Rakesh Reddy
Author- NTV Telugu-
Earthquake : జమ్మూ కాశ్మీర్లో బలమైన భూకంపం.. రిక్టర్ స్కేల్పై తీవ్రత 5.5గా నమోదు
Earthquake : జమ్మూ కాశ్మీర్లో రిక్టర్ స్కేల్పై తీవ్రత 5.5గా నమోదై బలమైన భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం ఉత్తర కాశ్మీర్ అని అన్నారు. సెంటర్ ఆఫ్ సిస్మోలజీ ప్రకారం, భూకంప కేంద్రం భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఉంది. -
BSE Market Capitalisation : ఏడాదిలో రూ.126లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
BSE Market Capitalisation : భారత స్టాక్ మార్కెట్కు సోమవారం చారిత్రాత్మకమైన రోజు. దీనికి రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది, నిఫ్టీ మళ్లీ జీవితకాల గరిష్టాన్ని తాకడంలో విజయవంతమైంది. -
Gautam Adani : గౌతమ్ అదానీ ఖాతాలోకి రాబోతున్న రూ.21,580 కోట్లు.. కొనసాగుతున్న చర్చలు
Gautam Adani : పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ ఖాతాలోకి త్వరలో రూ.21,580 కోట్లు రావచ్చు. ఇందుకోసం పెద్ద ఎత్తున చర్చలు కూడా జరుగుతున్నాయి. గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ పశ్చిమాసియా దేశాలలోని అనేక సావరిన్ ఫండ్ సంస్థల నుండి 2.6 బిలియన్ డాలర్లను సేకరించేందుకు ప్రయత్నిస్తోంది. -
PM Modi : జైన సన్యాసి ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ కన్నుమూత… స్పందించిన మోడీ
PM Modi : జైన సన్యాసి ఆచార్య విద్యాసాగర్ మహరాజ్ ఆదివారం ఛత్తీస్గఢ్లోని డోంగర్ఘర్లో కన్నుమూశారు. విద్యాసాగర్ మహారాజ్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. -
IRCTC : ఇక నుంచి రైలు టికెట్ కన్ఫర్మ్ అయ్యే వరకు బుకింగ్ ‘ఉచితం’!
IRCTC : మీరు IRCTC నుండి ఆన్లైన్లో టిక్కెట్లను బుక్ చేసుకుంటే.. మీరు ఈ ప్రత్యేక సేవ గురించి తెలుసుకోవాలి. ఈ సేవ సహాయంతో మీరు IRCTC సైట్లో మీ టిక్కెట్ను 'ఉచితంగా' బుక్ చేసుకోవచ్చు. -
IPO : వచ్చే వారంలో స్టాక్ మార్కెట్లోకి నాలుగు ఐపీవోలు
IPO : మీరు కూడా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తు్న్నారా.. అయితే వచ్చే వారం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. వచ్చే వారం స్టాక్ మార్కెట్లో 4 IPOలు తెరవబోతున్నాయి. -
PMKMY Scheme : నెలవారీ రూ.55 పెట్టుబడిపై రూ.3,000 పెన్షన్.. ఈ పథకం రైతులకు ప్రయోజనం
PMKMY Scheme : రైతుల సంక్షేమం కోసం భారత ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. ఇందులో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, కిసాన్ సమృద్ధి కేంద్రం, కిసాన్ క్రెడిట్ కార్డ్, ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన ఉన్నాయి. -
Paytm : పేటీఎంకు రూ.600టార్గెట్ ఇచ్చిన ప్రముఖ బ్రోకరేజీ సంస్థ
Paytm : రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న చర్యల తర్వాత పేటీఎం షేర్లు భారీగా పతనమయ్యాయి. గత మూడు వారాలలో కొన్ని సందర్భాలు మినహా దాదాపు ప్రతి సెషన్లో Paytm షేర్లు లోయర్ సర్క్యూట్ను తాకాయి. -
Popcorn : పాప్కార్న్ ఇష్టంగా తింటున్నారా.. మీకు పోయే కాలం దగ్గరపడ్డట్టే
Popcorn : కొంతమందికి పాప్కార్న్ తినడమంటే చాలా ఇష్టం. ఎక్కడికెళ్లినా దీన్నే స్నాక్స్గా తీసుకుంటారు. అలాగే, చాలా మంది పిల్లలు పాప్కార్న్ తినడానికి ఇష్టపడతారు. అయితే పాప్ కార్న్ ఎక్కువగా తినే అలవాటు మానుకోవడం మంచిదని నిపుణులు అంటున్నారు. -
PM Vishwakarma Yojana Benefits : చేతివృత్తిదారులకు ఈ పథకం ద్వారా కలిగే ప్రయోజనాలివే ?
PM Vishwakarma Yojana Benefits : మీరు చేతి కళాకారులా? ఇంట్లో చీరలు, బట్టలు నేసే పని లేదా కుమ్మరి, వడ్రంగి లేదా కమ్మరి పని చేసే వారు ఎవరైనా ఉన్నారా? అప్పుడు మీరు పీఎం విశ్వకర్మ యోజన గురించి పూర్తి సమాచారాన్ని పొందాలి.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో