Heart Attack : ఫ్రెండ్స్తో క్రికెట్ ఆడుతున్నాడు.. అంతలోనే గ్రౌండ్లోనే కుప్పకూలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గండిపేటలోని బండ్లగూడ జాగీర్లో మంగళవారం ఓ వ్యక్తి క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో మృతి చెందాడు. గుజరాత్లోని రాజ్కోట్కు చెందిన తుషార్ ఆమ్రా బెద్వా (32) అనే వ్యక్తి హైటెక్ సిటీలోని ఓ సంస్థలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అయితే.. తుషార్ ఆమ్రా బెద్వా తన తల్లిదండ్రులు, భార్య పూజా బేద్వాతో కలిసి గండిపేటలోని బండ్లగూడ జాగీర్లోని రాయల్ ఎన్క్లేవ్లో నివాసం ఉంటున్నాడు. అయితే.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బేద్వా సాయంత్రం 5 గంటల సమయంలో స్నేహితులతో కలిసి తన అపార్ట్మెంట్ సమీపంలోని బహిరంగ ప్రదేశంలో క్రికెట్ ఆడేందుకు వెళ్లాడు. ఆడుకుంటుండగా ఛాతిలో నొప్పి రావడంతో మైదానంలో కుప్పకూలిపోయాడు.
అయితే.. ఇది గమనించిన తుషార్ ఆమ్రా బెద్వా స్నేహితులు అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే.. ఈ మేరకు ఆసుపత్రిలో తుషార్ ఆమ్రా బెద్వా చికిత్స పొందుతూ.. మృతి చెందాడని పోలీసులు వెల్లడించారు. అయితే.. తుషార్ ఆమ్రా బెద్వా గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు నిర్ధాణించారు. ఆయన మృతిపై కుటుంబ సభ్యులకు ఎలాంటి అనుమానాలు లేవని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
Samuk: ఏలియన్ సినిమాకు సిద్ధమవుతున్న అక్షయ్ .. 90% షూటింగ్ లండన్లో…
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
CM Vijay: ఆ స్థానాలే కొనసాగించాలి.. డీలిమిటేషన్పై అసెంబ్లీలో విజయ్ తీర్మానం
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
TTD: తిరుమలకు వచ్చే విదేశీ భక్తులకు గుడ్ న్యూస్..
ట్రెండింగ్
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?