Rakesh Reddy
Author- NTV Telugu-
Coal India : రికార్డు బద్దలు కొట్టిన నవరత్న కంపెనీ.. ప్రతి గంటకు రూ.13 కోట్ల లాభం
Coal India : దేశంలోని నవరత్న కంపెనీ తన మూడో త్రైమాసిక ఆదాయ రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది. మూడు నెలల్లో ఒక్కో గంటకు దాదాపు రూ.13 కోట్ల లాభాలను ఆర్జించింది. అది ఏదో కంపెనీ కాదు మన కోల్ ఇండియా. -
Paytm : పేటీఎంకు షాకుల మీద షాకులు.. పేమెంట్స్ బ్యాంక్ డైరెక్టర్ రాజీనామా
Paytm : దేశంలోని అతిపెద్ద పిన్ టెక్ కంపెనీ పేటీఎం కష్టాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఆర్బీఐ నిషేదం తర్వాత ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు కంపెనీ మీదకు వస్తున్నాయి. దాని ఇబ్బందులకు దారి ఇప్పట్లో దొరికేలా కనిపించడం లేదు. -
BitCoin : రెండేళ్ల తర్వాత 50వేల డాలర్లను దాటిన బిట్ కాయిన్
BitCoin : ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ అయిన బిట్కాయిన్ రెండేళ్లలో అత్యధికంగా దూసుకెళ్లింది. ప్రస్తుతం దాని విలువ 50,000 డాలర్లకి చేరుకుంది. డిసెంబర్ 2021నుంచి ఇప్పుడున్న విలువే అత్యధికం. -
Nitin Gadkari : త్వరలో దేశ రహదారులు అమెరికా వాటిలా మారుతాయన్న నితిన్ గడ్కరీ
Nitin Gadkari : త్వరలో ఇండియా రోడ్లు అమెరికాలా మారనున్నాయి. దేశంలోని రోడ్లు, హైవేలను మెరుగుపరచడానికి భారత ప్రభుత్వం రోజురోజుకు కృషి చేస్తోంది. అదే సమయంలో భారత్ రోడ్లు అమెరికా తరహాలో మారే రోజు ఎంతో దూరంలో లేదు. -
Helicopter Crash : కాలిఫోర్నియాలో కూలిన హెలికాప్టర్.. బ్యాంక్ సీఈవో తో సహా ఆరుగురు మృతి
Helicopter Crash : అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలోని మోహవి ఎడారిలో హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ఘటనలో నైజీరియాలోని అతిపెద్ద బ్యాంకులలో ఒక దానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)తో సహా ఆరుగురు వ్యక్తులు మరణించారు. -
Farmers Protest : రెండు వేల ట్రాక్టర్లపై 20వేల మంది రైతులు.. మోడీ ఇంటి ముట్టడికి ప్లాన్
Farmers Protest : తమ వివిధ డిమాండ్ల కోసం ఢిల్లీకి పాదయాత్ర చేసేందుకు సిద్ధమవుతున్న రైతులకు సంబంధించి పలు ఇంటెలిజెన్స్ సమాచారం వెలుగులోకి రావడంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. -
America : చిన్నారిని ఊయల అనుకుని ఓవెన్ లో పెట్టి మర్చిపోయిన తల్లి.. తెల్లారి చూసేసరికి
America : అమెరికాలోని మిస్సోరిలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఇక్కడ తల్లి చేసిన తప్పిదానికి ఓ అమాయకపు నవజాత శిశువు ప్రాణం పోయింది. చిన్నారిని ఊయలలో పడుకోబెట్టకుండా ఓవెన్ లో పెట్టి స్విచ్ ఆఫ్ చేసింది తల్లి. -
Maharastra : భారీ బుల్లెట్లు, రక్తపాత సంఘటనలు… ముంబై తర్వాత, ఇప్పుడు పూణే
Maharastra : మహారాష్ట్రలో 48 గంటల్లోనే రెండు సార్లు కాల్పులు జరగడం సంచలనం రేపుతోంది. ఒక కేసు ముంబైకి చెందినది కాగా, మరో కేసు పూణేలో ఉంది. ముంబైలో ఫేస్బుక్ లైవ్లో కాల్పులు జరిగిన తర్వాత ఆత్మహత్య చేసుకున్న విషయం.. -
P Chidambram: మోడీ ప్రభుత్వాన్ని ఆకాశానికి ఎత్తిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిదంబరం
P Chidambram: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ పీ.చిదంబరం కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ప్రశంసించారు. ఈ ప్రభుత్వం ఏదైనా అమలు చేయాలంటే చాలా బాగా చేస్తుందన్నారు. -
Haldwani violence : హల్ద్వానీ హింసకు సూత్రధారి కోసం ఢిల్లీ-యుపిలో పోలీసుల సెర్చింగ్
Haldwani violence : ఉత్తరాఖండ్లోని నైనిటాల్ జిల్లా హల్ద్వానీలో బంబుల్పురా హింసాత్మక ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. దీనికి సంబంధించి హింసకు పాల్పడిన వ్యక్తుల కోసం వెస్ట్రన్ యూపీలోని కొన్ని జిల్లాల్లో కూడా పోలీసులు దాడులు చేస్తున్నారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో