పసుపు బోర్డ్ పై పింక్ పార్టీ వాళ్ళు జీర్ణించుకోలేక పోతున్నారని, నేషనల్ టర్మరిక్ బోర్డ్ కేబినెట్ ఆమోదించిందన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. పింకీలకు ఏం పిసుక్కోవాలో అర్థం కావడం లేదని, breaking news, latest news, telugu news, mp arvind, cm kcr
తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (CEO) వికాస్ రాజ్ బుధవారం ఓటర్ల జాబితాల రెండవ ప్రత్యేక సారాంశ సవరణ పూర్తయిన తర్వాత తుది ఓటర్ల జాబితాలను విడుదల చేశారు. Voters In Telangana, breaking news, latest news, telugu news,
ప్రధాని మోడీ వ్యాఖ్యలకు మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. ఇవాళ మక్తల్ సభలో మంత్రి హరీష రావు మాట్లాడుతూ.. మోడీ వచ్చి పెద్ద నీతులు చెప్పే ప్రయత్నం చేశాడని breaking news, latest news, telugu news, harish rao, narendra modi
మోడీ నిన్న బహిరంగ సభలో ప్రధాని అనే విషయం మరిచి చేసిన ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. ఇవాళ ఆయన జనగామ జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ.. breaking news, latest news, telugu news, pm modi, kadiyam srihari
తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఢిల్లీ పెద్దల నుంచి అత్యవసర ఫోన్ కాల్ రావటంతో బీజేపీ అధ్యక్షుడు దేశరాజధానికి బయలుదేరి వెళ్లారు. breaking news, latest news, telugu news, kishan reddy, bjp
ప్రధాని మోడీ నిన్న నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొని మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం విమర్శలు గుప్పించారు. అయితే.. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ప్రధాని మోడీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ.. బీజేపీ నేతలను కుక్కలుగా అభివర్ణించారు. dk aruna fires on minister ktr