యూరియా కొరతపై మాజీ మంత్రి అంబంటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. లోకేష్ ఒక ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీని తయారు చేశాడని ఆయన ఆరోపించారు. వైయస్సార్ వర్థంతి సందర్భంగా విజయమ్మను జగన్ అవమానించారంటూ విషప్రచారం చేయించారు. జగన్ వ్యక్తిత్వ హసనానికి లోకేష్ పాల్పడుతున్నాడని విమర్శించారు. లోకేష్ కు సొంత దమ్ము లేకపోయినా.. ముఖ్య మంత్రి కొడుకు కాబట్టి రాజకీయం చేస్తున్నాడు. జగన్ సొంత పార్టీ పెట్టి రాజకీయం చేస్తున్నారు. చంద్రబాబును కలవాలంటే లోకేష్ అపాయింట్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి […]
ఏపీలో యూరియా కొరత, రైతుల సమస్యలపై మాజీ సీఎం జగన్ ట్వీట్ చేశారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు.. మీకు ఓటేస్తే భవిష్యత్తుకు గ్యారెంటీ అన్నారు.. కానీ రైతులకు సులభంగా దొరికే యూరియా బస్తానే ఇవ్వలేక పోతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఇంత అధ్వాన్నంగా ప్రభుత్వాన్ని నడుపుతారా అంటూ విమర్శలు గుప్పించారు. మీరు అధికారంలోకి వచ్చింది మొదలు వరుసగా ఈ రెండేళ్ల పాటు రైతులకు ఎరువుల కష్టాలే..బస్తా యూరియా […]
మద్యం మత్తులో నడిరోడ్డుపై యువతితో ఓ కానిస్టేబుల్ గొడవ పడిన ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. గొడవ అడ్డుకునేందుకు మరో కానిస్టేబుల్ ప్రయత్నించడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో ఇద్దరు ఒకరి నొకరు చొక్కాలు పట్టుకుని కొట్టుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. విజయవాడ ఫోర్త్ ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రీనివాస నాయక్ తాగిన మైకంలో ఓ యువతితో గొడవపడ్డాడు. యూనిఫాంలో ఉండి ఫుల్ గా మద్యం సేవించాడు. అంతే కాకుండా యువతితో గొడవకు దిగాడు. శ్రీనివాస నాయక్, మహిళ […]
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 15 నెలలు గడిచిన సుగాలి ప్రీతి కుటుంబానికి ఎందుకు న్యాయం చేయలేదని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం తెలిసి మాట్లాడుతున్నారా? తెలియక మాట్లాడుతున్నారా? అంటూ బొత్స మండిపడ్డారు. దమ్ములు గురించి మాట్లాడటానికి ఇవి మల్ల యుద్ధాలు కాదని ఆయన ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష హోదా ఇవ్వండి..అసెంబ్లీ లో తేల్చుకుంటామని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 నెలల్లో రెండు లక్షలు […]
బెంగళూరులో లక్షల్లో సంపాదిస్తున్న.. ఖర్చులు కూడా అదే విధంగా ఉంటున్నాయంటున్నది ఓ జంట.. వీరికి నెలకు ఆరు లక్షల రూపాయలు ఇన్కమ్ వచ్చినా కూడా సరిపోవడం లేదంటా.. పూర్తి వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన ట్రావెల్ కపుల్ ఆగస్టు నెలలో తమ ఖర్చులకు సంబంధించిన వివరాలతో ఓ వీడియోను ఇన్ స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. తాము అగష్టు నెలలో దాదాపు రూ.5 లక్షల 90వేలు ఖర్చు చేశామని వీడియోలో తెలిపారు. వీళ్ల లెక్కలన్ని విన్న నెటిజన్లు.. మీరు […]
జీఎస్టీకి సంబంధించి ఆర్థిక మంత్రులు లేదా ప్రతి పక్ష రాష్ట్రాల ప్రతినిధులు సమావేశం నిర్వహించారు. ప్రతిపక్ష పార్టీలు పాలించే ఈ ఎనిమిది రాష్ట్రాలు, వస్తు సేవల పన్నులో శ్లాబులను పునర్నిర్మించాలనే ప్రభుత్వ ప్రతిపాదన వల్ల అన్ని రాష్ట్రాలకు ఏటా దాదాపు రూ.1.5 లక్షల కోట్ల నుండి రూ.2 లక్షల కోట్ల వరకు ఆదాయం నష్టం జరుగుతుందని అన్నారు. జీఎస్టీ కౌన్సిల్ 56వ సమావేశం ఈరోజు రాజధాని ఢిల్లీలో ప్రారంభమైంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగే […]
కొత్త డ్రగ్స్, క్లినికల్ ట్రయల్ రూల్స్ 2019ని సవరించడానికి కేంద్రం సన్నాహాలు చేపట్టింది. ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలో, పరీక్ష లైసెన్స్ పొందే మొత్తం ప్రక్రియకు పట్టే సమయాన్ని 90 రోజులకు బదులుగా 45 రోజులకు తగ్గించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కేంద్ర ప్రభుత్వం కొత్త డ్రగ్స్ , క్లినికల్ ట్రయల్ రూల్స్ 2019ని సవరించడానికి సన్నాహాలు చేస్తోంది. ప్రధానమంత్రి మోడీ సూచనల మేరకు ఫార్మాస్యూటికల్, క్లినికల్ రంగంలో నియంత్రణ నియమాలను తగ్గించడం ద్వారా వాణిజ్యం , పెట్టుబడులను […]
మిజోరంలోని ఒక గుహలో 700 సంవత్సరాల నాటి అస్థిపంజరాలు కనుగొనబడ్డాయి, ఉత్తర మిజోరాం మణిపూర్ సరిహద్దు ప్రాంతంలోని ఒక గుహలో పుర్రెలు, తొడ, ఎముకలు సహా 700 సంవత్సరాలకు పైగా పురాతన మానవ అవశేషాలను పురావస్తు అధికారులు కనుగొన్నారు. ఈ ఆవిష్కరణ మిజో ప్రజల చరిత్రను పునర్నిర్వచించగలదని ఇండియన్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ (INTACH) మిజోరాం యూనిట్ తెలిపింది. పూర్తి వివరాల్లోకి వెళితే..మిజోరం రాష్ట్రంలో ఇప్పటివరకు లభించిన అతి పురాతనమైన అస్థిపంజర అవశేషాలు” […]
సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ వీడియో తెగ వైరల్ గా మారింది. ఓ వినాయకుడి మండపం దగ్గరలో పాము కనిపించింది. దీంతో పామును ఓ వ్యక్తి ఫుల్ గా మద్యం తాగి .. దానితో నాగిని డ్యాన్స్ వేశాడు. దీంతో ఈ వీడియో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో తరచూ అనేక వందల వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి. అందులోనూ మరీ ముఖ్యంగా పాముల వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. తాజాగా వినాయక చవితి మండపంలోకి ఓ […]
ఉత్తర ప్రదేశ్ లోని బలరాంపూర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికిక్కడే చనిపోయారు. బైక్ రైడర్ను కాపాడే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగింది. కొత్వాలి దేహత్ ప్రాంతంలోని నర్కటియా గ్రామం సమీపంలో మంగళవారం ఒక పెద్ద ప్రమాదం జరిగింది. బైక్ రైడర్ను కాపాడే ప్రయత్నంలో, ఒక SUV వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా, ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఉత్తరౌలా ప్రాంతానికి చెందిన […]