Bhuvanagiri MP Komatireddy Venkat Reddy Fire on BJP and TRS. బీజేపీ, టీఆర్ఎస్లపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను చనిపోయునప్పుడు మూడు రంగుల జెండాను కప్పమని చెప్పానని, కోమటిరెడ్డిది ఒకటే మాట….ఒకటే బాట అని ఆయన అన్నారు. ప్రధాని మంత్రి మోడీకి కేసిఆర్ అవినీతిపై పూర్తి వివరాలతో ఫిర్యాదు చేశానన్నారు. సోషల్ మీడియాలో నాపై అబద్దఫు […]
తెలంగాణ రాజకీయం హస్తినలో చేరింది. ఢిల్లీలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నేతలు ల్యాండ్ అయ్యారు. అయితే అందరూ కలిసిమెలసి ఢిల్లీకి వెళ్లారనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే.. ఢిల్లీకి వెళ్లేందుకు ఒక్కొక్కరి ఒక్కో ప్రాబ్లెం.. కాంగ్రెస్ విషయానికి వస్తే.. తెలంగాణ కాంగ్రెస్కు తలనొప్పిగా మారిన జగ్గారెడ్డి ఎపిసోడ్, తదితర అంశాల గురించి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇచాంర్జీ మాణిక్కం ఠాగూర్తో మాట్లాడేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెళ్లారు. అధిష్టానం అపాయింట్మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ […]
TPCC President Fired on BJP and TRS. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి పయనమయ్యారు. అక్కడ కాంగ్రెస్ తెలంగాణ వ్యవహరాల ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్ను కలిశారు. మాణిక్కం ఠాగూర్తో తెలంగాణ కాంగ్రెస్లో నెలకొన్న పరిస్థితులపై చర్చించారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంతో పోరాటం అని కేసిఆర్, మంత్రులతో సహా మాట్లాడుతున్నారని, కేసిఆర్ వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని, జైలుకు పోవడం ఖాయమని బీజేపి నేతలు మాట్లాడుతున్నారన్నారు. సింగరేణి బొగ్గు గనుల్లోని వేల […]
CPI Ramakrishna Fired On YCP Government. ఆదోని ఆసుపత్రిలో పోలీసుల దాడి బాధితులను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్జ పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వం గాలికి కొట్టుకు పోయిందని, ప్రభుత్వంలో పోలీసులే రాజ్యం ఏలుతున్నారన్నారు. పోలీసులకు డ్రస్ ఇచ్చింది దౌర్జన్యం చేయడానికా అని ఆయన ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని, విజయవాడలో అఖిలపక్ష సమావేశం లో సమస్యను లేవనెత్తుతామన్నారు. ఇళ్లకు వెళ్లి దౌర్జన్యం చేస్తుంటే పోలీసు ఉన్నత అధికారులు ఏంచేస్తున్నారన్నారు. మునిప్రతాప్ […]
పశ్చిమగోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకున్న మరణాలు ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అంతేందుకు ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో కూడా జంగారెడ్డిగూడెం మరణాలపై చర్చించాలని టీడీపీ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. అయితే ప్రభుత్వం ఈ మరణాలు సాధరణ మరణాలే అని, పూర్తిస్థాయి దర్యాప్తుకు ఆదేశించినట్లు ప్రకటించింది. అయితే కల్తీ సారా తాగే వారు మృత్యువాత పడ్డారని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అచ్చెన్నాయుడు నేతృత్వంలో జంగారెడ్డి గూడెం […]
Another Student Passes Away for Snake Bite at Keesara BC Hostel. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తమ పిల్లల ప్రాణాలు పోతే ఆ తల్లిదండ్రుల గుండె ఎంత తల్లడిల్లిపోతుంది. ఉన్నత చదువులు చదువుకొని ప్రయోజకుడిగా వస్తాడని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న తల్లిదండ్రులకు వారి పిల్లలు విగతజీవులుగా దరిచేరుతున్నారు. మొన్నటికి మొన్న ఏపీలోని విజయనగరం జిల్లా కురుపాంలో చోటు చేసుకున్న విషాదకర ఘటనను మరవకముందే మరో ఘటన తెలంగాణలో జరగడం దురదృష్ణకరం. ఇటీవల జ్యోతిబాపూలే బీసీ […]
Fake messages in the name of Collector Suryakumari కేటుగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. టెక్నాలజీ గురించి తెలియని వారి నుంచి ఇంతో అంతో తెలిసిన సామాన్యుడి వరకు ఏదో ఒక రూపంలో సైబర్ దాడి చేసేందుకు సైబర్ నేరగాళ్లు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ సైబర్ నేరగాళ్ల వలలో పడి ఎంతో మంది వారి ఖాతాలు ఖాళీ చేసుకుంటున్నారు. అయితే ఇటీవల రాజకీయ నేతలకు సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేసి.. వారే డబ్బు […]
ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ కేబీఆర్ పార్క్ లో ప్రపంచ అటవీ దినోత్సవ ఉత్సవాలు నిర్వహించారు. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ పి.నవీన్ రావు, రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ హజరయ్యారు. ఈ సందర్భంగా కేబీఆర్ పార్క్లో చీఫ్ జస్టిస్, అతిథులు మొక్కలు నాటారు. పార్క్ ఖాళీ స్థలంలో మర్రి మొక్కను చీఫ్ జస్టిస్ నాటగా, నేరేడు మొక్కను జస్టిస్ నవీన్ రావు, వేప […]
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహా స్వామి వారి ఆలయం భక్తులకు దర్శనమిచ్చేందుకు ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మహాకుంభ సంప్రోక్షణ మహాక్రతువు ప్రారంభమైంది. విశ్వక్సేనుడి తొలిపూజ స్వస్తి పుణ్యహ వాచన మంత్రాలతో స్వామి వారి ప్రధానాలయ ఉద్ఘాటన మహాకుంభ సంప్రోక్షణకు అంకురార్పణ చేశారు. బాలాలయంలో పంచకుండాత్మక యాగం కోసం యాగశాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడమే కాకుండా వెదురు కర్రలతో యాగశాలను నిర్మించారు. అయితే మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా స్వామి వారికి అభిషేకానికి […]