హర్యానా ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్కు ఇంకా అనుమానాలు తీరడం లేదు. ఎగ్జిట్ పోల్స్.. కాంగ్రెస్ వైపే ఉన్నాయి. కాంగ్రెస్దే అధికారం అంటూ ఊదరగొట్టాయి. కానీ ఫలితాలు వెలువడే సరికి అంతా రివర్స్ అయింది. ఊహించని విధంగా బీజేపీ అధికారం చేజిక్కించుకుంది. ముచ్చటగా మూడోసారి కమలం పార్టీ హ్యాట్రిక్ కొట్టింది.
పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ ప్రమాదానికి గురయ్యారు. అక్టోబర్ 30 రాత్రి దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో విమానం దిగుతుండగా ఒక్కసారిగా ఆయన తుళ్లిపడ్డారు. దీంతో ఆయన కాలుకి ఫ్రాక్చర్ అయింది. విమానం డీబోర్డింగ్ చేస్తున్నప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదానికి సంబంధించిన సమాచారాన్ని పాకిస్థాన్ ప్రెసిడెంట్ హౌస్ ధృవీకరించింది. అక్టోబర్ 31న ఒక ప్రకటనలో తెలిపింది. ఇది కూడా చదవండి: Ambati Rambabu: పోలవరంపై మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు.. కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం దుబాయ్ […]
పోలవరం ప్రాజెక్ట్ ఏపీ ప్రజలకు జీవనాడిలాంటిదని మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు అన్నారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
దేశంలో అక్టోబర్ నెలకు సంబంధించిన జీఎస్టీ వసూళ్ల వివరాలను శుక్రవారం కేంద్రం వెల్లడించింది. వస్తు,సేవల పన్ను వసూళ్లు మరోసారి గణనీయంగా పెరిగాయని తెలిపింది. అక్టోబర్ నెలలో రూ.1.87 లక్షల కోట్లు వసూలైనట్లు చెప్పింది.
అతి వేగం ప్రమాదకరం. నిదానమే ప్రదానం. నెమ్మదిగా వెళ్లండి.. ప్రాణాలు కాపాడుకోండి. హెల్మెట్ ధరించండి ప్రాణాలు రక్షించుకోండి. ఇలాంటి హెచ్చరిక బోర్డులు రోడ్లపై నిత్యం కనిపిస్తూనే ఉంటాయి. మన కంటపడుతుంటాయి.. నిత్యం చదువుతూనే ఉంటాం.
దేశ రాజధాని ఢిల్లీలో దీపావళి వేడుకల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆకాశ్ శర్మ (44) అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి ఇంటి ముందు టపాసులు పేలుస్తున్నారు. ఇంతలో ఇద్దరు వ్యక్తులు వచ్చారు. అందులో ఒకరు స్కూటీపై ఉండగానే ఆకాశ్ శర్మ పాదాలకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నాడు.
జమ్మూకాశ్మీర్లో కొత్తగా ఏర్పడిన నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం-రాజ్భవన్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఒమర్ అబ్డుల్లా ప్రభుత్వం కేంద్రపాలిత వ్యవస్థాపక దినోత్సవాన్ని బహిష్కరించింది.
రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ ప్రమోటర్ సంస్థతో సహా ఆరు సంస్థలకు సెబీ బుధవారం డిమాండ్ నోటీసులు పంపింది. రూ.154.50 కోట్లు చెల్లించాలని కోరింది. 15 రోజులలోపు చెల్లింపు చేయడంలో విఫలమైతే ఆస్తులు, బ్యాంకు ఖాతాలను అటాచ్మెంట్ చేస్తామని హెచ్చరించింది. క్రెస్ట్ లాజిస్టిక్స్ అండ్ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్, రిలయన్స్ యునికార్న్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, రిలయన్స్ ఎక్స్ఛేంజ్ తదుపరి లిమిటెడ్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్, రిలయన్స్ బిజినెస్ బ్రాడ్కాస్ట్ న్యూస్ హోల్డింగ్స్ లిమిటెడ్ మరియు రిలయన్స్కు […]
భార్యాభర్తల మధ్య సంబంధాలు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. కట్టుకున్నవారినే కాదని అడ్డదారులు తొక్కుతున్నారు. కలకలం కలిసి జీవిస్తామని ప్రమాణాలు చేసి మధ్యలోనే పెడదారి పడుతున్నారు. ఇదంతా ఎందుకుంటారా? అయితే ఈ వార్త చదవాల్సిందే.
ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖర్ను ప్రధాని నరేంద్ర మోడీ కలిశారు. ఢిల్లీలోని ధన్కర్ నివాసానికి వెళ్లి కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి దంపతులకు ప్రధాని మోడీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.