రైలు బండి.. దాని స్పీడ్పై గతంలోనే అనేక పాటలు వచ్చాయి… కానీ, కాల క్రమంగా రైళ్ల రూపం మారిపోయింది.. వేగం పెరిగింది.. ఇక, జెట్ స్పీడ్తో దూసుకెళ్లేందుకు సిద్ధం అయ్యాయి రైళ్లు.. నేటి నుంచి దక్షిణ మధ్య రైల్వేలో రైళ్ల వేగం మరింత పెరగనుంది. ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి తర్వాత తొలిసారిగా పట్టాలపై రైళ్లు మరింత స్పీడ్తో దూసుకెళ్లనున్నాయి. ట్రాక్ అప్గ్రెడేషన్ పనులు పూర్తి కావడంతో ఈ రోజు నుంచి మూడు డివిజన్ల పరిధిలో ప్యాసింజర్, […]
ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి…? ఎవరు ఎలాంటి పూజలు చేస్తే మంచిది..? మంచి జరగాలంటే ఏం చేయాలి..? ఇలా పూర్తి వివరాలతో కూడిన ఇవాళ్టి రాశి ఫలాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=XVpj5d4xdE0
రాజేంద్రనగర్ బండ్లగూడ పరిధిలోని రిచ్మండ్ విల్లా కాలనీలో లడ్డూ ధర రాష్ట్రంలోనే కొత్త రికార్డు క్రియేట్ చేసింది. వేలం పాటలో ఎవరూ ఊహించని రీతిలో కొత్త రికార్డులు నెలకొల్పుతూ ఏకంగా రూ.60.80 లక్షలు పలికింది.
సోమవారం రోజు శివుని అనుగ్రహం కోసం స్తోత్ర పారాయణం చేస్తారు భక్తులు.. ఇక, భాద్రపద మాసంలో సోమవారం రోజు ఎలాంటి స్తోత్ర పారాయణం చేయాలి.. భాద్రపదంలోని ఈ సోమవారం రోజు ఈ స్తోత్ర పారాయణం చేస్తే శివుని అనుగ్రహంతో కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అంటున్నారు పండితులు.. బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తి గారి ఆధ్వర్యంలో భక్తిటీవీలో ప్రసారం అవుతోన్న శ్రీ శివ స్తోత్ర పారాయణం కోసం కింది వీడియో లింక్ను క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=LXohyNDnyLs
* హైదరాబాద్: నేడు మొయినాబాద్లో కృష్ణంరాజు అంత్యక్రియలు, కనకమామిడి ఫామ్హౌస్లో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు * ఇవాళ ఉదయం 10 గంటలకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, ఏడు బిల్లులపై శాసనసభలో చర్చ, ఆమోదం, కేంద్ర విద్యుత్ బిల్లు, పరిణామాలపై స్వల్ప కాలిక చర్చ * గుంటూరు: నేడు అమరావతి నుండి అరసవల్లి వరకు రాజధాని రైతుల మహా పాదయాత్ర ప్రారంభం… నేడు వెంకటపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి కృష్ణయ్య పాలెం, పెనుమాక, ఎర్రబాలెం, నవలూరు మీదుగా […]
టీఆర్ఎస్ నేత నందు బిలాల్పై కేసు నమోదు చేశారు అబిడ్స్ పోలీసులు.. ఎంజే మార్కెట్ వద్ద అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మాట్లాడుతుండగా మైక్ లాగిన ఘటనలో.. నందు బిలాల్ పై సుమోటో కింద కేసు నమోదు చేశారు అబిడ్స్ పోలీసులు. మరోవైపు.. భాగ్యనగర్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు భగవంతరావుపై కూడా కేసు నమోదైంఇ… నంద కిషోర్ బిలాల్.. మరియు భగవంతరావు పై ఐపీసీ సెక్షన్ 354, 341, 506 సెక్షన్ల కింద కేసు నమోదు […]
వినాయక నిమజ్జనం సందర్భంగా మొజంజాహీ మార్కెట్ దగ్గర జరిగిన ఘటనపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ స్పందించారు. తనపై పక్కా ప్రణాళికతోనే టీఆర్ఎస్ నాయకుడు దాడికి యత్నించాడని బిస్వా శర్మ అన్నారు. వేదికపైకి వచ్చిన టీఆర్ఎస్ నాయకుడు.. తనకు చాలా దగ్గరగా వచ్చాడని… తన ప్రసంగాన్ని అడ్డుకోవాలనిచూశాడని.. అయితే, అప్పటికింకా తాను మాట్లాడలేదని అన్నారు. ఆ సమయంలో.. ఏదైనా పదునైన ఆయుధంతో తనపై దాడి చేసే అవకాశం కూడా ఉందని అన్నారు హిమంత. టీఆర్ఎస్ నేత […]
3వ ఎడిషన్ ఆఫ్ ఫ్రీడమ్ నెస్ట్ అట్టడుగు స్థాయిలో లక్షలాది మంది సూక్ష్మ పారిశ్రామికవేత్తలను నిర్మించేందుకు ఒక ముందడుగు వేసింది.. భారతదేశంలోని అతి పెద్ద జీవనోపాధి విద్య వేదిక అయిన ఫ్రీడమ్ యాప్ 28 మంది వర్ధమాన చిన్న పారిశ్రామికవేత్తలను ‘ఫ్రీడమ్ నెస్ట్’ అని పిలిచే ఒక ప్రత్యేక కార్యక్రమంలో చేర్చింది. ఈ కార్యక్రమం ద్వారా, భారతదేశం అంతటా ఉన్న ఈ వ్యవస్థాపకులు వ్యవసాయం, గృహ-ఆధారిత వ్యాపారం మరియు చిన్న వ్యాపారంలో తమ వెంచర్లను ప్రారంభించడం ఫ్రీడమ్ […]
మందు తాగేవాళ్లతోనే ఉండను.. అలాంటిది మందు వ్యాపారం చేస్తానా..? అంటూ ప్రశ్నించారు పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి.. ఢిల్లీ లిక్కర్ స్కామ్తో తనకు సంబంధాలున్నాయంటూ రాజగోపాల్ రెడ్డి చేస్తున్న ఆరోపణలపై ఫైర్ అయ్యారు… అన్నదమ్ములు చెరో పార్టీలో ఉండొచ్చు కానీ, తన బంధువు ఎవరో వ్యాపారం చేస్తే… దాంతో తనకేంటి సంబంధం అన్నారు రేవంత్ రెడ్డి. కేంద్రంలో ప్రభుత్వం బీజేపీదే కాబట్టి.. దర్యాప్తు చేసుకోవచ్చన్నారు. లిక్కర్ స్కాం పై బీజేపీ బుద్దిలేని ప్రచారం చేస్తోందని మండిపడ్డ ఆయన.. కోతికి […]
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల… మంత్రి నిరంజన్రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది… నిన్న వైఎస్ షర్మిల చేసిన కామెంట్లకు ఇవాళ మంత్రి నిరంజన్రెడ్డి కౌంటర్ ఇస్తే… ఇక, ఇవాళ మరోసారి ఓ రేంజ్లో నిరంజన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు షర్మిల.. వైఎస్సార్ ది రక్త చరిత్ర అని మాట్లాడాడు అంట.. అసలు వైఎస్సార్ చరిత్ర ఎంటో నిరంజన్ రెడ్డి తెలుసుకోవాలని సూచించారు.. ఒక్క సారి కాదు.. లక్షా సార్లు మాట్లాడినా అబద్ధం నిజం […]