Pulwama attack: నేటితో పుల్వామా దాడికి సరిగ్గా ఏడేళ్లు. 2019, ఫిబ్రవరి 14.. సరిగ్గా ఐదేళ్ల క్రితం జమ్ముకశ్మీర్లోని పుల్వామాలో ఉగ్రదాడి జరిగింది. ఇది భారతదేశంలో జరిగిన అతిపెద్ద ఉగ్రవాద దాడుల్లో ఒకటి. ఈ భయానక దాడిలో 40 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. ఈ దాడి అనంతరం.. పాకిస్థాన్కు భారత్ గుణపాఠం చెప్పిన తీరు గతంలో ఎన్నడూ జరగలేదు. పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకునే దిశగా పాక్పై భారత్ కఠిన చర్యలు అవలంబించింది. సర్జికల్ స్ట్రైక్ రూపంలో బదులు తీర్చుకుంది. పాకిస్థాన్లోకి…
Pulwama Attack 2019: ఫిబ్రవరి 14, 2019 దేశం మొత్తం ఒక్కసారిగా కుదేలైంది. భారతీయులు 40 మంది సైనికులను కోల్పోయింది. సరిగ్గా ఏడేళ్ల కిందట ఫిబ్రవరి 14న జమ్మూ కశ్మీర్లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ సైనిక వాహన శ్రేణిపై పాకిస్థాన్కు చెందిన జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు ఆత్మాహుతికి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్)కి చెందిన 40 సైనికులు బలయ్యారు. జమ్మూ- శ్రీనగర్ జాతీయ రహదారిపై లేత్పుర (అవంతిపురా సమీపం)లో 2019 ఫిబ్రవరి 14న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో…
Top 6 Healthy Low-Calorie High-Protein Indian Breakfast: మనం ఉదయం తీసుకునే అల్పాహారం ఆ రోజంతా శరీరాన్ని యాక్టివ్గా ఉంచేలా చేస్తుంది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే అధిక ప్రొటీన్ ఆహారాలను తరచుగా తీసుకుంటూ ఉంటారు. తక్కువ కేలరీలు, ఎక్కువ ప్రోటీన్ ఉన్న బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే ఆకలి త్వరగా అవ్వదు. అయితే రుచి కోసం ఎక్కువ నూనె, ఎక్కువ కేలరీలు తీసుకోవాల్సిందే అనుకోవాల్సిన పనిలేదు. కొంచెం జాగ్రత్తగా ఎంచుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే రుచికరమైన అల్పాహారం ఆస్వాదించవచ్చు. బరువు తగ్గాలని భావిస్తున్నా, తక్కువ కొవ్వు ఆహారం…
Tarique Rahman: బంగ్లాదేశ్లో అనూహ్య పరిస్థితి నెలకొంది. షేక్ హసీనా పీఠం నుంచి వైదొలిగిన తరువాత అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆమె తరువాత యూనస్ తాత్కాలికంగా అధికార పీఠాన్ని అధిరోహించారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో యూనస్కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఒకప్పుడు “డార్క్ ప్రిన్స్”గా పేరు తెచ్చుకున్న తారిక్ రహ్మాన్ ఇప్పుడు వెలుగులోకి వచ్చారు. చాలా ఏళ్లుగా లండన్లో ఉన్న ఆయన, 17 సంవత్సరాల తర్వాత గత డిసెంబరులో ఢాకాకు తిరిగి వచ్చారు. ఇప్పుడు ఆయన నేతృత్వంలోని బీఎన్పీ…
Janasena: ఏపీకే పరిమితమైందని భావించిన జనసేన పార్టీ తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఖాతా తెరిచింది. సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో జనసేన అభ్యర్థి ఘన విజయం సాధించారు.
Kavitha: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే చాలా మున్సిపాలిటీల ఫలితాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ఖాతాలో ఒక మున్సిపాలిటీ చేరింది. జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలోని వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్(AIFB) పార్టీ ఘన విజయం సాధించింది. ఏఐఎఫ్బీ తరఫున పోటీ చేసిన కీలక అభ్యర్థి శ్రీను గత నెల రోజుల కింద మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధినేత్రి కవిత వెంట ఉన్నారు. ఆమెతో కలిసి పని చేశారు.
Telangana Municipal Results: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. ఇప్పటికే పలు మున్సిపాలిటీల తుది ఫలితాలు వెలువడ్డాయి. 136 కౌంటింగ్ కేంద్రాల్లో ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తైంది. ప్రస్తుతం సాధారణ బ్యాలెట్ లెక్కిం కొనసాగుతోంది. కొన్ని మున్సిపాలిటీల తుది ఫలితాలు ఇప్పటికే వచ్చేశాయి. ఈ ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ హవా స్పష్టంగా కొనిపిస్తోంది. మిగితా ఫలితాలపై కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నేతలు, కార్యకర్తలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఫలితాల్లో మరి కొన్ని గంటల్లో రానున్నాయి.…
Telangana Municipal Election Results: తెలంగాణ రాష్ట్రంలో ఊహించని విధంగా ఓ పార్టీ ఒక మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. జోగులాంబ గద్వాల జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్(AIFB) పార్టీ ఘన విజయం సాధించారు. 8వ వార్డులో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి జయశ్రీ విజేతగా తన ప్రత్యర్థిపై 270 ఓట్ల భారీ ఆధిక్యంతో విజయకేతనం ఎగురవేశారు. ఇప్పటి వరకు ఈ పార్టీ తెలంగాణలో గెలవడం ఇదే మొదటిసారి! ఈ పార్టీ గుర్తు సింహం గుర్తు. ఈ పార్టీ గురించి…
Suryakumar Yadav: టీ 20 వరల్డ్ కప్లో భారత్ విజయం దిశగా దూసుకుపోతోంది. ఆదివారం పాకిస్థాన్తో మ్యాచ్ ఉత్కంఠ బరితంగా సాగనుంది. ఈ నేపథ్యంలో ఓపెనర్ అభిషేక్ శర్మ ఎంట్రీపై అభిమానులు ఎదురు చూస్తున్నారు. టీమిండియాకు కీలక ఓపెనర్గా మారిన అభిషేక్ శర్మ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినా.. పాకిస్థాన్తో ఫిబ్రవరి 15న కొలంబోలో జరిగే కీలక మ్యాచ్కు అందుబాటులో ఉంటాడా? లేదా? అన్న సందేహం ఇంకా కొనసాగుతోంది. కడుపు ఇన్ఫెక్షన్, నొప్పి కారణంగా అభిషేక్ రెండు రోజుల పాటు ఢిల్లీలోని ఆసుపత్రిలో చికిత్స…
TG Municipal Elections Live Updates: తెలంగాణలో పురపోరు తుది ఘట్టానికి చేరుకుంది. నేడు ఉదయం 8 గంటలకే మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమవుతుంది. 12,993 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. 3 నుంచి 8 రౌండ్లలో ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. 136 కౌంటింగ్ కేంద్రాల్లో మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరుగుతుంది.. తరువాత సాధారణ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపడతారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలు, కార్యకర్తలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్టీవీలో పురపాలిక ఎన్నికల…