ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో టూవీలర్ తయారీ కంపెనీలు లేటెస్ట్ ఫీచర్లతో ఎలక్ట్రిక్ వాహనాలను రూపొందించి మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ న్యూమెరోస్ మోటార్స్ తన కొత్త ఈ-బైక్ ‘n-ఫస్ట్’ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇది మోటార్ సైకిల్ లాగా పనిచేస్తుంది. యుటిలిటీ పరంగా స్కూటర్ లాగా ఉంటుంది. మొదటి 1,000 మంది కస్టమర్లకు రూ. 64,999 పరిచయ ధరకు కంపెనీ n-ఫస్ట్ […]
దేశంలో మరో 4 కొత్త వందే భారత్ ట్రైన్స్ పట్టాలెక్కనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నవంబర్ 8న వారణాసిలో నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ రైళ్లు వారణాసి-ఖజురహో, లక్నో-సహరాన్పూర్, ఫిరోజ్పూర్-ఢిల్లీ, ఎర్నాకులం-బెంగళూరు మార్గాల్లో పరుగులు తీయనున్నాయి. ఈ రైళ్లు ప్రయాణీకులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన, ప్రత్యక్ష కనెక్టివిటీని అందిస్తాయి. ఈ రైళ్లు ప్రయాణ సమయాన్ని తగ్గించడంలో, పర్యాటకాన్ని పెంపొందించడంలో కూడా సహాయపడతాయి. Also Read:Bihar Elections 2025: బీహార్లో ప్రశాంతంగా […]
హువావే చైనాలో హువావే మేట్ 70 ఎయిర్ అనే మరో స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. ఈ ఫోన్ మందం కేవలం 6.6 మిమీ. ఇది అత్యంత సన్నని 5G ఫోన్లలో ఒకటిగా నిలిచింది. ఈ ఫోన్ రెండు వేరియంట్లలో వస్తోంది. ఇది 16GB వరకు RAM, 512GB ఆన్బోర్డ్ స్టోరేజ్ ను కూడా అందిస్తుంది. ఇది ప్రస్తుతం 3 కలర్ ఆప్షన్స్, నాలుగు RAM స్టోరేజ్ ఆప్షన్స్ తో ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంది. ధర విషయానికొస్తే, […]
బీహార్లో తొలిదశ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సమయం ముగిసినా క్యూలైన్లో ఉన్నవారికి ఓటు వేసేందకు అనుమతించనున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గానూ తొలి దశలో 18 జిల్లాల్లోని 121 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరిగింది. తొలి విడతలో ఇప్పటివరకు 58 శాతం ఓటింగ్ నమోదైంది. తొలి విడతలో మొత్తం 121 స్థానాల్లో పోలింగ్ జరిగింది. నవంబర్ 11న రెండవ విడతలో 122 అసెంబ్లీ సీట్లకు పోలింగ్ జరుగనున్నది. నవంబర్ 14న ఫలితాలు వెల్లడికానున్నాయి. […]
మెటా మొట్టమొదటి స్మార్ట్ గ్లాసెస్, రే-బాన్ మెటా గ్లాసెస్ (జనరేషన్ 1), మే నెలలో భారత్ లో రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు, ఈ నవంబర్ చివరి వారం నాటికి భారతదేశంలోని ఇ-కామర్స్ ప్లాట్ఫామ్లలో ఈ గ్లాసెస్ అందుబాటులో ఉంటాయని కంపెనీ ధృవీకరించింది. యూజర్లు ఈరోజు (నవంబర్ 6) నుండి ఆన్లైన్ రిటైలర్లలో ‘నోటిఫై మీ’ అలర్ట్స్ కోసం సైన్ అప్ చేయవచ్చు. ఎస్సిలోర్లక్సోటికా సహకారంతో అభివృద్ధి చేసిన ఈ స్మార్ట్ గ్లాసెస్ 12-మెగాపిక్సెల్ కెమెరా, ఓపెన్-ఇయర్ స్పీకర్లు, […]
ఫిక్స్డ్ డిపాజిట్లు (FDలు) పెట్టుబడిదారులలో బాగా ప్రాచుర్యం పొందాయి. ఫిక్స్డ్ డిపాజిట్లు హామీతో కూడిన రాబడిని అందిస్తాయి. అందుకే చాలా మంది ఫిక్స్డ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. చాలా బ్యాంకులు వేర్వేరు పెట్టుబడి టెన్యూర్ కు ఫిక్స్డ్ డిపాజిట్లపై వేర్వేరు వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. 1-సంవత్సరం, 3-సంవత్సరాల ఫిక్స్డ్ డిపాజిట్లు బాగా ప్రాచుర్యం పొందాయి. అయితే 1-సంవత్సరం లేదా 3-సంవత్సరం ఎఫ్డీలలో ఏది బెస్ట్ అని తేల్చుకోలేకపోతుంటారు. అలాగే ఏ బ్యాంకులు అధిక వడ్డీరేటును అందిస్తున్నాయో ఇప్పుడు […]
వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్స్ అందుబాటులోకి వచ్చాక రైల్వే ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభించింది. ఆధునిక సౌకర్యాలు, వేగం రైలు ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరిచాయి. ఇప్పటివరకు, వందే భారత్ ఎక్స్ప్రెస్ చైర్ కార్ సీటింగ్లో మాత్రమే అందుబాటులో ఉండేది. ఇప్పుడు, స్లీపర్ వెర్షన్ సిద్ధంగా ఉంది. రైలు ట్రయల్ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. సవాయి మాధోపూర్-కోటా-నాగ్డా విభాగంలో ట్రయల్ నిర్వహించారు. ఈ ట్రయల్ రన్ లో స్లీపర్ ట్రైన్ అద్భుతం చేసింది. గంటకు […]
ఈ ఏడాది ఆగస్టులో గూగుల్ తన తాజా స్మార్ట్వాచ్, పిక్సెల్ వాచ్ 4 ను విడుదల చేసింది. భారత్ లో తాజాగా సేల్ ప్రారంభమైంది. ఈ వాచ్ పవర్ ఫుల్ ఫీచర్లతో వస్తుంది. ఇది SpO2, ECG, చర్మ ఉష్ణోగ్రత వంటి ఆరోగ్య ఫీచర్లను అందిస్తుంది. ఇది ఫిట్నెస్ ట్రాకింగ్ ఫీచర్లను కూడా అందిస్తుంది. ఈ వాచ్ ధర, ఇతర ముఖ్య లక్షణాలను తెలుసుకుందాం. గూగుల్ పిక్సెల్ వాచ్ 4 41mm సైజు, Wi-Fi వెర్షన్ ధర […]
ఫైర్ సేఫ్టీ చదివిన లేదా ఈ రంగంలో పనిచేస్తున్న అభ్యర్థులు బ్యాంకులో ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి గోల్డెన్ ఛాన్స్ వచ్చింది. అవును, ఇండియన్ బ్యాంక్ ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 06 పోస్టులను భర్తీ చేయనున్నారు. నవంబర్ 1 నుండి, బ్యాంక్ తన అధికారిక వెబ్సైట్ indianbank.bank.in లో ఈ పోస్ట్ కోసం దరఖాస్తులను స్వీకరించడం ప్రారంభించింది, ఇది నవంబర్ 21, 2025 చివరి […]
వరల్డ్ క్లాస్ ఫిలిం సిటీ ఏర్పాటు చేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. బుధవారం సాయంత్రం ఆయన జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో కలిసి తెలుగు క్లబ్ లో సినీ రంగ ప్రముఖులు, శ్రీరంగ కార్మిక నాయకుల సమావేశంలో ప్రసంగించారు. రాష్ట్రంలో సినీ పరిశ్రమ గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు కానీ నాడు ఉమ్మడి రాష్ట్రంలో నేడు ప్రత్యేక రాష్ట్రంలో […]