సాధారణంగా భోజనం చేసేందుకు అరటి ఆకులను ఉపయోగిస్తుంటాం.. పూజ కార్యక్రమాల్లో కూడా వీటినే ఉపయోగిస్తుంటా.. కానీ ఇండోనేషియాలో అరటి ఆకులతో ఇంటిని నిర్మించుకుంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇండోనేషియాలో అరటి ఆకులను వాతావరణ-స్మార్ట్ రూఫింగ్లో ఉపయోగిస్తున్నారు. ఇది సహజ ఇన్సులేషన్, వాయు ప్రవాహాన్ని అందించడం ద్వారా ఇళ్లను చల్లగా ఉంచుతుంది. శతాబ్దాలుగా, అరటి ఆకులు ఆహారం కోసం సహజమైన, బయోడిగ్రేడబుల్ ప్లేట్లుగా పనిచేస్తూ, తాజాదనాన్ని కాపాడుతూ, వంటకాలకు సూక్ష్మమైన, మట్టి సువాసనను అందిస్తున్నాయి. ఈ ఆచారం ఇండోనేషియా […]
మనం కిరాణా సామాగ్రి, స్నాక్స్. ఫుడ్ ఆర్డర్స్ అన్ని స్విగ్గి, జోమాటో.. వేరే యాప్ లలో ఆర్డర్స్ చేస్తుంటాం. కానీ ఓ వ్యక్తి స్విగ్గి ఇన్ స్టా మార్ట్ లో వెండి నాణేల కోసం ఆర్డర్ పెట్టాడు. కానీ అతడికి వింత అనుభవం ఎదురైంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. వినీత్ అనే వ్యక్తి స్విగ్గి ఇన్ స్టా మార్ట్ లో వెండి నాణేల కోసం ఆర్డర్ పెట్టాడు. ఇంత వరకు బాగానే ఉంది. ఆర్డర్ కూడా టైంకి […]
తమిళనాడు కరూర్లో శనివారం జరిగిన ర్యాలీలో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ప్రముఖ తమిళ హీరో విజయ్ పార్టీ నిర్వహించిన ర్యాలీలో అభిమానులు తొక్కిసలాటకు గురై 39 మంది మృతి చెందగా, 111 మంది గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో నెల రోజుల్లో పెళ్లి కావాల్సిన జంట చనిపోవడం ఆ ప్రాంతంలో విషాదాన్ని నింపింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నెల రోజుల్లో పెళ్లి .. కరూర్ […]
మంత్రాలకు చింతకాయలు రాలుతాయా.. అంటే నిజమో కాదో తెలియదు.. కానీ.. నమ్మేవాళ్లు చాలా మంది ఉన్నారు మన సమాజంలో… దేవుడి పేరు చెప్పి ఎంత పెద్ద రోగాన్ని అయినా తగ్గిస్తానని చాలా మంది మోసాలు చేస్తుంటారు.. అలాంటి ఘటనే ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..కొందరు దేవుళ్ల పేరు చెప్పుకుని ఎంత పెద్ద రోగమైనా తగ్గిస్తామని ఆపరేషన్లు, స్కానింగ్లు లేకుండానే మంత్రాలతో వైద్యం చేసేస్తారు. […]
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు… మన దేశంలోనే కాదు.. ప్రపంచ దేశాల్లో కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు. మన దాయాది దేశమైన పాకిస్థాన్ లోనూ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. పాకిస్థాన్ కరాచీలో నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ పండుగ భారతదేశానికి మించి సాంస్కృతిక ప్రాముఖ్యతను హైలైట్ చేసింది. దాండియా ఆడుతూ.. పాటలు ఉల్లాసంగా పండగ చేసుకుంటున్నారు. పాకిస్తాన్లో నవరాత్రి వేడుకలు సోషల్ మీడియా […]
ఢిల్లీలోని ఒక ఆశ్రమంలో 17 మంది మహిళలను లైంగికంగా వేధించాడనే ఆరోపణలతో స్వామి చైతన్యానందను అరెస్ట్ చేశారు పోలీసులు. 50 రోజులుగా పరారీలో ఉన్న స్వామి చైతన్యానంద సరస్వతి అలియాస్ పార్థ సారథిని ఆగ్రాలోని తాజ్ గంజ్లోని హోటల్ అరెస్ట్ చేశారు. పూర్తి వివరాల్లోకిి వెళితే..బలహీన వర్గాల కేటగిరీలో స్కాలర్షిప్తో పోస్ట్ గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ డిప్లొమా విద్యార్థులను వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఆగస్టులో 17 మంది మహిళలు డిఫెన్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మహిళలకు అసభ్యకరమైన […]
తొక్కిసలాట ఘటనపై టీవీ కే పార్టీ లో చర్చ జరిగింది. తొక్కిసలాట ఘటనకు కారణం స్టాలిన్ ప్రభుత్వమే అంటూ టీవీకే పార్టీ నేతలు మండిపడుతున్నారు. తాము అడిగిన ప్రాంతంలో కాకుండా చిన్నపాటి రోడ్డులో సభ ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం చెప్పడంతో.. ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే… చెన్నై దుండిగల్ జిల్లా కరూర్ లో టీవీ కే పార్టీ అధ్యక్షుడు హీరో విజయ్ రోడ్ షో నిర్వహించారు. దీంతో హీరో విజయ్ ను చూసేందుకు భారీగా […]
కరూర్ లో తొక్కిసలాటకు ప్రధాన కారణం విజయ్ ఆలస్యంగా రావడమే…అని తమిళనాడు రాష్ట్ర డీజీపీ వెంకటరామన్ అన్నారు. పదివేల మందికి అనుమతి కోరి దాదాపు 30 వేల మంది వరకు అక్కడ జనాన్ని సమకూర్చారు.600 మంది వరకు తాము పోలీసుల రక్షణ కల్పించామని ఆయన తెలిపారు. పూర్త వివరాల్లోకి వెళితే… కరూర్ ర్యాలీకి మేము విధించిన ఏ నిబంధనలను టీవీకే పార్టీ విజయ్ పాటించలేదని తమిళనాడు రాష్ట్ర డీజీపీ వెంకటరామన్ తెలిపారు. మేము భద్రత కల్పించాం కాబట్టే […]
తమిళనాడు కరూర్ తొక్కిసలాటలో 39 మంది చనిపోయారు. 111కి మందికి పైగా గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. చెన్నై దుండిగల్ జిల్లా కరూర్ లో టీవీ కే పార్టీ అధ్యక్షుడు హీరో విజయ్ రోడ్ షో నిర్వహించారు. దీంతో హీరో విజయ్ ను చూసేందుకు భారీగా జనాలు ఎగబడ్డారు. ఈ ఘటనలో చిన్న పిల్లలతో సహా దాదాపు 39 మంది చనిపోయారు.. 111 మందికి […]
భర్త కజిన్ సిస్టర్ తో భార్య వాట్సాప్ రోమాంటిక్ చాటింగ్ చేసింది. దీన్ని భర్త, అతడి కుటుంబం ఆశ్చర్యపోయింది. ఐదేళ్ల కొడుకుని, భర్తని వదిలి వదినతో మహిళ పరారైన తర్వాత విషయం బయటపడింది. ఇలా ఇద్దరు మహిళలు కలిసి ఉండడం లేదా.. రోమాన్స్ చేయడం సాధారణమైపోయింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మధ్య ప్రదేశ్ లోని జబల్ పూర్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఐదేళ్ల కొడుకుని, భర్తని వదిలి వదినతో ఓ మహిళ వెళ్లిపోయింది. ఈ […]