Rakesh Reddy
Author- NTV Telugu-
Prajakta Dusane: పలుచని దుస్తుల్లో దుసానే పరువాల విందు..
-
Business Idea: ఈ మొక్కను నాటండి.. కోటీశ్వరులు అవ్వండి..
Business Idea: మీరు రైతు అయితే తక్కువ ఖర్చుతో మంచి లాభాలను తెచ్చే పంటను పండించాలనుకుంటే ఒక గొప్ప వ్యాపార ఆలోచన ఉంది. దీనిలో మీరు ఎక్కువ పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేదు. ఇంకో మంచి విషయం ఏంటంటే మీరు ఉద్యోగంతో పాటు ఈ వ్యాపారంపై కూడా దృష్టి పెట్టవచ్చు. -
Suguna Chicken: మొదట్లో రూ.5వేలతో ప్రారంభం.. నేడు రూ.12వేలకోట్ల టర్నోవర్
బి సౌందరరాజన్, జిబి సౌందరరాజన్ భారతదేశంలోని అత్యంత ధనిక పౌల్ట్రీ రైతులు. ఈ ఇద్దరు సోదరులు 1984లో రూ.5000 పెట్టుబడితో తమ పౌల్ట్రీ వ్యాపారాన్ని ప్రారంభించారు. -
Uttar Pradesh: ఏం జరుగుతుందో తెలిసే లోపే నది మధ్యలో చిక్కుకున్న బస్సు.. షాకింగ్ వీడియో
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్లో, కత్వాలి నది నీటిమట్టం అకస్మాత్తుగా పెరిగింది. దీని కారణంగా హరిద్వార్ నజీబాబాద్ రహదారిపైకి నీరు భారీగా వచ్చి చేరింది. ఇంతలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు నీటి ప్రవాహంలో చిక్కుకుంది. -
Hindu Temples: పాక్ తర్వాత బంగ్లాదేశ్లో హిందూ దేవాలయం ధ్వంసం.. నిందితుల అరెస్ట్
Hindu Temples: పాకిస్థాన్ తర్వాత ఇప్పుడు బంగ్లాదేశ్లోని హిందూ దేవాలయంలో విధ్వంసం ఘటన తెరపైకి వచ్చింది. బ్రాహ్మణబారియా జిల్లాలో 36 ఏళ్ల వ్యక్తి హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేశాడు. -
Vivek Oberoi: పార్టనర్ చేతిలో రూ.1.5కోట్ల మోసపోయిన వివేక్ ఒబెరాయ్.. ఎఫ్ఐఆర్ నమోదు
Vivek Oberoi: బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ మోసానికి గురయ్యాడు. సొంత వాళ్లే వివేక్ ను మోసం చేశారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న వివేక్ సిఎ నిందితుడిపై ఫిర్యాదు చేశారు. -
Adipurush: ఫ్లాప్ తర్వాత ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమాకు సుప్రీంకోర్టు నుండి శుభవార్త
Adipurush: ప్రభాస్, సైఫ్ అలీఖాన్, కృతి సనన్ జంటగా నటించిన ఆదిపురుష్ చిత్రానికి సుప్రీం కోర్టు నుంచి శుభవార్త అందింది. జూలై 27న వ్యక్తిగతంగా హాజరుకావాలని నిర్మాత, దర్శకుడు, డైలాగ్ రైటర్ను కోర్టు ఆదేశించిన అలహాబాద్ హైకోర్టు నిర్ణయాన్ని దేశంలోనే అతిపెద్ద న్యాయస్థానం స్టే విధించింది. -
West Bengal: మణిపూర్ సీన్ రిపీట్.. దొంగతనం చేశారని బెంగాల్లో మహిళను వివస్త్రను చేసి కొట్టారు
West Bengal: మణిపూర్ తర్వాత, పశ్చిమ బెంగాల్లోని మాల్దా జిల్లాలో ఇద్దరు మహిళలను వివస్త్రను చేసి కొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. దొంగతనం చేశారనే ఆరోపణతో ఆ మహిళలను కొట్టారు. -
MadhyaPradesh: మైనర్పై సామూహిక అత్యాచారం.. తప్పించుకునే క్రమంలో బ్రిడ్జిపై నుంచి జంప్
MadhyaPradesh: మధ్యప్రదేశ్లోని ఖాండ్వాలో ఓ మైనర్పై సామూహిక అత్యాచారం చేసి చంపేస్తానని బెదిరించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. బాధిత బాలిక నిందితుల బారి నుంచి తప్పించుకుని రైల్వే ఓవర్బ్రిడ్జిపై నుంచి దూకింది. -
Ginger: పొలాల్లో అల్లం దొంగతనం.. సీసీ కెమెరాలు పెట్టిన రైతన్నలు
Ginger: గతంలో జరిగిన దొంగతనాలన్నీ బంగారం కోసమో.. డబ్బుల కోసమో జరిగేవి. కానీ ప్రస్తుతం కూరగాయల కోసం దొంగతనాలు జరుగుతున్నాయి. ఇది ఒకింత ఆశ్చర్యం మరోవైపు ఆందోళన కలిగించే అంశం.
తాజావార్తలు
-
Post Office Scheme: కేవలం వడ్డీతోనే రూ.18 లక్షలు.. సింపుల్గా కోటీశ్వరులు అయ్యే ఛాన్స్!
-
Weight Loss: బరువు తగ్గాలనుకునే వారికి శుభవార్త.. ఇంత వరకు ఎవరూ చెప్పని చిట్కా.. 99 శాతం సక్సెస్..
-
Nadendla Manohar : డీజిల్ కొరతకు కారణం ఇదే.. రేపు ఉదయం కల్లా బంకులకు స్టాక్.. మంత్రి కీలక ప్రకటన..!
-
Bangladesh: బంగ్లాదేశ్ ఎయిర్ఫోర్స్లో తాలిబాన్లు.. బయటపడ్డ పాకిస్తాన్ మూలాలు..
-
Urban Heat Crisis: వరల్డ్ బ్యాంకు హెచ్చరిక.. 2050 నాటికి 700 శాతం పేదలు వేడికి బలి
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!