Rakesh Reddy
Author- NTV Telugu-
Garlic Price Hike : సామాన్యుల కంట కన్నీళ్లు పెడుతున్న వెల్లుల్లి.. రూ.600 దాటిన ధర
Garlic Price Hike : వెల్లుల్లి ధరల పెరుగుదలతో కిచెన్ బడ్జెట్ పూర్తిగా పాడైపోయిన కొద్ది రోజుల తర్వాత, ఉల్లి ధరలు ఇప్పుడు సామాన్యుల జేబుకు చిల్లులు పడుతున్నాయి. -
IRDAI Website Down: డౌన్ అయిన ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఐఆర్డీఏఐ వెబ్సైట్
IRDAI Website Down: బీమా రంగ నియంత్రణ సంస్థ అయిన ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (IRDAI) ఆన్లైన్ పోర్టల్ డౌన్ అయింది.. కానీ ఇప్పుడు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి వెబ్సైట్ సజావుగా నడుస్తోంది. -
Paytm : పేటీఎం ఎఫెక్ట్.. ఫిన్ టెక్ కంపెనీల సీఈవోలతో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ భేటీ
Paytm : పేటీఎం సంక్షోభంపై రిజర్వ్ బ్యాంక్తో పాటు, కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది. నిబంధనలు పాటించనందుకు పేటీఎం తరపున చర్య తీసుకోబడింది. ఈ విషయంలో ఆర్బీఐ పూర్తిగా కఠినంగా వ్యవహరిస్తోంది. -
World Inflation : 250శాతానికి చేరిన ద్రవ్యోల్బణం.. దివాళా అంచున దేశాల ఆర్థిక పరిస్థితి
World Inflation : ఊహకు అందని విధంగా ద్రవ్యోల్బణం రేటు చాలా ఎక్కువగా ఉన్న దేశాలు ప్రపంచంలో చాలాఉన్నాయి. భారతదేశంలో ద్రవ్యోల్బణం రేటు ప్రస్తుతం 5 శాతానికి పైగా ఉంది. -
Niti Aayog : బంజరు ప్రాంతాలలో పచ్చదనం… ఇస్రో, నీతి ఆయోగ్ సంయుక్త ప్రణాళిక
Niti Aayog : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నీతి ఆయోగ్తో కలిసి దేశంలోని బంజరు ప్రాంతాల్లో పచ్చదనం కోసం ఒక ప్రణాళికను రూపొందించింది. శాటిలైట్ డేటా, ఆగ్రోఫారెస్ట్రీ ద్వారా దేశంలో అటవీ ప్రాంతం మెరుగుపడుతుంది. -
China : భూటాన్ సరిహద్దులో 235 ఇళ్లను నిర్మించనున్న చైనా
China : చైనా కుట్రలు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు పక్క దేశాలపై వ్యూహాలు పన్నుతోనే ఉంటుంది. తన పొరుగు దేశాలపై నిరంతరం కన్ను వేస్తూనే ఉంది. -
Haitian Family : ఒకే కుటుంబానికి చెందిన 16 మంది మృతి.. హత్యా లేక సామూహిక ఆత్మహత్యా?
Haitian Family : కరీబియన్ దేశం హైతీలో సంచలన ఘటన వెలుగు చూసింది. ఇక్కడ ఒకే కుటుంబానికి చెందిన 16 మంది అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. -
Uttarpradesh : ‘యూపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్’ కారణంగా మారుతున్న యూపీ ఆర్థిక వ్యవస్థ
Uttarpradesh : ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం గతేడాది ఫిబ్రవరిలో 'గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్'ను నిర్వహించింది. ఇప్పుడు దాదాపు ఏడాదిన్నరలో దీని ప్రభావం రాష్ట్రంలో కనిపించడం మొదలైంది. -
Global Top100 : ప్రపంచంలోని టాప్ 100 లగ్జరీ వస్తువుల తయారీదారులలో మలబార్ గోల్డ్, టైటాన్
Global Top100 : మలబార్ గోల్డ్ & డైమండ్స్, టైటాన్తో పాటు మరో నాలుగు భారతీయ ఆభరణాల కంపెనీలు ప్రపంచంలోని టాప్ 100 లగ్జరీ వస్తువుల తయారీ ప్రపంచ జాబితాలో చేర్చబడ్డాయి. -
Amrit Bharat Express: త్వరలో పట్టాలెక్కనున్న 50అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు
Amrit Bharat Express: వందేభారత్ ఎక్స్ప్రెస్ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని నడిచిన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ప్రజల నుండి చాలా ఆదరణను పొందింది. అమృత్ భారత్ రైలు పెద్ద విజయాన్ని సాధించిందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సోమవారం ప్రకటించారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో