Best Cooking Oil: ‘నూనె’ లేకుండా కూర వండడం అసాధ్యం. అందుకే వంటగదిలో నూనె తప్పనిసరి పదార్థంగా మారింది. ప్రస్తుతం రకరకాల నూనెలు అందుబాటులో ఉన్నాయి. ఆవాల నూనె, వేరుశెనగల నూనె, నువ్వుల నూనె, నెయ్యి, కొబ్బరి నూనె లేదా డాల్డాను చాలామంది ఉపయోగిస్తారు. ఇందులో ఆరోగ్యానికి మేలు చేసేవి ఉన్నాయి.. అదే సమయంలో అనారోగ్యం బారిన పడేసేవి కూడా ఉన్నాయి. ఈ పరిస్థితిలో వంట చేయడానికి ఏ నూనె ఉత్తమమో అని చాలా మంది అయోమయంలో […]
మనందరికీ ఉల్లిపాయ, మిరపకాయ, బంగాళాదుంప, పన్నీర్, క్యాబేజీ.. పకోడీల గురించి తెలుసు. పకోడీల లిస్టులో ఒక వింతైన పకోడా కూడా ఉంది. మీరు షాక్ అవ్వకండి.. కప్ప పకోడాలు కూడా ఉన్నాయి. థాయిలాండ్, వియత్నాం, చైనా సహా కొన్ని ఆసియా దేశాలలో కప్ప మాంసాన్ని చాలా ఇష్టంగా తింటారు. అక్కడి ప్రజలు కప్పు చాలా రుచికరంగా, అధిక ప్రోటీన్లతో నిండి ఉంటుందని భావిస్తారు. అందుకే కప్పను పకోడా రూపంలో కూడా చేసుకుని తింటారు. కప్ప పకోడీలు తయారు […]
అమెరికా దిగ్గజ సంస్థ ‘యాపిల్’ ఐఫోన్ 17 సిరీస్ ఫోన్లను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రోమ్యాక్స్లతో పాటు ఈసారి కొత్తగా ఐఫోన్ 17 ఎయిర్ను లాంచ్ చేసింది. మరింత మన్నిక, డిజైన్ మెరుగుదల, మెరుగైన పనితీరుతో ఐఫోన్ 17 సిరీస్ ఫోన్లను ఆవిష్కరించింది. ఇక భారతదేశంలో ఐఫోన్ 17 సిరీస్ కోసం ప్రీ-ఆర్డర్లను అధికారికంగా యాపిల్ కంపెనీ ప్రారంభించింది. ప్రీ-ఆర్డర్లు ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు […]
యాపిల్ కంపెనీ ఐఫోన్ 17 సిరీస్ను విడుదల చేసిన విషయం తెలిసిందే. 17 సిరీస్ రిలీజ్ నేపథ్యంలో పాత సిరీస్ ఐఫోన్ల ధరలను యాపిల్ తగ్గించింది. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్ స్మార్ట్ఫోన్లు ప్రస్తుతం తక్కువ ధరకే అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. ఈ-కామర్స్ వెబ్సైట్ ‘ఫ్లిప్కార్ట్’ తన బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025లో ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్ అందించనుంది. దాంతో మునుపెన్నడూ లేనంత తక్కువ ధరకు ఐఫోన్ […]
‘యాషెస్’.. టెస్టుల్లో ప్రతిష్ఠాత్మక సిరీస్గా కొనసాగుతోంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా టీమ్స్ యాషెస్ సిరీస్ కోసం హోరాహోరీగా తలపడుతాయి. పోటీ ఎంతలా ఉంటుందంటే.. ప్లేయర్ గాయపడినా కూడా జట్టు కోసం ఆడుతుంటాడు. ఐదు టెస్టుల సిరీస్ యాషెస్పై సర్వత్రా ఆసక్తి ఉంటుంది. ఈసారి ఆస్ట్రేలియా వేదికగా నవంబర్ 21 నుంచి యాషెస్ ఆరంభం కానుంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ మ్యాథ్యూ హేడెన్ కీలక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ కారణంగా అతడి కూతురు, వ్యాఖ్యాత […]
భారత్, పాకిస్తాన్ మ్యాచ్ చూడడానికి క్రికెట్ అభిమానులు భారీ ఎత్తున ఎగబడతారు. దాయాదులు బరిలోకి దిగినప్పుడు ఏ స్టేడియం అయినా నిండిపోతుంది. ఈ క్రమంలోనే ఇండో-పాక్ మ్యాచ్ టిక్కెట్లకు ఉండే క్రేజ్ మరో లెవల్లో ఉంటుంది. టికెట్స్ రిలీజ్ చేసిన క్షణాల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడైపోతుంటాయి. అయితే ఈసారి పరిస్థితి కాస్త బిన్నమైనా.. చివరకు భారీ ప్రైజ్ టికెట్స్ కూడా మొత్తం అమ్ముడుపోయాయి. రూ.4 లక్షల టికెట్స్ కూడా ఇప్పుడు అందుబాటులో లేవు. ఆసియా కప్ 2025లో […]
యూఏఈ వేదికగా ఆసియా కప్ 2025 జరుగుతోంది. భారత్ తొలి మ్యాచ్లో యూఏఈపై ఘన విజయాన్ని సాధించింది. ఇక సెప్టెంబర్ 14న పాకిస్తాన్తో మ్యాచ్కు టీమిండియాసిద్ధమవుతోంది. ఈ మ్యాచ్కు ముందు స్టార్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ జట్టును వీడాడు. ఆసియా కప్ జట్టులో రిజర్వ్ ఆటగాడిగా ఉన్న సుందర్.. టోర్నమెంట్ మధ్యలోనే జట్టును వీడి ఇంగ్లండ్కు బయలుదేరారు. ఇంగ్లండ్ ప్రసిద్ధ కౌంటీ జట్టు హాంప్షైర్లో అతడు చేరాడు. 2025 ఛాంపియన్షిప్లో చివరి రెండు మ్యాచ్లు సుందర్ ఆడనున్నాడు. […]
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండ్యూలర్ కుమారుడు అర్జున్ టెండ్యూలర్కు ఇటీవల ఎంగేజ్మెంట్ అయిన సంగతి తెలిసిందే. తన చిన్ననాటి స్నేహితురాలు సానియా చందోక్తో అతడికి నిశ్చితార్థం అయింది. త్వరలోనే అర్జున్, సానియాలు వివాహం చేసుకోనున్నారు. అయితే ఎంగేజ్మెంట్ తర్వాత తొలి మ్యాచ్ను ఆడిన అర్జున్.. అద్భుత బౌలింగ్, బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. బౌలింగ్లో ఏకంగా ఐదు వికెట్స్ పడగొట్టిన అర్జున్.. బ్యాటింగ్లో 36 రన్స్ బాదాడు. Also Read: Karishma Sharma : రన్నింగ్ ట్రైన్ నుంచి దూకేసిన […]
దుబాయ్ నగరం ఎత్తైన భవనాలకు ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు దుబాయ్ మరో రికార్డును కూడా సొతం చేసుకోనుంది. ‘సీల్ దుబాయ్ మెరీనా’ నవంబర్ 2025లో ఓపెన్ కానుంది. ఈ హోటల్ 377 మీటర్ల ఎత్తు (1197 అడుగు) ఉంటుంది. హోటల్లో 82 అంతస్తులు ఉండగా.. 1,004 గదులు ఉంటాయి. ఇది ప్రపంచంలోనే ఎత్తైన హోటల్గా నిలవనుంది. ప్రస్తుతం ఎత్తైన హోటల్గా 356 మీటర్ల ఎత్తైన గెవోరా ఉంది. గెవోరా హోటల్ను వెనక్కి నెట్టి త్వరలో సీల్ దుబాయ్ […]
బీసీసీఐ అధ్యక్షుడిగా టీమిండియా మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ పదవీకాలం ముగిసింది. బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం అధ్యక్ష పదవికి వయోపరిమితి ఉంది. బిన్నీ వయసు 70 ఏళ్లు కావడంతో ఈ సంవత్సరం ప్రారంభంలో ఆయన పదవీకాలం ముగిసింది. బిన్నీ అక్టోబర్ 2022లో బీసీసీఐ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. కొత్త అధ్యక్షుడి కోసం బీసీసీఐ ఎన్నిక నిర్వహించనుంది. సెప్టెంబర్ 28న జరిగే వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో నూతన ధ్యక్షుడి పేరును బీసీసీఐ ప్రకటించనుంది. అయితే బీసీసీఐ అధ్యక్షుడి రేసులో […]