Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Fake Company: బోగస్ కంపెనీని వివరాలను బట్టబయలు చేసిన పోలీసులు.. 17 మంది అరెస్టు..
షేర్ మార్కెట్లో లావాదేవీలు జరుపుతున్నట్లు పేర్కొన్న వడోదరలోని ఒక బోగస్ కంపెనీని గుజరాత్ పోలీసులు ఛేదించి 17 మందిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ‘ఏంజెల్ బ్రోకింగ్ కస్టమర్ కేర్’ అనే మోసపూరిత సంస్థను ఏర్పాటు చేసి, బాధితులను ప్రలోభపెట్టడానికి వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేసి, లక్షలాది రూపాయలను మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. వడోదరకు చెందిన ఓ కంపెనీలో సీనియర్ అధికారి నుంచి ఈ ముఠా 94.18 లక్షలు వసూలు చేసారు. అరెస్టయిన వారందరినీ గురువారం […] -
Virat Kohli: ఒక్కసారి వీడ్కోలు పలికితే.. నన్ను చూడలేరు.. విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు..
భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తాజాగా తన రిటైర్మెంట్ తరువాత తన ప్రణాళికలను వెల్లడించాడు. క్రికెట్ నుండి రిటైర్ అయిన తరువాత తన తదుపరి దశలను ఆలోచించే ముందు సుదీర్ఘ విరామం తీసుకుంటానని తెలిపాడు. విరాట్ కోహ్లీ క్రికెట్లోనే కాకుండా మొత్తం క్రీడా ప్రపంచంలో చెరగని ముద్ర వేశాడు. కోహ్లీ ప్రభావం ఎంత ఉందంటే., 2028 లాస్ ఏంజిల్స్ క్రీడల ఒలింపిక్ కార్యక్రమంలో క్రికెట్ ను చేర్చడంలో ఇది ఒక పాత్ర పోషించింది. సిఎస్కెతో కీలకమైన […] -
IT Rides: ఫైనాన్స్ కంపెనీలపై కొనసాగుతున్న ఐటీ దాడులు.. రూ. 170 కోట్ల సంపద స్వాధీనం..
పన్ను ఎగవేతకు సంబంధించి మహారాష్ట్రలోని నాందేడ్ లోని ఫైనాన్స్ సంస్థలపై 72 గంటల దాడి తర్వాత ఆదాయపు పన్ను శాఖ 14 కోట్ల నగదు, 8 కిలోల బంగారంతో సహా 170 కోట్ల రూపాయల విలువైన లెక్కలోకి రాని ఆస్తిని స్వాధీనం చేసుకుంది. భండారీ ఫైనాన్స్, ఆదినాథ్ అర్బన్ మల్టీస్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ప్రాంగణంలో నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అందిన సమాచారం ప్రకారం., స్వాధీనం చేసుకున్న నగదు మొత్తాన్ని లెక్కించడానికి అధికారులకు 14 గంటల సమయం […] -
Bomb In Flight: ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపులు.. చివరకు..
Bomb In Flight: ఢిల్లీ నుండి వడోదరకు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో బాంబు బెదిరింపు బుధవారం ప్రయాణికులలో భయాందోళనలకు కారణమైంది. వివరాల ప్రకారం., విమానంలో ఉన్న ఓ టిష్యూ పేపర్ పై ఒక నోట్ గా “బాంబు” అనే పదాన్ని రాసి ఉండి గమనించడంతో ఈ సంఘటనకు కారణమైంది. విమానంలోని టాయిలెట్ లో ఆ నోట్ దొరికింది. రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. నోట్ దొరికిన తర్వాత విమానంలో సదరు […] -
T20 WorldCup: స్కాట్లాండ్ క్రికెట్ జట్టుకు స్పాన్సర్గా భారత్ కంపెనీ..
యుఎస్, వెస్టిండీస్లో జరగబోయే టి 20 ప్రపంచ కప్ కోసం స్కాట్లాండ్ జాతీయ జట్టుకు అధికారిక స్పాన్సర్ గా భారతదేశంలోని కర్ణాటకకు చెందిన ‘ నందిని డెయిరీ’ ఉంటుందని క్రికెట్ స్కాట్లాండ్ ప్రకటించింది. జూన్ 2 నుండి 29 వరకు జరగనున్న టోర్నమెంట్లో స్కాట్లాండ్ పురుషుల షర్టుల ప్రధాన భాగాన్ని నందిని లోగో అలంకరిస్తుంది. ఐసిసి పురుషుల టి 20 ప్రపంచ కప్ 2024 లో స్కాట్లాండ్ పురుషుల జట్టుకు నందినీని అధికారిక స్పాన్సర్ గా ప్రకటించినందుకు […] -
Pulaparthi Nani: ఆయన ఓటమీ భయంతో నన్ను చంపాలని చూశాడు.. చంద్రగిరి టీడీపీ ఇన్ చార్జ్..
ఎంతో ప్రశాంతంగా ఉండే చోటా కులాలు, మతాలు పేరుతో చెవిరెడ్డి భాస్కరెడ్డి చిచ్చు పెట్టారు అంటూ చంద్రగిరి టీడీపీ ఇన్ చార్జ్ పులివర్తి నాని పేర్కొన్నారు. రాడ్ తో, కర్రలతో నాపై దాడి చేస్తున్నారని సమాచారం ఇచ్చినా కూడా పోలీసులు సరైన విధంగా స్పందించ లేదు అంటూ ఆయన పేర్కొన్నారు. చంద్రగిరి ప్రజలు కోసం, నా పార్టీ కేడర్ కోసం చావడానికి సిద్దం అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటూ పులివర్తి నాని ఎమోషనల్ అయ్యారు. Also read: DGP […] -
DGP Harish Kumar: ఏపీలో పోలింగ్ అనంతరం హింసాత్మక ఘటనలపై డీజీపీ వరుస రివ్యూలు..
ఏపీలో పోలింగ్ అనంతరం హింసాత్మక ఘటనలపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వరుస రివ్యూలు చేపడుతున్నారు. పోలింగ్ జరిగిన మే 13 నుంచి ఇవాళ్టి వరకు పల్నాడు, తిరుపతి, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఆయన వరుస రివ్యూలు చేపడుతున్నారు. వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య పరస్పర దాడుల నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏపీలో అనేక చోట్ల నెలకొన్నాయి. Also read: MLA House Arrest: కొనసాగుతున్న ఎమ్మెల్యే పిన్నెల్లి […] -
MLA House Arrest: కొనసాగుతున్న ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హౌస్ అరెస్ట్..
పల్నాడు జిల్లాలోని గురజాల, మాచర్ల నియోజకవర్గంలో వైస్సార్సీపీ, టీడీపీ శ్రేణుల మధ్య దాడులు, ప్రతిదాడుల నేపథ్యంలో మూడు రోజులుగా అట్టుడికిపోతున్నాయి. మంగళవారం నుంచి పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉంది. ఈ నేపథ్యంలో మాచర్లలో ఏపీ డీఐజీ త్రిపాఠి మకాం వేశారు. పోలింగ్ జరిగి మూడు రోజులవుతున్నా ఇంకా చల్లారని ఉద్రిక్తత నెలకొని ఉంది. Also Read: Canada : కెనడాలో తగలబడుతున్న వేలాది ఎకరాల అడవి.. ప్రమాదంలో చమురు నిల్వలు ఈ నేపథ్యంలో మాచర్లలో […] -
Vidya Vasula Aham: పెళ్ళాం పెళ్ళామే.. పేకాట పేకాటే.. ‘విద్యా వాసుల అహం’ ట్రైలర్ రిలీజ్..
ఈ మధ్య ఓటీటీ ప్లాట్ఫారం ఆహాలో క్రమం తప్పకుండా కొత్త షోలు, సినిమాలను అందిస్తుంది. ఈ నేపథ్యంలో త్వరలో మరో కొత్త సినిమా ప్రెకషకుల ముందుకి తీసుక రాబోతోంది. రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ల ‘విద్యా వాసుల అహం’ మే 17 నుండి ఆహా ఓటీటీలో ప్రసారం కానుంది. ఎటర్నిటీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై మణికాంత్ జెల్లీ నిర్మించిన ఈ చిత్రంను లక్ష్మీ నవ్య, రంజీత్ కుమార్ లు నిర్మించారు. Also read: Mehreen Pirzada: నకిలీ వార్తలను […] -
Andhra Pradesh Polling: ఏపీలో భారీగా పోలింగ్.. 81.76 శాతం పోలింగ్ నమోదు..
మే 13న జరిగిన ఎన్నికల భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ పోలింగ్ నమోదు అయ్యింది. ఎప్పుడు లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ తో కలిపి 81.76% పోలింగ్ నమోదయింది. ఇందులో ఈవీఎంల ద్వారా 80.6% పోలింగ్ నమోదయింది. పోస్టల్ బ్యాలెట్ నుండి 1.1% ఓట్లు నమోదు అయ్యాయి. ఇక రాష్ట్రవ్యాప్తంగా చూస్తే ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 87.09% ఓట్లు నమోదు అవ్వగా.. అత్యల్పంగా విశాఖ జిల్లాలో 68.63% ఓట్లు నమోదు అయ్యాయి. ఇక జిల్లాల […]
తాజావార్తలు
-
TDP Mahanadu: పసుపు జెండా చూస్తే వచ్చే వైబ్రేషన్సే వేరు.. మహానాడులో చంద్రబాబు భావోద్వేగ ప్రసంగం
-
August Box Office: టాలీవుడ్లో హీట్ పెంచనున్న ఆగస్టు రిలీజ్లు.. నాని Vs రవితేజ Vs శర్వా!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
Rowdy Janardhana : రౌడీ కోసం ‘కన్నప్ప’ బ్యూటీ
-
Glenn Phillips-Reporter: అసలు అలా అడగొచ్చా.. రిపోర్టర్పై జీటీ ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్ ఫైర్!
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!
-
Raw Mango Roti Pachadi: అమ్మ చేతి రుచిని గుర్తు చేసే పుల్లటి “మామిడికాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!