Inflation : మార్కెట్ అంచనాల కంటే తక్కువగా ప్రభుత్వం రుణాలు తీసుకోవడం వల్ల ప్రైవేట్ రంగానికి మూలధన లభ్యత పెరుగుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) గవర్నర్ శక్తికాంత దాస్ సోమవారం అన్నారు.
Coal India : దేశంలోని నవరత్న కంపెనీ తన మూడో త్రైమాసిక ఆదాయ రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది. మూడు నెలల్లో ఒక్కో గంటకు దాదాపు రూ.13 కోట్ల లాభాలను ఆర్జించింది. అది ఏదో కంపెనీ కాదు మన కోల్ ఇండియా.
Paytm : దేశంలోని అతిపెద్ద పిన్ టెక్ కంపెనీ పేటీఎం కష్టాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఆర్బీఐ నిషేదం తర్వాత ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు కంపెనీ మీదకు వస్తున్నాయి. దాని ఇబ్బందులకు దారి ఇప్పట్లో దొరికేలా కనిపించడం లేదు.
BitCoin : ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ అయిన బిట్కాయిన్ రెండేళ్లలో అత్యధికంగా దూసుకెళ్లింది. ప్రస్తుతం దాని విలువ 50,000 డాలర్లకి చేరుకుంది. డిసెంబర్ 2021నుంచి ఇప్పుడున్న విలువే అత్యధికం.
Nitin Gadkari : త్వరలో ఇండియా రోడ్లు అమెరికాలా మారనున్నాయి. దేశంలోని రోడ్లు, హైవేలను మెరుగుపరచడానికి భారత ప్రభుత్వం రోజురోజుకు కృషి చేస్తోంది. అదే సమయంలో భారత్ రోడ్లు అమెరికా తరహాలో మారే రోజు ఎంతో దూరంలో లేదు.
Helicopter Crash : అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలోని మోహవి ఎడారిలో హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ఘటనలో నైజీరియాలోని అతిపెద్ద బ్యాంకులలో ఒక దానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)తో సహా ఆరుగురు వ్యక్తులు మరణించారు.
Farmers Protest : తమ వివిధ డిమాండ్ల కోసం ఢిల్లీకి పాదయాత్ర చేసేందుకు సిద్ధమవుతున్న రైతులకు సంబంధించి పలు ఇంటెలిజెన్స్ సమాచారం వెలుగులోకి రావడంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు.
America : అమెరికాలోని మిస్సోరిలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఇక్కడ తల్లి చేసిన తప్పిదానికి ఓ అమాయకపు నవజాత శిశువు ప్రాణం పోయింది. చిన్నారిని ఊయలలో పడుకోబెట్టకుండా ఓవెన్ లో పెట్టి స్విచ్ ఆఫ్ చేసింది తల్లి.
Maharastra : మహారాష్ట్రలో 48 గంటల్లోనే రెండు సార్లు కాల్పులు జరగడం సంచలనం రేపుతోంది. ఒక కేసు ముంబైకి చెందినది కాగా, మరో కేసు పూణేలో ఉంది. ముంబైలో ఫేస్బుక్ లైవ్లో కాల్పులు జరిగిన తర్వాత ఆత్మహత్య చేసుకున్న విషయం..
P Chidambram: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ పీ.చిదంబరం కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ప్రశంసించారు. ఈ ప్రభుత్వం ఏదైనా అమలు చేయాలంటే చాలా బాగా చేస్తుందన్నారు.