Paris Paralympic Games 2024: పారిస్ పారాలింపిక్స్ 2024 లో శనివారం భారత్ 2 పతకాలు సాధించింది. దింతో భారత జట్టుకు 29కి పతకాల సంఖ్య చేరింది. 200 మీటర్ల టి-12 ఈవెంట్లో సిమ్రాన్ తొలి పతకాన్ని సాధించింది. కాంస్య పతకాన్ని సాధించింది. దీని తర్వాత, పురుషుల జావెలిన్ త్రో F-41 ఫైనల్లో నవదీప్ సింగ్ బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. దింతో భారత్ 7 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్యాలు సాధించింది. పారాలింపిక్స్ చరిత్రలో భారత్కు […]
Bhuvneshwar Kumar in UP T20 League: టీమిండియా ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ప్రస్తుతం యూపీ టీ-20 లీగ్లో పాల్గొంటున్నాడు. తాజాగా ఈ లీగ్ లో కాశీ రుద్రతో జరిగిన మ్యాచ్ లో యూపీ ఫాల్కన్స్ కు చెందిన భువనేశ్వర్ కుమార్ విధ్వంసం సృష్టించాడు. నాలుగు ఓవర్ల స్పెల్లో ఒక మెయిడిన్ తో సహా కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చాడు. భువనేశ్వర్ కుమార్ నాలుగు ఓవర్ల స్పెల్లో 20 డాట్ బాల్స్ వేశాడు. అతని […]
Foods to Avoid for Pregnant Women: గర్భం అనేది ప్రతి ఒక్క స్త్రీ జీవితంలో ఎదురు చూసే సమయం. అయితే గర్భధారణలో ఒక ముఖ్యమైన అంశం.. ఆరోగ్యకరమైన ఆహారాన్ని నిర్వహించడం. ఆ సమయంలో నివారించాల్సిన ఆహారాల గురించి జాగ్రత్త వహించడం ఉంటుంది. గర్భిణీ స్త్రీలు వారి ఆరోగ్యానికి, వారి అభివృద్ధి చెందుతున్న బిడ్డకు ప్రమాదాన్ని కలిగించే కొన్ని ఆహారాలకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం. గర్భిణీ స్త్రీలు సురక్షితమైన, ఆరోగ్యకరమైన గర్భధారణను పొందేందుకు నివారించాల్సిన కొన్ని […]
How to Reduce Pigmentation: పిగ్మెంటేషన్ అనేది చాలా మంది ప్రజలు ఎదుర్కొనే ఒక సాధారణ చర్మ సమస్య. ఇది సూర్యరశ్మి వాళ్ళ చర్మం దెబ్బతినడం, హార్మోన్ల మార్పులు లేదా జన్యులోపం వల్ల చర్మం రంగు మారడం నిరాశ కలిగించవచ్చు. అదృష్టవశాత్తూ, చర్మం రంగు మారడం తగ్గించడానికి, స్పష్టమైన మరింత సమాన ప్రకాశవంతమైన చర్మాన్ని సాధించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఇకపోతే పిగ్మెంటేషన్ అనేది మీ చర్మం యొక్క రంగును సూచిస్తుంది. ఇది మెలనిన్ ద్వారా నిర్ణయించబడుతుంది. […]
Eating Carrots Daily: క్యారెట్లు రుచికరమైన కూరగాయలు మాత్రమే కాదు. ఇవి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. పచ్చిగా, వండిన లేదా రసంతో తిన్నప్పటికీ, మీ రోజువారీ ఆహారంలో క్యారెట్లను చేర్చడం మీ మొత్తం శ్రేయస్సుపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. క్యారెట్లను క్రమం తప్పకుండా తినడం వల్ల కలిగే వివిధ ఆరోగ్య ప్రయోజనాలను చూద్దాం. మెరుగైన దృష్టి: క్యారెట్ల అత్యంత ప్రసిద్ధ ఆరోగ్య ప్రయోజనాల్లో ఒకటి దృష్టిని మెరుగుపరచగల సామర్థ్యం. క్యారెట్లలో బీటా కెరోటిన్ […]
Online Fraud: చ్చత్తీస్గఢ్ రాష్ట్రంలో రాయ్పూర్ జిల్లాలో ఓ వైద్యుడు ఆన్లైన్లో సుమారు రూ.89 లక్షల మోసానికి గురి అయ్యాడు. మొదట గేమింగ్ కంపెనీలో పెట్టుబడి పెడితే 40 శాతం లాభం ఇస్తానని నిందితుడు హామీ ఇచ్చాడు. ఆ తర్వాత దుండగులు రూ.88 లక్షల 75 వేలు డాక్టర్ నుండి దోపిడీ చేశారు. నిందితులు దాదాపు 40కి పైగా వాయిదాల్లో వైద్యుడి నుంచి డబ్బులు తీసుకుని ఆ తర్వాత అసలు ఆ సొమ్ము కూడా తిరిగి ఇవ్వలేదు. […]
Vivo T3 Ultra: Vivo తన కొత్త స్మార్ట్ఫోన్ Vivo T3 అల్ట్రాను త్వరలో విడుదల చేయబోతోంది. ఈ హ్యాండ్సెట్లో మనకు 5500mAh బ్యాటరీకి, 80W ఛార్జింగ్ మద్దతు లభిస్తుంది. Vivo T3 అల్ట్రా 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లేను కలిగి ఉంటుంది. దీని డిజైన్ Vivo V40 సిరీస్ లాగా ఉంటుంది. హ్యాండ్సెట్ గరిష్టంగా 12GB RAM, అలాగే అనేక వివిధ ఎంపికలతో రావచ్చు. దీని ధరకు సంబంధించి కంపెనీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అయితే […]
Fire Accident: కెన్యా దేశంలోని నైరీ కౌంటీలోని హిల్సైడ్ ఎండరాషా ప్రైమరీ స్కూల్లో జరిగిన అగ్నిప్రమాదంలో 17 మంది విద్యార్థులు మరణించగా, మరో 13 మంది తీవ్రంగా కాలిపోయారు. అక్కడి పాఠశాలలోని వసతి గృహంలో గురువారం రాత్రి మంటలు ఒక్కసారిగా పెద్దెత్తున చెలరేగాయి. ఇకపోతే ఈ విషాద ఘటనకు గల కారణాలపై దర్యాప్తు జరుగుతోందని అక్కడి పోలీసు అధికార ప్రతినిధి రెసిలా ఒన్యాంగో తెలిపారు. ఇక ఘోర అగ్నిప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతుండగా.. “మేము కారణాన్ని […]
Floods In Vijayawada: విజయవాడ వరద పెంపుడు జంతువుల యజమానులకు బాధను మిగిల్చింది. హాఠాత్తుగా వచ్చిన వరద ఇళ్లలో ఉన్న పెంపుడు జంతువులు.. ముఖ్యంగా కుక్కలను మింగేసింది. కొన్ని వరదకు కొట్టుకుపోయి అక్కడక్కడ చిక్కుకుపోయాయి. వాన తెరిపివ్వడం, వరద తగ్గుముఖం పడుతుండటంతో ఓ పక్క ఇళ్లు సర్దుకుంటూనే ఇంకోపక్క కనిపించకుండాపోయిన తమ పెంపుడు కుక్కల కోసం వెతుక్కుంటున్నారు యజమానులు. నాలుగైదు రోజుల తర్వాత కనిపించిన యజమానులను చూసి ఆ కుక్కలు, వాటిని చూసుకున్న యజమానుల ఆనందం చెప్పతరం […]
Purandeswari On Budameru: నేడు శుక్రవారం బుడమేరు గండి పూడిక పనులను పరిశీలించారు ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి. ఈ నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బుడమేరు గండి పూడ్చివేత పనులు ముమ్మరంగా సాగుతున్నాయని., గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే బుడమేరుకు గండ్లు పడ్డాయని ఆరోపించారు. ప్రతి సందర్బంలోనూ రాజకీయం చేయడం కరెక్ట్ కాదని.. రూ. 400 కోట్లతో బుడమేకు కట్ట పటిష్టతకు టీడీపీ పనులు ప్రారంభించిన.. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం వాటిని కొనసాగించ […]