Telangana E PASS : విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు 15 నుంచి స్కాలర్ షిప్ దరఖాస్తులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana E Pass Scholarship Application starts from august 15th
తెలంగాణలోని విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విద్యార్థులు 2022-23 సంవత్సరానికి సంబంధించి స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫ్రెష్, రెన్యూవల్ స్కాలర్ షిప్లు తెలంగాణ ఈ పాస్ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకొవచ్చని తెలిపింది. ఈ నెల ఆగస్టు 15ను నుంచి దరఖాస్తులు స్వీకరణ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అయితే.. ఈ నెల 15 నుంచి అక్టోబర్ 15 వరకు విద్యార్థులు స్కాలర్షిప్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించినట్లు వెల్లడించింది. అయితే ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసింది. మరింత సమాచారం కోసం http://telanganaepass.cgg.gov.in వెబ్ సైట్ను సంప్రదించవచ్చు..
Also Read
- PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్పై మోడీ ట్వీట్
- Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం
- Intel Alert: ఢిల్లీలో ఉగ్రదాడికి కుట్ర.. నిఘా వర్గాల హెచ్చరికతో హై అలర్ట్..
- TVK Vijay: విజయ్ ప్రమాణస్వీకారం సమయం మార్పు.. ఎప్పుడంటే..!
తాజావార్తలు
-
Suriya: సూర్య ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ అప్పుడే!
-
PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్పై మోడీ ట్వీట్
-
Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం
-
Manity: వేల కోట్ల టార్గెట్’తో ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలతో పాన్ ఇండియా మూవీ?
-
Mango Sharbat : ఎండవేడిని తరిమికొట్టే ‘మామిడి పండ్ల షర్బత్’.. ఇంట్లోనే సులభంగా ఇలా తయారు చేసుకోండి.!