Ginger: గతంలో జరిగిన దొంగతనాలన్నీ బంగారం కోసమో.. డబ్బుల కోసమో జరిగేవి. కానీ ప్రస్తుతం కూరగాయల కోసం దొంగతనాలు జరుగుతున్నాయి. ఇది ఒకింత ఆశ్చర్యం మరోవైపు ఆందోళన కలిగించే అంశం.
Horse: ఈ భూమి చాలా క్రూరమైన జంతువులతో నిండి ఉంది. వీటిలో సింహం, పులి, చిరుత, హైనా వంటి జంతువులు ఉన్నాయి. ఈ జంతువులు మాంసాహారులు, వివిధ రకాల అడవి జంతువులను వేటాడి తమ కడుపు నింపుకుంటాయి.
Electricity: దేశ రాజధాని ఢిల్లీలో వేడిగాలుల తీవ్రత పెరిగింది. శుక్రవారం మండుతున్న ఎండలు, ఉక్కపోతతో ఢిల్లీ ప్రజలు అల్లాడిపోయారు. ఢిల్లీ స్టాండర్డ్ అబ్జర్వేటరీ అయిన సఫ్దర్జంగ్లో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే ఐదు డిగ్రీలు ఎక్కువగా నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో 40 దాటింది.
Drones: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో పోలీసులు భద్రతను పెంచారు. ఢిల్లీ పోలీసులు జూలై 22 నుంచి ఆగస్టు 16 వరకు దేశ రాజధాని ఆకాశంలో పారాగ్లైడర్లు, హ్యాంగ్-గ్లైడర్లు, హాట్ ఎయిర్ బెలూన్లను ఎగరకుండా నిషేధించారు.
Asaduddin Owaisi: మణిపూర్లో మహిళలపై అఘాయిత్యాలపై సీఎం ఎన్ బీరెన్ సింగ్ చేసిన ప్రకటనపై అసదుద్దీన్ ఒవైసీ ప్రధాని మోడీని, ఆర్ఎస్ఎస్ను టార్గెట్ చేశారు.
PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ శనివారం (జూలై 22) దాదాపు 70,000 మంది యువతకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అపాయింట్మెంట్ లెటర్లను పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా యువకులను ఉద్దేశించి కూడా ప్రధాని ప్రసంగిస్తారని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) శుక్రవారం (జూలై 21) ఒక ప్రకటనలో తెలిపింది.
Medicine: ఇప్పుడు వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ దుకాణాలు వినియోగదారులకు మందులను విక్రయించలేవు. ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులను విక్రయించకూడదని మెడికల్ షాపులను ఢిల్లీ ప్రభుత్వం ఆదేశించింది.
Super Man: కాన్పూర్ జిల్లాలోని ఓ పాఠశాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాఠశాల భవనం మొదటి అంతస్తు నుంచి చిన్నారి దూకడం వీడియోలో కనిపిస్తోంది.
Snake Video: పామును చూస్తే చాలామందికి ఒంటిలో వణుకు మొదలవుతుంది. ఎప్పుడైనా మీకు శరీరంపైకి పాము ఎక్కిందా.. వామ్మో ఆ సమయంలో కదలడం కూడా కష్టమే.. అలాంటి స్థితే ఒక వ్యక్తి ఎదురైంది..
Stock Market: చాలా రోజుల ర్యాలీ తర్వాత సెన్సెక్స్, నిఫ్టీలు ఈరోజు కుప్పకూలాయి. మార్కెట్ ప్రారంభమైన వెంటనే రెండు నిమిషాల్లోనే సెన్సెక్స్ 750 పాయింట్లు పడిపోయింది. మరోవైపు నిఫ్టీ కూడా 100 పాయింట్లకు పైగా క్షీణించింది. ఈ పతనం కారణంగా స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు కేవలం రెండు నిమిషాల్లోనే రూ.2.14 లక్షల కోట్ల మేర నష్టపోయారు.