రంగారెడ్డి జిల్లా జిల్లా రాజేంద్రనగర్లో గల సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అత్తాపూర్ బ్రాంచ్లో మంగళవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. అయితే.. గమనించిన స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో.. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే.. భారీగా మంటలు ఎగిసిపడుతుండడంతో రెండు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే.. బ్యాంకులో, అవరణలో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదని […]
1. ఐపీఎల్ సీజన్ 2022లో నేడు తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ జరుగునుంది. అయితే.. తొలి మ్యాచ్లో గుజరాత్తో రాజస్థాన్ రాయల్స్ జట్టు తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ కోల్కతా వేదికగా జరుగనుంది. 2. నేడు రెండో రోజు జపాన్లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా దేశాధినేతలతో భేటీ కానున్నారు. 3. నేడు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఆగస్టు నెల కోటా టికెట్లను ఉదయం 9 […]
కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. కరోనా సమయంలో రెమిడిసవర్పై భారీ కుంభకోణం జరిగిందని ఆయన ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హెటిరో డ్రగ్స్ .. పార్థ సారథి రాజకీయాల్లోకి వస్తున్నారు కాబట్టి… అడగాల్సి వస్తుందని, కరోనాలో రెమిడిసవర్ ఇంజెక్షన్ జనం ప్రాణాలు కాపాడుతుంది అని గొప్పగా ఫీల్ అయ్యానన్నారు. దేశం మొత్తం దాని చుట్టే తిరిగింది, చాలా ప్రచారం జరిగిందన్నారు. రెమిడిసవర్లో కేంద్రం..రాష్ట్రం కీలక పాత్ర పోషించారన్న జగ్గారెడ్డి.. […]
గోషామహల్ ట్రాఫిక్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో చిన్నారుల కోసం రోడ్ సేఫ్టీ సమ్మర్ క్యాంప్ను ఏర్పాటు చేశారు. అయితే క్యాంప్లో పాల్గొన్న నగర ట్రాఫిక్ జాయింట్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ.. 6 రోజులు పాటు గోషామహల్ ట్రాఫిక్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో చిన్నారుల కోసం రోడ్ సేఫ్టీ సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. అంతేకాకుండా చిన్నారులకు ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించాలని, ఇందుకోసం ఈ సమ్మర్ ట్రైనింగ్ క్యాంప్ […]
తెలంగాణ ప్రభుత్వం గంజాయిని ఉక్కుపాదంతో అణిచి వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. అందులో భాగంగా చాలా కాలంగా గంజాయి ముఠాలు పట్టుబడుతున్నాయి. అయితే.. తాజాగా అంతర్రాష్ట్ర ముఠాను పట్టుకున్నారు పోలీసులు. ఈ సందర్భంగా అదనపు సీపి సుధీర్ బాబు మీడియాకు వివరాలు వెల్లడించారు. ఒరిస్సా, కర్నాటక, తెలంగాణ, మహారాష్ట్ర ఈ రాష్ట్రాలలో ఈ అంతర్రాష్ట్ర ముఠా గంజాయి సప్లై చేస్తోందని అదనపు సీపి సుధీర్ బాబు వెల్లడించారు. ఆంధ్ర ప్రదేశ్ నుండి మహారాష్ట్రకు ఈ ముఠా గంజాయి […]
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు రేణుక చౌదరిపై విమర్శలు గుప్పించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతం లో నాయకులు, నాయకు రాళ్లు ఉన్నారు.. వారు రాళ్ల లాగానే ఉన్నారు.. టికెట్స్ ఇప్పిస్తామని చెప్పి డబ్బు తీసుకుని ఆడబిడ్డకు అన్యాయం చేసింది రేణుక చౌదరి అంటూ ఆయన ఆరోపించారు. ఇప్పుడు ఖమ్మంలో రచ్చబండ పేరుతో ఇష్టంవచ్చినట్లు మాట్లాడితున్నారు. . ఖమ్మంలో అజయ్ కు బ్రేక్ లు వేస్తామని మాట్లాడుతున్నారు. . కానీ అజయ్ […]
తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్రావు కొండాపూర్ ఏరియా ఆసుపత్రిని సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. డ్రైవింగ్ లైసెన్స్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కొరకు డాక్టర్ మూర్తి డబ్బులు అడిగారని బాధితుల ఫిర్యాదు చేయడంతో.. వివరాలు అడిగి తెలుసుకొని, ఆ డాక్టర్ పై అక్కడిక్కడే మంత్రి హరీష్రావు సస్సెండ్ చేశారు. ఇలాంటివి పునరావృతం అయితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గైనకాలజి వార్డులో ప్రతి రోజూ స్కానింగ్ నిర్వహించాలని, అదనంగా రెండు అల్ట్రా సౌండ్ మిషన్లు పంపుతామని మంత్రి హామీ […]
జగిత్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఇంటర్ విద్యార్థిపై విచక్షణరహితంగా డిప్యూటీ వార్డెన్ దాడి చేశాడు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని మైనారిటీ గురుకుల కళాశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. డార్మేటరీ రూమ్ కు వెళ్లాడని, చెప్పినట్టు వినడం లేదని ఆగ్రహంతో ఇంటర్ విద్యార్థి రాజును డిప్యూటీ వార్డెన్ నయీం చితకబాదాడు. విద్యార్థిని కింద పడవేసి కాళ్లతో తన్నుకుంటు పిడిగుద్దులు గుప్పించాడు నయీం. విద్యార్థి ఎంత ప్రాధేయ పడిన కనికరించకుండా డిప్యూటీ వార్డెన్ విద్యార్థిని […]
మనిషి జీవించడానికి వారంలో ఐదు నుండి ఆరు రోజులు కష్టపడతాడు. ఇక వారంలో విశ్రాంతి తీసుకోవడానికి ఆదివారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు. అసలు ఆదివారం సెలవు ఎందుకు వచ్చిందా అనే విషయం మీరు ఎవరైనా గమనించారా? మరి ఆదివారం సెలవు ఎందుకు వచ్చిందో అన్న విషయం గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. అసలు ఆదివారం సెలవు ఎందుకు వచ్చింది అని అడిగితే ప్రశ్నకు సమాధానం చాలా మంది వరకు […]
ఇటీవల బేగం బజార్లో నీరజ్ పన్వార్ పరువు హత్య సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో మరొకరిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. నిందితుల్లో పరారీలో ఉన్న ఏ5 మహేష్ గోటియ యాదవ్ (21)ను వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. పుణెలో మహేష్ అహియార్ గోటియ యాదవ్ ను వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటికే విజయ్ యాదవ్, సంజయ్ యాదవ్, […]