Devarakonda Srikanth
Author- NTV Telugu-
Bharat: చాలా తక్కువ ధరలోనే హెచ్ఐవీ డ్రగ్
హెచ్ఐవీ కి సంబంధించిన మెడిసిన్ భారత్ అత్యంత చౌకగా అందించేందుకు సిద్ధమవుతోంది. ఈ ఔషదం ధర అమెరికాలో దాదాపు 3.5 మిలియన్లు, కానీ భారత దేశంలో దీన్ని చాలా తక్కువ ధరకే ఉత్పత్తి చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. HIV (హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్-AIDS) ఔషధం భారతదేశంలో తయారు చేయబడుతుంది. ఈ ఔషధం ధర అమెరికాలో దాదాపు ₹3.5 మిలియన్లు, కానీ భారతదేశంలో 3,300లకే అందుబాటులోకి తీసుకురానుంది ప్రభుత్వం. భారతీయ జనరిక్ ఔషద కంపెనీలు ఈ […] -
Uttarpardesh: దారుణం.. దళిత బాలిక హత్య.. తర్వాత ఏం చేశారంటే..
ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ దళిత బాలిక హత్య ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది. గ్రామం వెలుపల ఉన్న ఓ తోటలో బాలిక మృతదేహాన్ని కనుగొన్నారు.. పూర్తి వివరాల్లోకి వెళితే.. కాన్పూర్ దేహత్ లోని లాల్ పూర్ శివరాజ్ పూర్ గ్రామంలో ఒక దళిత బాలిక హత్య తీవ్ర కలకలం రేపింది. ఆమె మృతదేహం గ్రామం వెలుపల ఉన్న తోటలో కనుగొనబడింది. సమీప గ్రామానికి చెందినకరణ్ భడోరియా అనే యువకుడు […] -
Noida: సాలీ అంటూ మహిళా ప్రయాణికులపై దాడి.. ఉబెర్ డ్రైవర్ పై కేసు
దేశ రాజధానిలో మహిళలకు రక్షణ కరువైంది. కారులో వెళదామని కారు బుక్ చేసుకుంటే.. డ్రైవర్ దాడికి తెగబడ్డాడు. దీంతో డ్రైవర్ కేసు నమోదు చేశారు పోలీసులు. పూర్త వివరాల్లోకి వెళితే.. నోయిడాలో మహిళా ప్రయాణికులపై దాడికి పాల్పడ్డాడు ఉబెర్ కారు డ్రైవర్. ఆఫీసుకు వెళ్లేందుకు ఐదుగురు అమ్మాయిలు ఉబెర్ బుక్ చేశారు. బొటానికల్ గార్డెన్ మెట్రో స్టేషన్ నుంచి సెక్టార్ 128లోని ఆఫీసుకు వెళ్తుండగా.. అటువైపు ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందని డ్రైవర్ బ్రిజేష్ కు చెప్పడంతో .. […] -
Mexico: 14ఏళ్ల బాలికకు బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్ సర్జరీ..తర్వాత ఏమైందంటే..
మెక్సికోలో దారుణం జరిగింది. 14ఏళ్ల బాలికకు బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్ సర్జరీ చేశారు. సర్జరీ చేసిన వారానికే బాలిక చనిపోవడం చాలా బాధాకరం. ఈ విషయాన్ని తండ్రి కార్లోస్ అరెల్లానో.. సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 14ఏళ్ల పాలోమా నికోల్ అరెల్లానో ఎస్కోబెడోతో చనిపోయింది. మెక్సికోలో ఆమెకు బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్ సర్జరీ చేసిన వారానికే బాలిక చనిపోయింది. దీంతో తండ్రి గుండెలు పగిలేలా రోదించాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పెట్టడంతో […] -
Bhopal: డిప్యూటీ కలెక్టర్ పై సంచలన ఆరోపణలు చేసిన భార్య
భోపాల్కు చెందిన డిప్యూటీ కలెక్టర్ భార్య.. తన భర్తపై సంచలన ఆరోపణలు చేశారు. అతని అవినీతి గురించి.. పదవి దుర్వినియోగం.. లంచం తీసుకోవడం.. అనధికార విదేశీ పర్యటనల గురించి ప్రస్తావించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉజ్జయినిలో జరిగిన బహిరంగ విచారణలో తబస్సుమ్ బానో తన భర్త మొహమ్మద్ సిరాజ్ మన్సూరి తనను బెదిరిస్తున్నాడని.. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ ఆమె ఆరోపించింది. తన భర్త నుండి తనకు ప్రాణహాని ఉందని ఆమె వ్యక్తం చేసింది. తన […] -
Uttar pradesh: సోన్ భద్రలో భారీగా యురేనియం నిల్వలు
దేశంలో యురేనియం నిల్వలను కనుగొనడంలో నిమగ్నమైన అణుశక్తి శాఖ.. ఉత్తర్ ప్రదేశ్ సోన్ భద్రలో భారీగా యురేనియం నిల్వలు ఉన్నట్లు గుర్తించింది. మైయోర్పూర్ బ్లాక్లోని నక్టు వద్ద 785 టన్నుల యురేనియం ఆక్సైడ్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ సోన్ భద్రలో 785 టన్నుల యురేనియం నిల్వలు ఉన్నట్లు గుర్తించింది అణు శక్తి శాఖ. కూడరి అంజాంగిరాలోని కొండలు, అటవీ ప్రాంతాలలో యురేనియం కోసం అన్వేషణ జరుగుతోంది. అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ […] -
Madyapradesh: గవర్నర్ కి బీపీ చెక్ చేస్తుండగా ఆగిపోయిన మిషన్.. అధికారుల నిర్లక్ష్యం
మధ్య ప్రదేశ్ గవర్నర్ మంగుభాయ్ పటేల్ బ్లెడ్ ప్రెషర్ చెక్ చేస్తుండగా మిషన్ లోని బ్యాటరీ పనిచేయకలేదు. దీంతో అధికారుల నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. ఈ లోపానికి సంబంధించి ఆరోగ్యశాఖ అధికారులకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. గ్వాలియర్లోని జివాజీ విశ్వవిద్యాలయంలో ఒక స్నాతకోత్సవ కార్యక్రమం జరిగింది. భోపాల్ నుండి హాజరైన మధ్యప్రదేశ్ గవర్నర్ మంగుభాయ్ పటేల్ మురార్ గెస్ట్ హౌస్లో బస చేశారు. ఉదయం, వైద్యుల బృందం ఆయన హెల్త్ చెకప్ కోసం […] -
Supreme Court: భర్త, పిల్లలు లేని మహిళ చనిపోతే ఆమె ఆస్తి ఎవరికి సొంత..? సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
తాజాగా సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పు వెలువరించింది. హిందూ వారసత్వ చట్టం ప్రకారం.. పిల్లలు లేని హిందూ వితంతవు మరణిస్తే.. ఆమె ఆస్తి తన భర్త కుటుంబంలోని వారసులకు వెళుతుందని సుప్రీం కోర్టు పేర్కొంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. సంతానం లేని హిందూ వితంతువు వీలునామా లేకుండా మరణిస్తే ఆమె ఆస్తిని ఎవరు వారసత్వంగా పొందుతారు అనేది అనేక పిటిషన్ల ద్వారా సుప్రీంకోర్టు దృష్టికి వచ్చింది.. COVID-19 కారణంగా ఒక యువ జంట మరణించిన కేసు సుప్రీం […] -
Maharastra: ఎంబీబీఎస్ చదవడం ఇష్టంలేక స్టూడెంట్ ఆత్మహత్య
మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఎంబీబీఎస్ చదవడం ఇష్టం లేని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నీట్ లో 99.99 పర్సంటేజ్ సాధించిన యువకుడు.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పూర్తి వివరాల్లోకి వెళితే… చంద్రాపూర్లోని నవర్గావ్కు చెందిన అనురాగ్ అనిల్ బొర్కర్ (19) ఇటీవల నీట్ ఎగ్జామ్లో 99.99 శాతం ఉత్తీర్ణత సాధించాడు. అయినప్పటికి అతడికి ఎంబీబీఎస్ చదవడం ఇష్టంలేక ప్రాణాలు తీసుకున్నాడు. యువకుడికి ఉత్తర్ ప్రదేశ్ గోరఖ్పూర్లోని […] -
Delhi: అక్రమంగా దేశ రాజధానిలోకి చొరబడ్డ బంగ్లాదేశీయులు
దేశ రాజధాని ఢిల్లీలో బంగ్లాదేశీయులు అక్రమంగా చొరబడ్డారు. దీంతో అక్రమ వలసదారులను వారి దేశాలకు తిరిగి పంపుతున్నారు. గురువారం ఉదయం నుంచి ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా 25 బంగ్లాదేశీయులు అక్రమంగా నివసిస్తున్నారని తెలిసింది. పూర్త వివరాల్లోకి వెళితే.. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత ప్రభుత్వ అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు. అనేక ప్రాంతాల్లో అక్రమ వలసదారుల కోసం తనీఖీలు చేపట్టారు పోలీసులు. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలోనూ తనిఖీలు […]
తాజావార్తలు
-
Varalaxmi Sarathkumar: హీరోయిన్ వరలక్ష్మికి ‘పోలీస్ కంప్లైంట్’ డైరెక్టర్ బహిరంగ క్షమాపణ
-
ODI World Cup 2027: ఆఫ్రికా వేదికగా 2027 వన్డే ప్రపంచకప్.. 54 మ్యాచ్లు.. షెడ్యూల్ ఖరారు..
-
AP DSC Recruitment: మరో డీఎస్సీ.. నిరాశ చెందిన అభ్యర్థులకు గుడ్న్యూస్
-
Dravid: ద్రవిడ్ వారసుడు వచ్చేస్తున్నాడు.. అండర్-19 జట్టుకు ఎంపికైన రాహుల్ ద్రవిడ్ కుమారుడు..
-
Bhairavi Aarthya : పర్ఫెక్షన్ కోసం టాలీవుడ్ కొత్త హీరోయిన్ భైరవి సంచలనం!
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!