Devarakonda Srikanth
Author- NTV Telugu-
Uttarpardesh: దారుణం.. దళిత బాలిక హత్య.. తర్వాత ఏం చేశారంటే..
ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ దళిత బాలిక హత్య ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది. గ్రామం వెలుపల ఉన్న ఓ తోటలో బాలిక మృతదేహాన్ని కనుగొన్నారు.. పూర్తి వివరాల్లోకి వెళితే.. కాన్పూర్ దేహత్ లోని లాల్ పూర్ శివరాజ్ పూర్ గ్రామంలో ఒక దళిత బాలిక హత్య తీవ్ర కలకలం రేపింది. ఆమె మృతదేహం గ్రామం వెలుపల ఉన్న తోటలో కనుగొనబడింది. సమీప గ్రామానికి చెందినకరణ్ భడోరియా అనే యువకుడు […] -
Noida: సాలీ అంటూ మహిళా ప్రయాణికులపై దాడి.. ఉబెర్ డ్రైవర్ పై కేసు
దేశ రాజధానిలో మహిళలకు రక్షణ కరువైంది. కారులో వెళదామని కారు బుక్ చేసుకుంటే.. డ్రైవర్ దాడికి తెగబడ్డాడు. దీంతో డ్రైవర్ కేసు నమోదు చేశారు పోలీసులు. పూర్త వివరాల్లోకి వెళితే.. నోయిడాలో మహిళా ప్రయాణికులపై దాడికి పాల్పడ్డాడు ఉబెర్ కారు డ్రైవర్. ఆఫీసుకు వెళ్లేందుకు ఐదుగురు అమ్మాయిలు ఉబెర్ బుక్ చేశారు. బొటానికల్ గార్డెన్ మెట్రో స్టేషన్ నుంచి సెక్టార్ 128లోని ఆఫీసుకు వెళ్తుండగా.. అటువైపు ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందని డ్రైవర్ బ్రిజేష్ కు చెప్పడంతో .. […] -
Mexico: 14ఏళ్ల బాలికకు బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్ సర్జరీ..తర్వాత ఏమైందంటే..
మెక్సికోలో దారుణం జరిగింది. 14ఏళ్ల బాలికకు బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్ సర్జరీ చేశారు. సర్జరీ చేసిన వారానికే బాలిక చనిపోవడం చాలా బాధాకరం. ఈ విషయాన్ని తండ్రి కార్లోస్ అరెల్లానో.. సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 14ఏళ్ల పాలోమా నికోల్ అరెల్లానో ఎస్కోబెడోతో చనిపోయింది. మెక్సికోలో ఆమెకు బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్ సర్జరీ చేసిన వారానికే బాలిక చనిపోయింది. దీంతో తండ్రి గుండెలు పగిలేలా రోదించాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పెట్టడంతో […] -
Bhopal: డిప్యూటీ కలెక్టర్ పై సంచలన ఆరోపణలు చేసిన భార్య
భోపాల్కు చెందిన డిప్యూటీ కలెక్టర్ భార్య.. తన భర్తపై సంచలన ఆరోపణలు చేశారు. అతని అవినీతి గురించి.. పదవి దుర్వినియోగం.. లంచం తీసుకోవడం.. అనధికార విదేశీ పర్యటనల గురించి ప్రస్తావించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉజ్జయినిలో జరిగిన బహిరంగ విచారణలో తబస్సుమ్ బానో తన భర్త మొహమ్మద్ సిరాజ్ మన్సూరి తనను బెదిరిస్తున్నాడని.. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ ఆమె ఆరోపించింది. తన భర్త నుండి తనకు ప్రాణహాని ఉందని ఆమె వ్యక్తం చేసింది. తన […] -
Uttar pradesh: సోన్ భద్రలో భారీగా యురేనియం నిల్వలు
దేశంలో యురేనియం నిల్వలను కనుగొనడంలో నిమగ్నమైన అణుశక్తి శాఖ.. ఉత్తర్ ప్రదేశ్ సోన్ భద్రలో భారీగా యురేనియం నిల్వలు ఉన్నట్లు గుర్తించింది. మైయోర్పూర్ బ్లాక్లోని నక్టు వద్ద 785 టన్నుల యురేనియం ఆక్సైడ్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ సోన్ భద్రలో 785 టన్నుల యురేనియం నిల్వలు ఉన్నట్లు గుర్తించింది అణు శక్తి శాఖ. కూడరి అంజాంగిరాలోని కొండలు, అటవీ ప్రాంతాలలో యురేనియం కోసం అన్వేషణ జరుగుతోంది. అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ […] -
Madyapradesh: గవర్నర్ కి బీపీ చెక్ చేస్తుండగా ఆగిపోయిన మిషన్.. అధికారుల నిర్లక్ష్యం
మధ్య ప్రదేశ్ గవర్నర్ మంగుభాయ్ పటేల్ బ్లెడ్ ప్రెషర్ చెక్ చేస్తుండగా మిషన్ లోని బ్యాటరీ పనిచేయకలేదు. దీంతో అధికారుల నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. ఈ లోపానికి సంబంధించి ఆరోగ్యశాఖ అధికారులకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. గ్వాలియర్లోని జివాజీ విశ్వవిద్యాలయంలో ఒక స్నాతకోత్సవ కార్యక్రమం జరిగింది. భోపాల్ నుండి హాజరైన మధ్యప్రదేశ్ గవర్నర్ మంగుభాయ్ పటేల్ మురార్ గెస్ట్ హౌస్లో బస చేశారు. ఉదయం, వైద్యుల బృందం ఆయన హెల్త్ చెకప్ కోసం […] -
Supreme Court: భర్త, పిల్లలు లేని మహిళ చనిపోతే ఆమె ఆస్తి ఎవరికి సొంత..? సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
తాజాగా సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పు వెలువరించింది. హిందూ వారసత్వ చట్టం ప్రకారం.. పిల్లలు లేని హిందూ వితంతవు మరణిస్తే.. ఆమె ఆస్తి తన భర్త కుటుంబంలోని వారసులకు వెళుతుందని సుప్రీం కోర్టు పేర్కొంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. సంతానం లేని హిందూ వితంతువు వీలునామా లేకుండా మరణిస్తే ఆమె ఆస్తిని ఎవరు వారసత్వంగా పొందుతారు అనేది అనేక పిటిషన్ల ద్వారా సుప్రీంకోర్టు దృష్టికి వచ్చింది.. COVID-19 కారణంగా ఒక యువ జంట మరణించిన కేసు సుప్రీం […] -
Maharastra: ఎంబీబీఎస్ చదవడం ఇష్టంలేక స్టూడెంట్ ఆత్మహత్య
మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఎంబీబీఎస్ చదవడం ఇష్టం లేని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నీట్ లో 99.99 పర్సంటేజ్ సాధించిన యువకుడు.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పూర్తి వివరాల్లోకి వెళితే… చంద్రాపూర్లోని నవర్గావ్కు చెందిన అనురాగ్ అనిల్ బొర్కర్ (19) ఇటీవల నీట్ ఎగ్జామ్లో 99.99 శాతం ఉత్తీర్ణత సాధించాడు. అయినప్పటికి అతడికి ఎంబీబీఎస్ చదవడం ఇష్టంలేక ప్రాణాలు తీసుకున్నాడు. యువకుడికి ఉత్తర్ ప్రదేశ్ గోరఖ్పూర్లోని […] -
Delhi: అక్రమంగా దేశ రాజధానిలోకి చొరబడ్డ బంగ్లాదేశీయులు
దేశ రాజధాని ఢిల్లీలో బంగ్లాదేశీయులు అక్రమంగా చొరబడ్డారు. దీంతో అక్రమ వలసదారులను వారి దేశాలకు తిరిగి పంపుతున్నారు. గురువారం ఉదయం నుంచి ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా 25 బంగ్లాదేశీయులు అక్రమంగా నివసిస్తున్నారని తెలిసింది. పూర్త వివరాల్లోకి వెళితే.. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత ప్రభుత్వ అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు. అనేక ప్రాంతాల్లో అక్రమ వలసదారుల కోసం తనీఖీలు చేపట్టారు పోలీసులు. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలోనూ తనిఖీలు […] -
Uttarpradesh: అరేయ్ ఏంట్రా ఇది.. గరమైండని.. డీఈఓపై హెచ్.ఎమ్ దాడి..
డీఈఓ గరమైండని జిల్లా విద్యాశాఖాధికారిని బెల్ట్ కొట్టాడు ఓ స్కూల్ హెడ్ మాస్టర్. టీచర్ను వేధించిన ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు వచ్చిన మాస్టర్.. సరిగ్గా డిటెయిల్స్ చెప్పాలని డీఈఓ ఫైర్ కావడంతో దాడికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..ఉత్తరప్రదేశ్ సీతాపూర్ జిల్లా విద్యాశాఖ అధికారిని బెల్ట్తో కొట్టాడు ఓ స్కూల్ హెడ్ మాస్టర్. టీచర్ను వేధించిన ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు వచ్చిన మాస్టర్.. సరిగ్గా డిటెయిల్స్ చెప్పాలని […]
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?