2025 ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో భారత్ ఓడించింది. ఈ విజయంతో భారత జట్టు తొలిసారిగా మహిళల ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడింది. ఆదివారం నవీ ముంబైలోని డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికాకు భారత్ 299 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేజింగ్లో ప్రొటీస్ 246 పరుగులు మాత్రమే చేయగలిగింది. 2005, 2017 వన్డే ప్రపంచకప్ ఫైనల్స్లో వరుసగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓడిపోయింది. […]
Women’s ODI WC winners: ఎట్టకేలకు మహిళల వన్డే ప్రపంచకప్ను భారత్ గెలుచుకుంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఆదివారం జరిగిన వన్డే ప్రపంచకప్ 2025 ఫైనల్లో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో చిత్తు చేసి.. 47 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు హర్మన్ప్రీత్ సేన తెరదించింది. ఈ విజయంతో భారత దేశం మొత్తం సంబరాల్లో మునిగితేలుతోంది. తొలిసారి ప్రపంచకప్ నెగ్గిన హర్మన్ప్రీత్ కౌర్ బృందంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే భారత్ మొదటిసారి ప్రపంచకప్ గెలవగా.. […]
వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వంలో నవదలపతి సుధీర్ బాబు హీరోగా నటించిన చిత్రం ‘జటాధర’. ఈ పాన్ ఇండియా సినిమాని ప్రేరణ అరోరా సమర్పణలో సుధీర్ బాబు ప్రొడక్షన్స్ పతాకంపై శివిన్ నారంగ్ నిర్మించారు. జటాధర సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. శిల్పా శిరోద్కర్ కీలక పాత్ర పోషించారు. నవంబర్ 7న హిందీ, తెలుగు భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో […]
మహిళల వన్డే ప్రపంచకప్ 2025ను భారత్ గెలుచుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో చిత్తు చేసింది. దాంతో 47 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు హర్మన్ సేన తెరదించింది. మిథాలీ రాజ్ నాయకత్వంలో రెండుసార్లు భారత్ ఫైనల్కు వెళ్లినా.. నిరాశ తప్పలేదు. ఈసారి పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ.. దక్షిణాఫ్రికాను సునాయాసంగా ఓడించి టీమిండియా విజేతగా నిలిచింది. మ్యాచ్ అనంతరం దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి. ఫాన్స్ అయితే టపాసులు కాలుస్తూ తెగ ఎంజాయ్ చేశారు. […]
ఐదు టీ20ల సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య మెల్బోర్న్ వేదికగా రెండో టీ20 మ్యాచ్ జరుగుతోంది. ఈ టీ20లో టాస్ను నెగ్గిన ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో భారత్ ముందుగా బ్యాటింగ్ చేస్తోంది. ఆసీస్ బౌలర్ల ధాటికి భారత్ వరుసగా వికెట్స్ కోల్పోయింది. టీమిండియాకు మూడో ఓవర్లోనే షాక్ తగిలింది. గత మ్యాచ్లో అద్భుతంగా ఆడిన శుభ్మన్ గిల్ 5 పరుగులకే అవుట్ అయ్యారు. జోష్ హేజిల్వుడ్ బౌలింగ్లో మిచెల్ […]
మీరు అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్లో దీపావళి సేల్ 2025ను మిస్ అయి అయినా ఏం చించించాల్సిన అవసరం లేదు. మంచి స్మార్ట్ఫోన్ కొనాలని చూస్తున్నట్లయితే.. ఇదే సరైన అవకాశం. చైనాకు చెందిన ప్రముఖ కంపెనీ ‘రెడ్మీ’ ఫోన్లు చాలా తక్కువ ధరలకు అందుబాటులో ఉన్నాయి. రెడ్మీ నోట్ 14 ప్రో ప్లస్ ఫోన్పై అమెజాన్ భారీ తగ్గింపును అందిస్తోంది. ఈ ఫోన్ రూ.25,000 లోపు అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ దాని ప్రీమియం డిజైన్, శక్తివంతమైన పనితీరు, […]
అక్టోబర్ నెల ముగిసింది. గత నెలలో ఎన్నో అద్భుత స్మార్ట్ఫోన్లు రిలీజ్ అయ్యాయి. నవంబర్ మాసంలో కూడా టెక్ ప్రియులు పండగ చేసుకోనున్నారు. ఎందుకంటే టాప్ బ్రాండ్లు స్మార్ట్ఫోన్లు (కొత్త ఫ్లాగ్షిప్, మిడ్-రేంజ్ స్మార్ట్ఫోన్) విడుదల కానున్నాయి. OnePlus, OPPO, iQOO, Realme.. కంపెనీలు ఈ నెలలో కొత్త స్మార్ట్ఫోన్లను లాంచ్ చేయబోతున్నాయి. నవంబర్లో ఏ స్మార్ట్ఫోన్లు విడుదల కాబోతున్నాయో, వాటి ఫీచర్లు ఏమిటో తెలుసుకుందాం. OnePlus 15: వన్ప్లస్ 15 సిరీస్ నవంబర్లో లాంచ్ కానుంది. […]
చైనాకు చెందిన వివో సబ్బ్రాండ్ ‘ఐకూ’ కొత్త స్మార్ట్ఫోన్ను చైనాలో విడుదల చేసింది. మిడ్-రేంజ్ ప్రీమియం స్మార్ట్ఫోన్ ఐకూ 11 గురువారం రిలీజ్ అయింది. త్వరలోనే భారతదేశంలో కూడా లాంచ్ కావచ్చు. ఐకూ 11 స్మార్ట్ఫోన్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్తో వచ్చింది. 144Hz రిఫ్రెష్ రేట్కు మద్దతుతో 6.82-అంగుళాల LTPO AMOLED డిస్ప్లేను కలిగి ఉంది. ఐకూ 11 ఫోన్ ఆండ్రాయిడ్ 16 OriginOS 6 పై రన్ అవుతుంది. గేమింగ్ కోసం Q2 చిప్ను […]
మహిళల వన్డే ప్రపంచకప్ 2025 ఆసాంతం బాగా ఆడి.. కీలక సెమీఫైనల్లో ఓడి టోర్నీ నుంచి తప్పుకోవడం చాలా బాధగా ఉందని ఆస్ట్రేలియా కెప్టెన్ అలీసా హీలీ తెలిపింది. బహుశా ఇంతలా బాధపడడం ఇదే మొదటిసారి అనుకుంటున్నా అని చెప్పింది. బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్లో సమష్టిగా విఫలమవడమే తమ ఓటమికి కారణం అని స్పష్టం చేసింది. 2029లో జరిగే వన్డే వరల్డ్కప్లో తాను ఆడనని, అప్పటి జట్టు కొత్తగా ఉంటుందని హీలీ చెప్పుకొచ్చింది. గురువారం భారత్పై 338 […]
ప్రతిరోజూ జనాలు మాట్లాడుకునే ప్రధాన అంశాలలో ‘బంగారం’ ఒకటి. గత కొన్ని నెలలుగా గోల్డ్ రేట్స్ పెరగడమే ఇందుకు కారణం. ప్రతిరోజూ బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే నేటి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. నేటి పసిడి ధరల్లో ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి. బులియన్ మార్కెట్లో నేడు భారీగా బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 1 గ్రాము పసిడిపై రూ.120 పెరగగా.. 22 క్యారెట్ల 1 గ్రాముపై […]