Recykal Co-founder: వేస్ట్ అనే పదం వింటే చాలు.. అది దేనికీ పనికిరాదని మనం ముందే డిసైడ్ అయిపోతాం. అందుకే.. చెత్తను మన ఇంటికి దూరంగా విసిరికొడతాం. కానీ.. రీసైకల్ అనే సంస్థ.. వేస్ట్కి బెస్ట్ సొల్యూషన్స్ సూచిస్తోంది. వ్యర్థాల నిర్వహణకు కొత్త అర్థాన్ని చెబుతోంది.
Most used apps: రోటీ.. కప్డా.. ఔర్ మకాన్.. అంటే.. తిండి.. బట్ట.. మరియు ఇల్లు. ఇది రాజకీయ పార్టీల నినాదం కాదు. ఓట్లు రాల్చే ప్రచార మంత్రం అసలే కాదు. ఇవి.. వినియోగదారులు వెతికిన సేవలు. వీటి కోసమే యూజర్లు మొబైల్లో తెగ సెర్చ్ చేశారు. సంబంధిత యాప్లను ఎక్కువగా డౌన్లోడ్ చేశారు.
Super Success Story: మనం ఎన్నో ఇంటర్వ్యూలు చూస్తుంటాం. చదువుతుంటాం. ఎన్నో సినిమాలు కూడా వీక్షిస్తుంటాం. కానీ.. ఈ ఇంటర్వ్యూ నిజంగా నమ్మశక్యం అనిపించదు. సినిమా స్టోరీకి ఏమాత్రం తీసిపోదు. ఇందులో అమ్మ సెంటిమెంట్ ఉంది. ఇది.. ‘నాన్నకు ప్రేమతో.. ’ లాంటి ఫీలింగ్ కలిగిస్తుంది. నభూతో నభవిష్యతి అనిపిస్తుంది.
Today Business Headlines 05-05-23: చైనాకి.. మంత్రి కేటీఆర్: తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. వచ్చే నెలలో చైనా వెళ్లనున్నారు. జూన్ 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఆ దేశంలోని టియాంజిన్లో జరగనున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొంటారు. ఈ మేరకు ఆయనకు ఆహ్వానం అందింది.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ ఉదయం ఫ్లాట్గా ప్రారంభమైనప్పటికీ మధ్యాహ్నం భారీ లాభాల్లో ముగిశాయి. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పావు శాతం పెంచటం గ్లోబల్ మార్కెట్లపై ప్రభావం చూపింది. దీంతో పెట్టుబడిదారులు అలర్ట్గా వ్యవహరించారు. దీంతో ఎర్లీ ట్రేడింగ్ స్వల్ప లాభాల్లోనే జరిగింది. ఇంట్రాడేలో మాత్రం పుంజుకుంది. సెన్సెక్స్ 555 పాయింట్లు పెరిగి 61 వేల 749 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 165 పాయింట్లు పెరిగి 18 […]
Today Stock Market Roundup 03-02-23: దేశీయ స్టాక్ మార్కెట్ ఇవాళ బుధవారం నష్టాలతో ముగిసింది. గ్లోబల్ మార్కెట్లోని ప్రతికూల పరిస్థితులు ఇండియన్ మార్కెట్పై ప్రభావం చూపాయి. అమెరికా కేంద్ర బ్యాంక్ ద్రవ్య విధానానికి సంబంధించి ఈ రోజు రాత్రి ఒక నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత ప్రదర్శించారు.
Today Business Headlines 03-05-23: భోగాపురానికి శంకుస్థాపన: ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు. ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని 4 వేల 592 కోట్ల రూపాయల వ్యయంతో 2 వేల 203 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నారు.
Stock Market Roundup 02-05-23: దేశీయ స్టాక్ మార్కెట్.. మే నెలను శుభారంభం చేసింది. వరుసగా ఎనిమిదో రోజు లాభాలతో ముగిసింది. అమెరికాలోని ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ను నియంత్రణ సంస్థలు జప్తు చేయటం, డిపాజిట్లు, ఆస్తులు జేపీ మోర్గాన్ ఛేజ్ చేతికి చేరటం ఆసియా మార్కెట్లలో సెంటిమెంట్ని పెంచింది.
Today Business Headlines 02-05-23: జీఎస్టీ వసూళ్లు సూపర్: ఏప్రిల్ నెలలో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ వసూళ్లు గతంలో ఎన్నడూలేనంతగా నమోదయ్యాయి. లైఫ్ టైం హయ్యస్ట్ లెవల్లో ఒకటీ పాయింట్ ఎనిమిదీ ఏడు లక్షల కోట్ల రూపాయలు వచ్చాయి.
Today Business Headlines 29-04-23: ఎల్ఐసీ చైర్మన్గా: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.. ఎల్ఐసీకి పూర్తి స్థాయి చైర్మన్గా సిద్ధార్థ మొహంతి నియమితులయ్యారు. ఈ సంస్థకు ప్రస్తుతం ఈయనే ఎండీగా మరియు తాత్కాలిక చైర్మన్గా ఉన్న సంగతి తెలిసిందే. సిద్ధార్థ మొహంతి ఈ పదవిలో 2025 జూన్ 7 వరకు.. అంటే.. ఆయనకు 62 ఏళ్ల వయసు వచ్చే వరకు ఉంటారు.