Swasth Nari Sashakt Parivar Abhiyaan: ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని ఈసారి కూడా ఎంతో ప్రత్యేకంగా జరుపుకోవడానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. బీజేపీ పార్టీ 17 సెప్టెంబర్ నుండి 2 అక్టోబర్ వరకు సేవా పఖవాడిని నిర్వహించేందుకు నిర్ణయించింది. ఈ సమయంలో దేశవ్యాప్తంగా అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. ఈ సందర్భంలో ప్రధాని మోడీ పుట్టినరోజు (సెప్టెంబర్ 17) సందర్భంగా “స్వస్థ నారి సశక్త్ పరివార్ అభియాన్” ను ప్రారంభించనున్నారు. ఈ యోజన ప్రధాన ఉద్దేశ్యం […]
WhatsApp: వాట్సాప్ తాజాగా మరో కొత్త ఫీచర్ని విడుదల చేసింది. దీని ద్వారా వినియోగదారులు తమ వీడియో కాల్స్ను మరింత ఆకర్షణీయమైన విధంగా మార్చుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్ Meta AI ద్వారా పనిచేస్తుంది. వినియోగదారులు తమకు అనుగుణంగా ఉండేలా ప్రాంప్ట్లు, సందేశాల ఆధారంగా వివరించినప్పుడు, Meta AI ఆ వివరాల ఆధారంగా ప్రత్యేకమైన బ్యాక్ గ్రౌండ్ లను వెంటనే తయారుచేస్తుంది. “కెమెరా ముందు మీరు మరింత సౌకర్యవంతంగా ఉండటానికి, అలాగే సరదాగా మిమ్మల్ని మీరు వ్యక్తీకరించుకోవడానికి […]
Aadhaar card: భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు ఆధార్ కార్డును ఐడెంటిటీ ప్రూఫ్గా పరిగణించాల్సిందేనని ఎన్నికల కమిషన్కు ఆదేశించింది. ఈ నిర్ణయంతో ప్రజలకు ఎన్నికల సమయంలో తమ గుర్తింపు సులభంగా నిరూపించుకునే అవకాశం కలగబోతుంది. సుప్రీంకోర్టు ఈ ఆదేశాన్ని ఇవ్వడానికి గల ముఖ్య కారణం.. ప్రస్తుతం ఆధార్ కార్డు దేశంలో అత్యంత నమ్మదగిన గుర్తింపు పత్రంగా ఉండడమే. ప్రభుత్వానికి, ప్రజలకు అనేక సేవలు అందించడంలో ఆధార్ కీలక పాత్ర పోషిస్తోంది. కానీ, ఇప్పటివరకు ఎన్నికల సమయంలో […]
OPPO F31 Series: ఒప్పో (OPPO) సంస్థ F31 సిరీస్ 5G ఫోన్లను సెప్టెంబర్ 15న భారత మార్కెట్లో లాంచ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ రాబోయే సిరీస్ కు డ్యూరబుల్ ఛాంపియన్ (Durable Champion) అనే ట్యాగ్లైన్ తో మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైంది. ఈ ఫోన్ల వెనుక సర్కులర్ కెమెరా మోడెల్ డిజైన్ ఉంటుంది. ఈ కొత్త ఫోన్లు గోల్డ్, షాంపేన్ కలర్స్ లో అందుబాటులో ఉంటాయి. ఇది రేడియల్ ప్యాటర్న్ తో […]
TVS Apache RTR 160, 200 4V: TVS మోటార్ కంపెనీ తన ప్రముఖ మోటార్సైకిల్ TVS Apache ని లాంచ్ చేసి 20 సంవత్సరాలు పూర్తి కావడంతో.. దీనిని పునస్కరించుకొని ప్రత్యేకమైన లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్స్ ను లాంచ్ చేసింది. దీనితో Apache RTR 160, 180, 200, RR310, RTR310 వేరియంట్లు అందుబాటులోకి వచ్చాయి. మరోవైపు, TVS Apache RTR 160 తోపాటు RTR 200కి కొత్త టాప్ వేరియంట్ 4V మోడల్స్ ను […]
CP CV Anand: శనివారం ఉదయం 6:30 గంటల నుండి హైదరాబాద్ లో గణేష్ శోభయాత్రలు ప్రారంభం అయ్యాయి. ఈ శోభయాత్ర మొత్తం 40 గంటల పాటు నుండి కొనసాగుతుంది. ఇందుకు సంబంధించి హైదరాబాద్ సీపీ CV ఆనంద్ తెలిపిన వివరాల ప్రకారం, మొత్తం 12,034 విగ్రహాలకు ఆన్లైన్ లో ముందుగా పెర్మిషన్ ఇవ్వగా, ఇప్పటివరకు 6,300 విగ్రహాలు నిమజ్జనం పూర్తయ్యాయి. అదనంగా, 1 లక్షా 40 వేల విగ్రహాలు నిమజ్జనం జరిగినట్లు తెలిపారు. చిన్న విగ్రహాలను […]
Warangal: వరంగల్ జిల్లా, వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని గుబ్బేటి తండాలో రాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. కొడుకు సురేష్ సపావత్.. తన తండ్రి సపావత్ రాజ్ (56) పై దారుణంగా దాడి చేసి చంపాడు. ఈ ఘటనకు సంబంధించి, సురేష్ తన భార్య మౌనికను హింసించడమే. కోడలిని తండ్రి ఆపడానికి వెళ్లిన సమయంలో సురేష్ ఛాతీపై దాడి చేయడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాలలోకి వెళితే.. Charlapally Drug Case: డ్రగ్ సరఫరా […]
Charlapally Drug Case: చర్లపల్లి డ్రగ్స్ కేసులో పోలీసులు విచారణను లోతుగా కొనసాగిస్తున్నారు. ఈ కేసులో ప్రముఖ నిందితుడైన ‘విజయ్ ఓలేటి’ సంబంధించి అనేకజా విషయాలను పోలీసులు రాబట్టారు. అతను 12 సంవత్సరాల పాటు GVK బయో సైన్స్ లో కెమికల్ అనాలిస్ట్గా పని చేశాడు. ఆ తర్వాత ఐదు సంవత్సరాల క్రితం ఆయన బయోసైన్స్ కంపెనీ నుండి బయటకు వచ్చి కెమికల్ తయారీ కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించాడు. నిందితుడు విజయ్ ఓలేటి, మహారాష్ట్ర నుండి […]
Drugs Rocket: హైదరాబాద్ శివారు ప్రాంతాన్ని కేంద్రంగా.. దేశవ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న భారీ నెట్వర్క్పై మహారాష్ట్ర పోలీసులు భారీ దాడి నిర్వహించారు. చర్లపల్లిలోని నవోదయ కాలనీలో వాగ్దేవి ల్యాబొరేటరీస్ పేరుతో ఏర్పాటు చేసిన గుట్టు యూనిట్లో మత్తు పదార్థాల ఉత్పత్తి జరుగుతుందని గుర్తించారు. ఈ నేపథ్యంలో పోలీసుల అకస్మిక దాడిలో 5.96 కిలోల మెఫిడ్రిన్, 35,500 లీటర్ల రసాయనాలు, 950 కిలోల ముడిసరుకు స్వాధీనం చేసుకున్నారు. యూనిట్ యజమాని వోలేటి శ్రీనివాస్ విజయ్, అతని సహాయకుడు […]
CM Reventh: హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగియడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తొమ్మిది రోజులపాటు భక్తులు గణ నాథుడికి భక్తిశ్రద్ధలతో పూజలుచేసి ఘన వీడ్కోలు పలికారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తొమ్మిది రోజులపాటు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా, అత్యంత భక్తి శ్రద్ధలతో శోభాయాత్ర ప్రశాంతంగా సాగడంలో అహర్నిశలు పనిచేసిన పోలీసు, మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్, రవాణా, పంచాయతీ రాజ్ ఇతర శాఖల అధికారులు, సిబ్బందికి, ఉత్సవ […]