Rakesh Reddy
Author- NTV Telugu-
Apple : పిల్లలకు యాపిల్ తినిపిస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త ప్రాణాలకే ప్రమాదం
Apple : రోజుకో యాపిల్ తింటే డాక్టర్ కి దూరం అవుతుందని చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. ఇది నిపుణులే కాదు పెద్దలు కూడా పిల్లలకు చిన్నతనం నుంచే అలవాటు చేస్తారు. -
Cash Limit at Home : మీ ఇంట్లో ఎన్ని కట్టల డబ్బులు ఉంచుకోవచ్చో తెలుసా ?
Cash Limit at Home : దేశంలో డిజిటల్ లావాదేవీలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఇంట్లో నగదు ఉంచడం కూడా తగ్గించేశారు. కానీ ఎమర్జెన్సీ వస్తే ప్రజలకు హఠాత్తుగా నగదు అవసరం అవుతుంది. -
Tenant’s Rights: పదేళ్లుగా ఒకే ఇంట్లో అద్దెకు ఉంటున్నారా.. ఇప్పుడు ఆ ఆస్తిపై యాజమాన్యాన్ని క్లెయిమ్ చేయవచ్చా?
Tenant’s Rights: నేటి కాలంలో ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు అనేది ఒక కల. కానీ స్థిరంగా పెరుగుతున్న ప్రాపర్టీ ధరలు ఆ కలను సాకారం చేసుకునేందుకు సామాన్యులు నానాయాతన పడాల్సి వస్తోంది. -
Mark Zuckerberg: భూగర్భ బంకర్ను మార్క్ జుకర్బర్గ్.. 270 మిలియన్ డాలర్లు ఖర్చు
మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్, అతని భార్య ప్రిసిల్లా చాన్ గురించి చాలా విచిత్రమైన చర్చ వెలుగులోకి వచ్చింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ యజమానులు తమ కోసం భూగర్భ బంకర్ను నిర్మిస్తున్నారు. -
Oyo : న్యూ ఇయర్ నాడు రికార్డు బ్రేక్.. గోవా కాదు అయోధ్య ఫస్ట్ ఛాయిస్
Oyo : గత శనివారం మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు పునరుద్ధరించిన అయోధ్య రైల్వే స్టేషన్ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించడంతో అయోధ్య చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. -
Delhi : పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. ఆరో తరగతి వరకు స్కూల్స్ బంద్
Delhi : ఉత్తర భారతదేశంలో కొనసాగుతున్న చలిగాలుల దృష్ట్యా, నోయిడాలోని పాఠశాలలు జనవరి 3 నుండి 6 వరకు 8వ తరగతి వరకు విద్యార్థులకు మూసివేయబడతాయి. -
Iran : డ్రగ్స్ స్మగ్లింగ్లో పాల్గొన్న తొమ్మిది మంది.. ఇరాన్లో ఉరి
Iran : ఇరాన్ ప్రపంచంలో నేరాల విషయంలో చాలా కఠినంగా ఉండే దేశం. డ్రగ్స్కు సంబంధించిన నేరాల్లో కూడా ఇక్కడ కఠినమైన విధానాన్ని అవలంబిస్తున్నారు. ఇరాన్లో అతిపెద్ద సమస్య నల్లమందు వినియోగానికి సంబంధించినది. -
Sugar Price: 2023-24మొదటి మూడు నెలల్లో పెరిగిన ధర ..7.7శాతం తగ్గిన చక్కెర ఉత్పత్తి
Sugar Price: చక్కెర ధరల్లో పెరుగుదల ఈ ఏడాది కూడా కొనసాగవచ్చు. 2023-24 సీజన్లో మొదటి మూడు నెలల్లో చక్కెర ఉత్పత్తి 7.7 శాతం తగ్గి 113 లక్షల టన్నులకు పడిపోయింది. -
Earthquake : ఆఫ్ఘనిస్తాన్లో 30నిమిషాల్లో రెండుసార్లు భూకంపం.. వణికిన మణిపూర్, బెంగాల్
Earthquake : ఆఫ్ఘనిస్థాన్లో మంగళవారం రాత్రి భూకంపం సంభవించింది. ఆఫ్ఘనిస్థాన్లోని ఫైజాబాద్కు తూర్పున 126 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించినట్లు జాతీయ భూకంప కేంద్రం తెలిపింది. -
South Korea : ప్రెస్ మీట్లో ఉండగానే ప్రతిపక్ష నేతపై దాడి… మెడపై కత్తిపోట్లు
దక్షిణ కొరియా ప్రధాన ప్రతిపక్షమైన డెమోక్రటిక్ పార్టీ ప్రముఖ నేత లీ జే-మ్యూంగ్పై దాడి జరిగింది. ఇందులో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. బుసాన్ పర్యటన సందర్భంగా లీ జే-మ్యూంగ్ జర్నలిస్టులతో మాట్లాడుతున్నప్పుడు ఈ దాడి జరిగింది.
తాజావార్తలు
-
Rs 397 Crore Transformer Scam: ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో రూ.397 కోట్ల స్కామ్.. సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశాలు..
-
Redmi Pad 2: రెడ్మి ప్యాడ్ 2 టాబ్లెట్ విడుదల.. 7600mAh బ్యాటరీ, డ్యూయల్ స్పీకర్లు.. తక్కువ ధరకే
-
JMI VC Mazhar Asif: “భారతీయులందరిది మహాదేవుడి డిఎన్ఏ!”.. ముస్లిం వైస్ ఛాన్సలర్ ఆసిఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Raw Mango Chutney Recipe: సింపుల్గా మామిడి చట్నీ… 5 నిమిషాల్లో రెడీ అయ్యే రుచికరమైన రెసిపీ
-
Nithya Menen: తల్లి కావడానికి పెళ్లి అక్కర్లేదు.. నిత్యా మీనన్ బోల్డ్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో