గత రెండు సంవత్సరాలుగా యావత్తు ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి తగ్గడం లేదు. కరోనా కట్టడికి అగ్ర దేశమైన అమెరికా సైతం కోవిడ్ టీకాలపైనే ఆధారపడింది. అయితే ఇప్పటికే కరోనా టీకాలు ఆయా దేశాలు విస్తృతంగా చేపట్టాయి. అయితే ఫ్రాన్స్ వంటి దేశాల్లో 75శాతం కరోనా టీకాలు పంపిణీ జరిగినా కరోనా కేసులు మాత్రం తగ్గడం లేదు. అయితే ప్రస్తుతం భారత్ లో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో 25,920 కొత్త […]
ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. దీంతో యావత్ ప్రపంచం అక్కడి పరిస్థితిలపై ఉత్కంఠతో గమనిస్తోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్పై రష్యా దాడికి దిగడం తథ్యమన్న వేళ కాల్పులతో తూర్పు ఉక్రెయిన్లోని కాడివ్కా ప్రాంతం దద్దరిల్లింది. రష్యా మద్దతిస్తున్న వేర్పాటువాదులు, ఉక్రెయిన్ సైనికుల మధ్య ఈ కాల్పులు జరిగాయి. దీంతో ఈ ఘటనపై అటు ఉక్రెయిన్ సైన్యం, ఇటు వేర్పాటు వాదులు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. గ్రనేడ్లు, భారీ ఆయుధాలతో వేర్పాటువాదులే తొలుత కాల్పులకు […]
ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతుండడంతో దేశంలో థర్డ్ వేవ్ సృష్టించింది. దీంతో ఒమిక్రాన్ వ్యాప్తి అధికంగా ఉన్న రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రాలు సైతం కోవిడ్ నిబంధనలను కఠినతరం చేశాయి. కోవిడ్ తీవ్రత ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులు కరోనా నెగిటివ్ రిపోర్ట్, వ్యాక్సిన్ సర్టిఫికెట్లను తప్పనిసరి చేస్తూ కోవిడ్ నిబంధనలు జారీ చేశాయి. అయితే ప్రస్తుతం కరోనా కేసులు దేశవ్యాప్తంగా తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో కేరళ, గోవా నుండి వచ్చే ప్రయాణికుల తప్పనిసరి […]
ఏపీజెన్కో కోర్టు కేసును ఉపసంహరించుకుంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల విద్యుత్తు సంస్థల మధ్య పరస్పర ఒప్పందం ద్వారా వివాద పరిష్కారానికి తెలంగాణ సిద్ధంగా ఉందని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఆర్థిక, ఎస్ఆర్) కే రామకృష్ణారావు కేంద్రానికి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లో ఏ సవరణపైనా తెలంగాణ కూడా వర్గీకరించింది. ఇది ఏడున్నర సంవత్సరాల తర్వాత పన్నుల విషయాలపై ఉన్న క్రమరాహిత్యాలను తొలగించడం కోసం ఇది అంతులేని వ్యాజ్యాలకు దారి తీస్తుంది. ఇప్పటికే పరిష్కరించబడిన విషయాలను మరింత క్లిష్టతరం […]
తెలంగాణ విద్యాశాఖ పదో తరగతి విద్యార్థులకు శుభావార్త చెప్పింది. కరోనా కారణంగా సిలబస్ పూర్తి కాకపోవడం, ఆన్లైన్ క్లాస్లు నిర్వహించడం లాంటి కారణాలతో విద్యాశాఖ 50 శాతం ఛాయిస్ ప్రశ్నలతో పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించింది. రాబోయే ఎస్ఎస్సీ పబ్లిక్ ఎగ్జామినేషన్ 2022లో విద్యార్థులకు పెద్ద ఉపశమనంగా, వివిధ విభాగాలలో 50 శాతం ప్రశ్నలకు మాత్రమే సమాధానమిచ్చే అవకాశం ఉంటుంది. ఆబ్జెక్టివ్ పార్ట్లోని అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉండగా ఛాయిస్ ప్రశ్న పత్రాల థియరీ విభాగాలలో మార్పలు […]
నేడు ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ కీలక సమావేశం నిర్వహించనుంది. నదుల అనుసంధానంపై కేంద్రం ఫోకస్ పెట్టనుంది. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం సమావేశానికి ఆహ్వానించింది. వృథాగా పోతున్న 247 టీఎంసీల గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవాలనే లక్ష్యంతో ఈ సమావేశం నిర్వహించునున్నారు. నేడు 12 నియోజకవర్గాల ఇంచార్జీలతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశం నిర్వహించనున్నారు. విశాఖపట్నం, తూర్పుగోదావరి, విజయనగరం జిల్లాల నేతలతో చంద్రబాబు భేటీ కానున్నారు. 3 […]
హైదరాబాద్ శివారు చెంగిచర్ల అటవీ బ్లాక్ పరిధిలో తన తండ్రి, దివంగత ప్రఖ్యాత నటుడు అక్కినేని నాగేశ్వర రావు పేరు మీద అర్బన్ ఫారెస్ట్ పార్కు ఏర్పాటు కు అక్కినేని నాగార్జున ముందుకు వచ్చారు. ఎం.పీ జోగినపల్లి సంతోష్ కుమార్ తో కలిసి చెంగిచర్లలో శంకుస్థాపన కార్యక్రమంలో నాగార్జున కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. అక్కినేని నాగార్జున, అమల, కుమారులు నాగ చైతన్య, నిఖిల్ తో పాటు ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. అటవీ పార్కు అభివృద్దికి ముఖ్యమంత్రి […]
మేడ్చల్ జిల్లా కండ్లకోయలో ఐటీ టవర్స్ కి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి.. ఎన్నో ఓటములు, ఒడిదుడుకులు ఎదుర్కొని… ఈనాడు ఇంతటి స్థాయికి కేసీఆర్ వచ్చారని ఆయన అన్నారు. ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలి… లక్ష్యాన్ని చేరుకునే దిశగా శ్రమించాలని ఆయన అన్నారు. చేసే పనిలో పట్టుదల, సంకల్పం ఉండాలని, ఐటీ నలుమూలలా విస్తరించాలని.. గ్రిడ్ తీసుకొచ్చామన్నారు. ఉత్తర హైదరాబాద్ అభివృద్ధికి.. ఇది ఆరంభం మాత్రమేనని ఆయన అన్నారు. […]
తెలంగాణ సెంటిమెంట్ను రెచ్చగొట్టి బీజేపీని బద్నం చేయాలని కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవితలు చూస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ, మోడీ తెలంగాణకి వ్యతిరేకం అని ప్రచారం చేస్తున్నారని, తల్లిని చెల్లిని గౌరవించలేని భాష టీఆర్ఎస్ది అని ఆయన విమర్శించారు. ఉత్తర భారతం, దక్షిణ భారతం అన్న ప్రకాష్ రాజ్, కమలహాసన్ లు ఒడి పోయారని, ఉత్తర భారతనికి చెందిన బీజేపీ ఎంపీలు ఓటు వేస్తేనే తెలంగాణ బిల్లు పార్లమెంట్ […]
తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను టీఆర్ఎస్ శ్రేణులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ బర్త్ డే వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను టీఆర్ఎస్ నేతలు మూడు రోజలు నిర్వహించ తలపెట్టారు. 15 తేది నుంచి 17వ తేది వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటడం, రక్త శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో కేసీఆర్కు […]