Nityanand Rai : చనిపోయిన 3351మంది సీఏపీఎఫ్, అస్సాం రైఫిల్స్ సైనికులు
Nityanand Rai : దేశవ్యాప్తంగా జనవరి 1, 2018 నుండి డిసెంబర్ 1, 2023 వరకు మొత్తం 3351 మంది కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (CAPF), అస్సాం రైఫిల్స్ (AR) సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 275 మంది సైనికులు చర్యలో మరణించగా, 3076 మంది డ్యూటీలో మరణించారు. హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ రాజ్యసభకు లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. పార్లమెంటులో హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ మాట్లాడుతూ.. అమరవీరులైన CAPF, అస్సాం రైఫిల్స్ సైనికుల కుటుంబాలకు ఇచ్చే కేంద్ర ఎక్స్గ్రేషియా మొత్తాన్ని 15 లక్షల రూపాయల నుండి 35 లక్షల రూపాయలకు పెంచినట్లు చెప్పారు. కాగా విధి నిర్వహణలో అమరులైతే రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచారు. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (పెన్షన్) రూల్స్, 1939 ప్రకారం, అమరవీరులైన సైనికుల తదుపరి బంధువులు సరళీకృత కుటుంబ పెన్షన్ ప్రయోజనాలకు అర్హులని ఆయన చెప్పారు.
Read Also:Guntur Kaaram: ఇవెక్కడి సెంటిమెంట్లు… మహేష్ ఫ్యాన్స్ కి భయమా?
Also Read
2016 నుంచి 2020 వరకు విధుల్లో ఉండగా ప్రాణాలు కోల్పోయిన 355 మంది సైనికుల్లో అత్యధికంగా 209 మంది సైనికులు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్)కు చెందిన వారేనని మంత్రి తెలిపారు. మంత్రి నిత్యానంద్ రాయ్ అందించిన సమాచారం ప్రకారం.. బీఎస్ఎఫ్కు చెందిన 78 మంది, ఐటీబీపీకి చెందిన 16 మంది, సశాస్త్ర సీమా బల్కు చెందిన ఎనిమిది మంది, సీఐఎస్ఎఫ్కి చెందిన ఏడుగురు, అస్సాం రైఫిల్స్కు చెందిన 37 మంది సైనికులు వీరమరణం పొందారు. 2018 జనవరి 1 నుంచి డిసెంబర్ 1, 2023 వరకు దేశవ్యాప్తంగా 3351 మంది సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (సిఎపిఎఫ్), అస్సాం రైఫిల్స్ (ఎఆర్) సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని మంత్రి నిత్యానంద్ రాయ్ రాజ్యసభలో మరోసారి లిఖితపూర్వక సమాచారం ఇచ్చారు.
Read Also:Mohammed Shami: నమాజ్ చేయాలనుకుంటే నన్ను ఎవడు ఆపుతాడు.. మహమ్మద్ షమీ ఫైర్!
తాజావార్తలు
-
Terror Attack: మాలిలో భారీ ఉగ్రవాద దాడి.. రక్షణ మంత్రి హతం..
-
Easy Laundry Tricks: కాలర్ మొండి మరకలను సింపుల్గా వదిలించే సూపర్ టిప్స్!
-
IPL Playoff Chance: ప్లే ఆఫ్స్ చేరే జట్లపై క్లారిటీ.. ఆ రెండు జట్లు ఔట్..!
-
LSG vs KKR: టాస్ గెలిచిన లక్నో.. ప్రతీకారం తీర్చుకునేందుకు సై..
-
Donald Trump: ‘‘మీకే ఎందుకు ఇలా జరుగుతోంది.?’’ కాల్పుల ఘటనపై ట్రంప్ ‘‘లింకన్’’ ఆన్సర్..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!