Rakesh Reddy
Author- NTV Telugu-
PM Modi: నేడు తమిళనాడులో పర్యటించనున్న ప్రధాని మోడీ.. రూ.19,850 కోట్ల వరాలు
PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం తమిళనాడు, లక్షద్వీప్లలో పర్యటించనున్నారు. ప్రధాన మంత్రి తన పర్యటన సందర్భంగా రెండు రాష్ట్రాలలో అనేక అభివృద్ధి పథకాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. -
Japan Earthquake : జపాన్ లో 56భూకంపాలు.. ఆరుగురు మృతి
Japan Earthquake : జపాన్లో సోమవారం 7.5 తీవ్రతతో సంభవించిన భూకంపంలో ఇప్పటివరకు కనీసం ఆరుగురు మరణించారు. సోమవారం నాటి భూకంపానికి కేంద్రంగా ఉన్న జపాన్లోని ప్రధాన ద్వీపం హోన్షు పశ్చిమ తీరంలో ఉన్న ఇషికావా ప్రిఫెక్చర్లో అన్ని మరణాలు సంభవించాయి. -
Donald Trump : చీటింగ్ కేసులో ట్రంప్ 250 మిలియన్ డాలర్ల జరిమానా.. అతడి బిజినెస్ నిషేధం
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై మోసం కేసులో మాన్హాటన్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించనుంది. ఇది 250 మిలియన్ డాలర్ల జరిమానా, న్యూయార్క్లో వ్యాపారం చేయకుండా ట్రంప్ సంస్థపై నిషేధం విధించవచ్చు. -
Manipur : మణిపూర్లో మళ్లీ చెలరేగిన హింస.. ముగ్గురు మృతి.. ఇంఫాల్లో కర్ఫ్యూ
Manipur : మణిపూర్లోని తౌబాల్ జిల్లాలో సోమవారం సాయంత్రం ముగ్గురు వ్యక్తులు హత్యకు గురయ్యారు. మరో ఐదుగురు గాయపడ్డారు. దీని తరువాత రాష్ట్రంలోని ఐదు లోయ జిల్లాల్లో కర్ఫ్యూ విధించబడింది. -
Earthquake: జపాన్లో భూకంపం.. రిక్టర్ స్కేలు పై 7.5గా నమోదు.. సునామీ హెచ్చరికలు జారీ
Earthquake: జపాన్లోని ఉత్తర మధ్య ప్రాంతంలో భయంకరమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.5గా నమోదైనట్లు పబ్లిక్ బ్రాడ్కాస్టర్ ఎన్హెచ్కె తెలిపింది. -
Gujarat : ముగ్గురు పిల్లలతో రైలుకింద దూకి ఆత్మహత్య చేసుకున్న తండ్రి
Gujarat : గుజరాత్లో దారుణం చోటు చేసుకుంది. బొటాడ్ జిల్లాలో ఆదివారం నాడు 42 ఏళ్ల వ్యక్తి, అతని ఇద్దరు కుమార్తెలు, కుమారుడితో కలిసి రైలు ముందు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
Bihar: రాత్రికి రాత్రే మాయమైన చెరువు.. బీహార్లోని దర్భంగాలో వింత కేసు
Bihar: బీహార్లోని దర్భంగాలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఇక్కడ ఒక చెరువు రాత్రికి రాత్రే కనుమరుగైంది. ఒకరోజు క్రితం సాయంత్రం వరకు ఇక్కడ చెరువులో నీరు చేరి బాతులు ఈత కొట్టిన స్థలం.. ఉన్న ఫళంగా మాయం కావడమే కాకుండా ఓ గుడిసె కూడా వెలిసింది. -
Road Accident : జార్ఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
Road Accident : జార్ఖండ్లో నూతన సంవత్సరం ఆనందం శోక సంద్రంగా మారింది. జంషెడ్పూర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 6 మంది మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. -
John Abraham : ముంబైలోని ఓ పాష్ ఏరియాలో రూ.70.83 కోట్ల విలువైన బంగ్లా కొన్న స్టార్ హీరో
John Abraham : బాలీవుడ్ యాక్షన్ హీరో జాన్ అబ్రహం ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్లో భారీ డీల్ చేశాడు. ఖార్లోని లింకింగ్ రోడ్లో సుమారు రూ.70.83 కోట్లతో బంగ్లాను కొనుగోలు చేశారు. -
Liquor: తెగ తాగేశారు.. మూడు రోజుల్లోనే రూ.658 కోట్ల లిక్కర్ అమ్మకాలు
Liquor: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనగానే మీకు ముందుగా గుర్తుకు వచ్చేది ఏమిటి? అవును, తెలంగాణలో ఏ పండుగకైనా మందు తప్పనిసరిగా ఉండాలి. డిసెంబర్ 31 అంటే ఇకపై ఎంజాయ్ మామాలుగా ఉండదు.
తాజావార్తలు
-
Uttam Kumar Reddy: ప్రాణహిత-చేవెళ్లపై వెనక్కి తగ్గేదే లేదు! తుమ్మిడిహట్టి ప్రతిపాదనలపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
-
Malla Reddy: పార్టీ మార్పుపై మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు..
-
Players Caught Vaping: మ్యాచ్ మధ్యలో ఈ-సిగరెట్ తాగుతూ కెమెరాకు చిక్కిన ప్లేయర్స్ వీళ్లే..
-
Arshdeep Singh Trolls: రీల్స్, గర్ల్ఫ్రెండ్పై కాదు.. బౌలింగ్పై దృష్టి పెట్టు సింగ్ సాబ్!
-
Rs 397 Crore Transformer Scam: ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో రూ.397 కోట్ల స్కామ్.. సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశాలు..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో