లివర్ శరీరంలో ఎంతో అవసరమైన అవయవం, ఎందుకంటే ఎప్పుడైతే ఆహారాన్ని తీసుకుంటే శరీరానికి పోషకాలు ఎలా అయితే అందుతాయో, అనవసరమైన లేక వ్యర్థ పదార్థాలు కూడా ఉంటాయి. అటువంటి వ్యర్థ పదార్థాలను బయటకు పంపించడానికి లివర్ ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. రక్తంలో ఉండేటు వంటి కెమికల్స్ స్థాయిలను రెగ్యులేట్ చేస్తుంది. అంతేకాకుండా బైల్ జ్యూస్ను తయారు చేస్తుంది. ఈ బైల్ జ్యూస్ వల్లనే శరీరంలో ఉండేటు వంటి వ్యర్థ పదార్థాలు తొలగిపోతాయి. ఇలా శరీరంలో ఎంతో కీలక పాత్ర పోషించే లివర్కు ఏమైన…
ఒక వయసు వచ్చాక ప్రజలు తోడు కోరుకోవడం సహజం. అయితే ఒంటరి భావన నుంచి బయటపడడానికి ఏదో ఒక వ్యక్తితో రిలేషన్షిప్ ప్రారంభించకూడదు. ఎందుకంటే వారు ఉత్తములు కాకపోతే జీవితం మరింత కష్టంగా మారుతుంది. అందుకే ఇప్పుడు మనం ఫేక్ లవ్ కు ఉండే లక్షణాలు.. నకిలీ ప్రేమలో ఉండే సంకేతాలను తెలుసుకుందాం.
దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలని సంప్రదించిన అనంతరం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 2025 సంవత్సరానికి సంబంధించిన బ్యాంకు సెలవుల పూర్తి జాబితాని ప్రతి ఏడాది ప్రారంభంలోనే రూపొందించి విడుదల చేయడంతో పాటు దానిని ఆర్బీఐ అధికారిక వెబ్ సైట్ లో కూడా పొందుపరుస్తూ ఉంటుంది. దీని ప్రకారం..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘాజీపూర్ జిల్లాలోని డెలియా గ్రామంలో ఓ కొడుకు తన తల్లి, తండ్రి, సోదరిని గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేశాడు. ఈ విషాద సంఘటన శనివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ప్రాంతాన్ని భయాందోళనకు గురిచేసింది. నిందితుడిని అభయ్ యాదవ్గా గుర్తించారు. అతను ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.
ప్రస్తుతం గ్యాస్, అసిడిటీ వంటి గ్యాస్ట్రిక్ సమస్యలు పెరుగుతున్నాయి. సమయానికి తినకపోవడం, ఎక్కువగా తినడం లేదా ఒత్తిడి వల్ల, గ్యాస్, అసిడిటీ సమస్యలు వస్తాయి. దీని కారణంగా ఉబ్బరం, కడుపులో మంట, అసౌకర్యం వంటి సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. కొన్ని మందుల ద్వారా ఈ సమస్యకు ఉపశమనం లభిస్తుంది. కానీ ఈ మందులు ఈ సమస్యను శాశ్వతంగా దూరం చేయలేవు. కొన్ని హోమ్రెమిడీస్ పాటించి వీటికి చెక్ పెట్టొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మాజీ ప్రధాని షేక్ హసీనా బంగ్లాదేశ్ను విడిచిపెట్టి ఏడాది అయింది. ఆమె పార్టీ అవామీ లీగ్, స్టూడెంట్స్ లీగ్లను బంగ్లాలో నిషేధించారు. అయినప్పటికీ.. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మొహమ్మద్ యూనస్ మనస్సులో షేక్ హసీనా భయం తొలగిపోయినట్లు కనిపించడం లేదు. మొహమ్మద్ యూనస్ మరోసారి షేక్ హసీనా పార్టీపై ఆరోపణలు చేశారు. ఎన్నికలకు ముందు అవామీ లీగ్ దేశంలో గందరగోళం సృష్టిస్తోందని ఆరోపించారు.
Mineral Water: నీరు మన జీవితానికి చాలా అవసరం. మంచి శుభ్రమైన తీరు తాగడం ముఖ్యం. ఎందుకంటే.. కలుషితమైన నీటిలో హానికరమైన బ్యాక్టీరియా, వైరస్లు, పరాన్నజీవులు ఉండవచ్చు. ఈ సూక్ష్మక్రిములు మురికి నీరు, పైపులైన్ లీకేజీ లేదా అపరిశుభ్రమైన నిల్వ కారణంగా వృద్ధి చెందుతాయి. బ్యాక్టీరియా కలిగిన నీటిని తాగడం వల్ల విరేచనాలు, టైఫాయిడ్, కలరా, ఫుడ్ పాయిజనింగ్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
కలలు కనడం ప్రతి మనిషిలోనూ సహజంగా వస్తుంటాయి. అయితే కొన్నిసార్లు మనసుకు ఆనందాన్ని, ప్రశాంతతను కలగజేసే కలలు వస్తే.. మరికొన్ని సార్లు ఆందోళనను కలగజేసే స్వప్నాలు వస్తుంటాయి. అందులోనూ పీడకలలు మనస్సులో ఉద్రిక్తతను పెంచుతాయి. స్థిరంగా మీకు పీడకలలు వస్తున్నాయంటే అంది అవాంఛనీయ సంఘటనలకు సంకేతంగా పరిగణించాలి.
మన శరీరంలో అత్యంత ప్రభావవంతమైన అవయవం మెదడు. ఆలోచనలు, భావోద్వేగాలు, జ్ఞాపకాలను విశ్లేషించేదీ... నిర్ణయాలను చేసేది అదే. ఒక్కమాటలో చెప్పాలంటే మన శరీరంలో మెదడే హెడ్మాస్టర్. మన పూర్వీకులు చూడని ఎన్నో సంక్లిష్టతలను ప్రస్తుత ప్రపంచం ఎదుర్కొంటోంది. ఫోన్లో నిరంతరం వచ్చిపడే నోటిఫికేషన్లు, ఆలోచనలు, పని సంస్కృతి వంటివి కుదురుగా నిలవనీయడం లేదు. దీంతో మెదడుపై ఒత్తిడి పడుతోంది. కాలక్రమంలో మెదడు మొద్దుబారి పోతుంది. మీ మెదడు చురుగ్గా పనిచేయాలంటే ఈ చిట్కాలు పాటించండి..
ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. ఈ వ్యాధి కారణంగా మరణాల సంఖ్య కూడా ఏటా పెరుగుతోంది. ప్రపంచంలో ప్రతి ఆరుగురిలో ఒకరు క్యాన్సర్ కారణంగానే మరణిస్తున్నారు. అవగాహన లోపం, సకాలంలో వైద్యం అందకపోవడం వంటి కారణాలతో క్యాన్సర్ కేసులు ముదిరిన దశలో నమోదవుతున్నాయి. అయితే పరిస్థితిని సకాలంలో గుర్తించడం, వైద్యుల సలహాతో, ఈ వ్యాధికి చికిత్స చేయవచ్చు.