Rakesh Reddy
Author- NTV Telugu-
Delhi : లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్.. పోలీసుల మధ్య ఎన్కౌంటర్
Delhi : దేశ రాజధాని ఢిల్లీలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ షూటర్లకు, పోలీసులకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. వసంత్ కుంజ్ సమీపంలోని ప్రాంతంలో ఘటన చోటు చేసుకుంది. ఇరువైపుల నుంచి భారీగా బుల్లెట్లు దూసుకెళ్లాయి.. -
Rajasthan: ప్రభుత్వమే ఏర్పాటు కాలేదు.. అప్పుడే యాక్షన్ మూడ్ లో బీజేపీ
Rajasthan: రాజస్థాన్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందే భారతీయ జనతా పార్టీ (బిజెపి) యాక్షన్ మూడ్లో ఉంది. అవినీతికి వ్యతిరేకంగా పార్టీ పెద్ద ఎత్తున కార్యాచరణకు సిద్ధమవుతోంది. -
Mobile Tower: కుప్పకూలిన మొబైల్ టవర్.. త్రుటిలో తప్పించుకున్న 11 మంది
Mobile Tower: బెంగళూరు శివారులోని పార్వతి నగర్లో కూల్చివేత సమయంలో ఎయిర్టెల్ మొబైల్ కంపెనీ టవర్ కూలిపోయింది. -
UP Crime News: 12 ఏళ్ల బాలికపై అత్యాచారం.. తర్వాత గొంతుకోసి హత్య
UP Crime News: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఖుషీ నగర్లో దారుణం చోటు చేసుకుంది. శుక్రవారం నాడు కుషినగర్లోని తారయసుజన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామ సమీపంలోని చెరుకు తోటలో 12 ఏళ్ల బాలిక మృతదేహం అనుమానాస్పద స్థితిలో కనిపించింది. -
Income Tax Raid : మూడు రోజుల్లో 300 కోట్లు, నోట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది
Income Tax Raid : జార్ఖండ్కు చెందిన కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహు, అతనికి సంబంధించిన సంస్థలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు వరుసగా మూడో రోజు కూడా కొనసాగాయి. -
Weather Updates : ఢిల్లీకి గాలి కాలుష్యం నుండి ఉపశమనం కలిగిస్తుందా.. నేటి నుంచి తగ్గనున్న ఉష్ణోగ్రతలు
Weather Updates : రాజధానిలోని గాలి నాణ్యత శుక్రవారం చాలా పేలవంగా ఉంది. ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచిక 300 పాయింట్లకు పైగా నమోదైంది. అయితే గాలి వేగం పెరగడంతో శనివారం కాస్త ఊరట లభించే అవకాశం ఉంది. -
Anurag Thakur : కాంగ్రెస్ ఉన్నచోటే ఎంపీ.. ఇంట్లో దొరికిన నోట్ల కుప్పపై అనురాగ్ ఠాకూర్
Anurag Thakur : జార్ఖండ్లోని కాంగ్రెస్ నేత ధీరజ్ కుమార్ సాహు నివాసంలో దొరికిన కోట్లాది రూపాయల నగదుపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కాంగ్రెస్ను టార్గెట్ చేశారు. కాంగ్రెస్ ఎక్కడ ఉంటే అక్కడ అవినీతి ఉందని అనురాగ్ ఠాకూర్ అన్నారు. -
Iraq University Fire: ఇరాక్లోని యూనివర్సిటీ హాస్టల్లో అగ్నిప్రమాదం..14 మంది మృతి, 18 మంది పరిస్థితి విషమం
Iraq University Fire: ఇరాక్లోని ఉత్తర నగరమైన ఎర్బిల్లోని యూనివర్సిటీ హాస్టల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో కనీసం 14 మంది మరణించారు, 18 మంది గాయపడ్డారు. ఈ సంఘటన శుక్రవారం (డిసెంబర్ 8) సాయంత్రం జరిగింది. -
Gauri Lankesh : జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్య కేసులో నిందితులకు బెయిల్ మంజూరు
Gauri Lankesh : గౌరీ లంకేశ్ హత్య కేసులో నిందితుడు మోహన్ నాయక్కు కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై జస్టిస్ ఎస్ విశ్వజీత్ శెట్టితో కూడిన సింగిల్ బెంచ్ బెయిల్ మంజూరు చేసింది. -
Taliban : బాలికల విద్యను నిషేధిస్తే ప్రజలకు మనం దూరమవుతాం..ఒప్పుకున్న తాలిబన్లు
Taliban : ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల పాలన రాగానే అక్కడ బాలికల విద్యను నిషేధించారు. ప్రజలు తాలిబాన్లకు దూరంగా ఉండటానికి ప్రధాన కారణం మహిళల విద్యపై నిరంతర నిషేధమని డిప్యూటీ విదేశాంగ మంత్రి షేర్ మహ్మద్ అబ్బాస్ స్టానిక్జాయ్ అన్నారు.
తాజావార్తలు
-
IFS Transfers : అటవీ శాఖలో భారీ మార్పులు.. 12 మంది అధికారుల బదిలీ
-
AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ కీలక భేటీ.. సమావేశంలో అభివృద్ధి ప్రాజెక్టులకు ఆమోదాలు.!
-
Pooja Hegde ప్రేమలో పడిందా.? ఆ బాలీవుడ్ హీరోతో రిలేషన్.!
-
Puducherry Elections Exit poll 2026: పుదుచ్చేరిలో ఎన్డీయేదే అధికారం..
-
Maulana Salman Azhar: భారత్ శత్రువులకు పాక్ గడ్డపై నూకలు చెల్లాయా? జైష్ టాప్ కమాండర్ సల్మాన్ అజార్ ఖతం!
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?