డాక్టర్ దివి మురళి... హైదరాబాద్లో అత్యంత ధనవంతుడు. హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2024 ప్రకారం.. ఆయన నికర విలువ $7 బిలియన్లు (సుమారు రూ. 5847 కోట్లు). డాక్టర్ మురళీ.. ప్రసిద్ధ బహుళజాతి ఫార్మాస్యూటికల్ కంపెనీ అయిన దివీస్ లాబొరేటరీస్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్.
లోక్సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ శ్రీనగర్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోడీని, బీజేపీని తీవ్రంగా టార్గెట్ చేశారు.
మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్లో ఆర్మీ రైలును పేల్చివేసేందుకు కుట్ర పన్నిన కేసులో పెద్ద సంచలనం చోటుచేసుకుంది. ఓ నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తిరుపతి బాలాజీ ప్రసాదంపై వివాదాల నేపథ్యంలో సంత్ సమాజ్ తీవ్రంగా మండిపడింది. ఇదిలా ఉండగా.. ధార్మిక నగరమైన కాశీలో తిరుపతికి వెళ్లే భక్తులు ఇప్పుడు శుద్ధి చేసి ఈ పాపాన్ని కడిగేస్తుకుంటున్నారు.