Cyberabad Commissionerate: సైబరాబాద్ కమిషనరేట్ ఏర్పడి నేటికి 23 ఏళ్ళు పూర్తైంది. 23 ఏళ్లు పూర్తి కావడంతో సైబరాబాద్ కమిషనరేట్ లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. సైబరాబాద్ సీపీ రమేశ్రెడ్డి కమిషనరేట్లో జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన ప్రసంగించారు. సైబరాబాద్ కమిషనరేట్ 24వ ఏడాదిలోకి ప్రవేశించడం సంతోషంగా ఉందన్నారు. రోజురోజుకు సైబర్ నేరాలు సంఖ్య పెరుగుతున్నాయని.. సైబర్ క్రైమ్స్ ప్రస్తుత రోజుల్లో ఛాలెంజ్ గా మారాయన్నారు. ఇంటర్నేషనల్ డ్రగ్స్ ముఠాలు సమాజ అభివృద్ధికి అడ్డంకిగా మారాయని తెలిపారు. దేశంలోనే కాదు అంతర్జాతీయంగా కూడా…
Babar Azam: తమ ఇజ్జత్ తామే తీసుకోవడంలో పాకిస్థాన్కు ఎవరూ సాటి లేరు. ప్రస్తుతం మరోసారి పాకిస్థాన్లో ఈ వైఖరి కనిపించింది. ఒకప్పుడు పాకిస్థాన్ క్రికెట్కు బలమైన స్తంభంగా నిలిచిన బాబర్ ఆజమ్ పరిస్థితి దిక్కు తోచడం లేదు. ఇప్పుడు తన స్థానం కోసం పోరాడుతున్నాడు. టీ20 వరల్డ్ కప్ 2026లో నెదర్లాండ్స్పై తొలి మ్యాచ్లో 18 బంతుల్లో 15 పరుగులకే ఔటైన బాబర్పై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే అమెరికాపై జరిగిన మ్యాచ్లో 32 బంతుల్లో 46 పరుగులు చేసి తనపై వచ్చిన ఒత్తిడిని…
MP Dharmapuri Arvind: నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్పై పోలీసులు కేసు నమోదు చేశారు. హరిచరణ్ మార్వాడీ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో జరిగిన ఘటనను ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకుంది. ఈ నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. పోలింగ్ విధుల్లో ఉన్న పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు రావడంతో 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై గుర్రం నారాయణ, హెడ్ కానిస్టేబుల్ గోవర్ధన్, శ్రీనివాసులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Box Office: సినిమా అంటే కొందరికి వినోదం. కొందరికి ఉల్లాసం.. కానీ మరి కొందరికి బతుకుదెరువు. ఎంతో మందికి అన్నం పెడుతోంది సినిమా. ఒక సినిమా రూపొందించాలంటే పదులు, వందలు సంఖ్యలో ప్రత్యక్షంగా, పరోక్షంగా జనాలు అవసరమవుతారు. తెర వెనుక కష్టపడుతున్న కార్మికులు ఏ మేరకు బాగుపడుతున్నారో తెలియదు కానీ.. ప్రత్యక్షంగా తెరపై కనిపించే నటులు అందరూ మూవీస్ వల్ల ఎంతో లాభ పడుతున్నారని అనుకుంటాం. స్టార్ కమెడియన్లు అయితే.. లేక్కలేనన్ని డబ్బులు వచ్చి పడుతుంటాయని భావిస్తాం. నిజంగా సినీ ప్రపంచంలో ఇలాంటి పరిస్థితే…
Rohit Sharma: హిట్ మ్యాన్.. ఈ పేరు వినగానే అభిమానుల్లో గూస్బంప్స్ వచ్చేస్తాయి. బ్యాంటింగ్లోకి దిగాడంటే ప్రత్యేర్థులకు చుక్కలు చూపిస్తాడు రోహిత్. అయితే.. స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ భవిష్యత్పై చాలా కాలంగా చర్చ జరుగుతోంది. 2027లో జరగబోయే వన్డే వరల్డ్ కప్లో రోహిత్ ఉంటాడా? అనే సందేహాలు మొదలవుతున్నాయి. ఎందుకంటే.. వన్డే వరల్డ్ కప్ సమయానికి రోహిత్ వయసు 40కి చేరుతుంది. అందుకే ఆ టోర్నీలో రోహిత్ ఆడతాడా? లేదా? అన్న సందేహాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే టీ20లు, టెస్ట్లకు వీడ్కోలు పలికిన రోహిత్…
Instant Oats Idli Recipe: ఉదయం లేవగానే మహిళలు టిఫిన్ చేయడం ఓ పెద్ద పని. కుటుంబం మొత్తం సంతోషంగా కడుపు నిండా తినాలని ప్రతి ఇల్లాలు కోరుకుంటుంది. అలాగే తాను చేసిన టిఫిన్ హెల్తీగా ఉండాలని తాపత్రయపడుతుంది. ఇప్పుడు మనం బెస్ట్, హెల్తీ టిఫిన్ రెసిపీని ట్రై చేద్దాం. సాధారణంగా ఇడ్లీ అంటే బియ్యం, మినప్పప్పుతో పిండిని నూరి, పులియబెట్టి ఆవిరిలో వండి తయారు చేస్తాం. ఇందుకు భిన్నంగా ఉండే ఇన్స్టంట్ ఓట్స్ ఇడ్లీ రెసిపీ గురించి తెలుసుకుందాం.. ఓట్స్ ఇడ్లీకి పులియబెట్టే…
Bangladesh T20 World Cup Boycott Confusion: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులో గందరగోళం నెలకొంది. ఇంతకీ టీ20 వరల్డ్ కప్ను ఎవరు చెబితే బహిష్కరించారు? అనేది వాళ్లకే తెలియడం లేదు! ఓవైపు ప్లేయర్స్ నిర్ణయం మేరకే బ్యాన్ చేశామని చెబుతున్నారు. మరోవైపు.. ప్రభుత్వం వల్లే వెనుదిరిగామని వాదిస్తున్నారు. అయితే.. ఒక రోజు ముందు మీడియాతో చెప్పిన మాటలకు మరుసటి రోజు స్పష్టత ఇవ్వాల్సిన పరిస్థితి బంగ్లాదేశ్ క్రీడల సలహాదారు ఆసిఫ్ నజ్రుల్కు వచ్చింది. మంగళవారం మీడియాతో మాట్లాడిన నజ్రుల్, వరల్డ్ కప్ ఆడొద్దని బంగ్లాదేశ్…
Musi River Rejuvenation Project: హైదరాబాద్ మూసి పునరుజ్జీవన ప్రాజెక్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభుత్వం మూసి అభివృద్ధికి భూసేకరణ ప్రక్రియ ప్రారంభించింది. ఈ మేరకు మూసి రివర్ డవలప్మెంట్ కార్పొరేషన్ (MRDCL) కీలక ప్రకటన చేసింది. ఫేజ్ A1 హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 9.2 కిలోమీటర్లు, ఫేజ్ A2 ఉస్మాన్ సాగర్ నుండి గాంధీ సరోవర్ వరకు 11.8 కిలోమీటర్ల మేర భూసేకరణ చేయనుంది. హైదరాబాద్, గోల్కొండ మండలం రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పరిధిలో భూముల…
Gaurav Gogoi: అస్సాంలో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. దీనికి కారణం అస్సాం సీఎం హిమంత బిశ్వ ఇటీవల చేసిన సంచలన ఆరోపణలు.. కాంగ్రెస్ అధ్యక్షుడికి పాకిస్థాన్తో సంబంధాలు ఉన్నాయనే కోణంలో సీఎం తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను తాజాగా కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవ్ గోగోయ్ తీవ్రంగా ఖండించారు. తనను పాకిస్థాన్తో లింక్ చేయడం పూర్తిగా తప్పుడు ప్రచారమని స్పష్టం చేశారు. నిన్న (మంగళవారం) గువాహటిలో మీడియాతో మాట్లాడిన గోగోయ్.. తన భార్య ఎలిజబెత్ కొల్బర్న్ 2013లో పాకిస్థాన్ వెళ్లిందని ఒప్పుకున్నారు. కానీ.. ఓ…
Former PCB chairman Najam Sethi: టీ20 వరల్డ్ కప్లో భాగంగా భారత్- పాకిస్థాన్ మ్యాచ్పై ఓ క్లారిటీ వచ్చేసింది. తాము భారత్తో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమని పాకిస్థాన్ స్పష్టం చేసింది. ఇంతటితో వివాదం ముగిసిందని అందరూ అనుకున్నారు. అయితే.. తాజాగా ఈ వ్యవహారంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాజీ ఛైర్మన్ నజామ్ సేథీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చకు దారి తీస్తున్నాయి. ఈ విషయంలో పాకిస్థాన్ వెనక్కి తగ్గలేదని.. ఐసీసీయే ఒక అడుగు వెనక్కి వేసిందని వాదిస్తున్నారు. “నిజానికి ఐసీసీయే కొంచెం…