Chhattisgarh: వేరే వ్యక్తితో మాట్లాడుతోందని…అంత పని చేశాడా..
- తన ప్రియురాలు మరో యువకుడితో మాట్లాడుతుందనే అనుమానంతో..
- అత్యాచారం చేసి.. స్క్రూడ్రైవర్ తో స్కూడ్రైవర్ తో 51 సార్లు పొడిచి హత్య
- రెండేళ్ల తర్వాత నిందితుడికి కోర్టు జీవితఖైదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఛత్తీస్గఢ్ లో దారుణం వెలుగుచూసింది. తన ప్రియురాలు మరో యువకుడితో మాట్లాడుతుందనే అనుమానంతో.. ఆమె అత్యాచారం చేసి… స్కూడ్రైవర్ తో 51 సార్లు పొడిచి హత్య చేశాడు. రేండేళ్ల క్రితం ఈ సంఘటన జరిగినప్పటికి.. తాజాగా కోర్టు కేసులో నిజాలు బయటకు వచ్చాయి. దీంతో కోర్టు అతడి జీవిత ఖైదు విధించింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. చత్తీస్గఢ్ రాష్ట్రం కోర్బా నగరంలో నివాసం ఉంటున్న ఓ యువతి ఇంటర్ పూర్తి చేసి ఇంట్లోనే ఉంటుంది. ఆమె స్కూల్ చదివే రోజుల్లో స్కూల్ కు బస్సులో వెళుతుండగా.. ఆ బస్సు కండక్టర్ తో పరిచయం ఏర్పడింది. దీంతో ఇద్దరూ ఫోన్ లో మాట్లాడుకునే వారు. వీరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే తన ప్రియురాలు వేరే వ్యక్తితో అనుమానం పెంచుకున్న యువకుడు ఎవరూ లేని టైంలో యువతి ఇంట్లో ఎవరూ లేని టైంలో వెళ్లి ఆమెపై అత్యాచారం చేసి.. ఆపై హత్య చేశాడు.
అయితే ఒక రోజు ఇంట్లో వాళ్లు బయటకు వెళ్లడంతో యువతి ఒక్కతే ఇంట్లో ఉన్నట్టు నిందితుడు తెలుసుకున్నాడు. ఇక ఇంట్లోకి దూరి యువతిపై అత్యాచారం చేసి ఆ తర్వాత స్కూల్డ్రైవర్తో ఆమెను అతికిరాతకంగా హత్య చేసి అక్కడి నుంచి పారిపోయాడు. అప్పుడే ఇంటికి వచ్చిన బాధితురాలి సోదరుడు ఇంట్లో తన సోదరి స్పృహతప్పి పడిపోయి ఉండడం చూసి వెంటనే తల్లిదండ్రులు, పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
Also Read
- Childhood Trauma: కళ్ల ముందే తల్లి హత్య.. ఈ చిన్నారుల ఆవేదన చూస్తే కన్నీళ్లు ఆగవు!
- Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
- Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
- School Van Hit by Train: ఘోర ప్రమాదం... స్కూల్ వ్యాన్ ను ఢీకొట్టిన రైలు.. ఇద్దరు చిన్నారులతో సహా ముగ్గురు మృతి
వెంటనే ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులు, పోలీసులు మంచంపై పడిఉన్న యవతిని పరిశీలించారు. ఆమె ముఖం, మెడ, చేతులు, ఛాతీపై చాలా చోట్ల గాయాలు కనిపించాయి. పక్కనే కొత్త స్క్రూ డ్రైవర్స్, బెడ్పై నిందితుడి పేరుతో ఉన్న ప్లైట్ టికెట్స్దొరికాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కేసు ఫైల్ చేశారు. యువతి మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు పోలీసులు. పోస్ట్మార్టం రిపోర్ట్ ఆధారంగా యువతిపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు ..నిర్ధారణ కావడంతో రెండేళ్ల తర్వాత నిందితుడికి కోర్టు జీవితఖైదు విధించింది.
తాజావార్తలు
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!