Kajal : బంగ్లాదేశ్ హింసపై కాజల్ ఆగ్రహం.. చందమామ ధైర్యానికి ఫ్యాన్స్ ఫిదా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమాజంలో జరిగే అన్యాయాలపై స్పందించడానికి చాలామంది స్టార్ హీరో హీరోయిన్లు వెనకాడుతుంటారు. కానీ తాజాగా బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడుల పట్ల చాలా ధైర్యంగా, ఎమోషనల్గా స్పందించారు నటి కాజల్. అక్కడ జరుగుతున్న దారుణాలను చూసి ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
Also Read : Shivaji-Chinmayi : హీరోయిన్ల డ్రెస్సింగ్పై శివాజీ వివాదాస్పద వ్యాఖ్యలు.. గట్టి కౌంటర్ ఇచ్చిన చిన్మయి!
Also Read
- Nadendla Manohar: జనసేన లక్ష్యం 25 లక్షల సభ్యత్వాలు.. కార్యకర్తలకు భరోసా.. రూ. 46 కోట్ల భీమా సాయం
- Pakistan: అజ్ఞాత వ్యక్తుల చేతిలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం..
- ICC: పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ఐసీసీ డబుల్ షాక్.. ఆటగాళ్లపై 40 శాతం జరిమానా.. కారణం ఇదే..
- Maharashtra: ఇండిగోలో సాధారణ ప్రయాణికులతో కలిసి బెంగళూరు వెళ్లిన సీఎం ఫడ్నవిస్
బంగ్లాదేశ్లో మైనారిటీలైన హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా దీపు చంద్ర దాస్ అనే వ్యక్తిని అతి దారుణంగా చంపి, చెట్టుకు కట్టి తగలబెట్టిన వీడియోలు నెట్టింట కలకలం రేపాయి. ఈ ఘోరకలిని చూసి తట్టుకోలేకపోయిన కాజల్.. “హిందువులారా మేల్కోండి.. మీ మౌనం మిమ్మల్ని రక్షించదు” అంటూ ఇన్స్టాగ్రామ్లో ఆవేదన వ్యక్తం చేశారు. కన్నీళ్ల ఎమోజీలను జోడిస్తూ ‘ఆల్ ఐస్ ఆన్ బంగ్లాదేశ్ హిందూస్’ అనే హ్యాష్ట్యాగ్తో అక్కడ జరుగుతున్న అరాచకాన్ని ప్రపంచానికి చూపించారు.
సాధారణంగా ఇలాంటి సున్నితమైన విషయాల్లో సెలబ్రిటీలు మౌనంగా ఉంటారు. కానీ కాజల్ ఏమాత్రం ఆలోచించకుండా ప్రాణభయంతో ఉన్న తోటి మనుషుల కోసం గొంతు ఎత్తడం పై ప్రశంసలు కురుస్తున్నాయి. “మీరు నిజమైన చందమామ.. తోటి వారి బాధను అర్థం చేసుకున్నందుకు గర్వంగా ఉంది” అంటూ అభిమానులు ఆమె ధైర్యాన్ని కొనియాడుతున్నారు. ప్రస్తుతం రామాయణం సినిమాలో నటిస్తున్న కాజల్, సినిమాలతో పాటు సామాజిక అంశాల్లోనూ ఇంత యాక్టివ్గా ఉండటం విశేషం.
తాజావార్తలు
-
Nadendla Manohar: జనసేన లక్ష్యం 25 లక్షల సభ్యత్వాలు.. కార్యకర్తలకు భరోసా.. రూ. 46 కోట్ల భీమా సాయం
-
Pakistan: అజ్ఞాత వ్యక్తుల చేతిలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం..
-
ICC: పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ఐసీసీ డబుల్ షాక్.. ఆటగాళ్లపై 40 శాతం జరిమానా.. కారణం ఇదే..
-
Tollywood : పర్సంటేజ్’ స్పెషల్ కమిటీ.. దిల్ రాజు, అల్లు అరవింద్ సహా నిర్మాతలు ఎవరంటే?
-
Maharashtra: ఇండిగోలో సాధారణ ప్రయాణికులతో కలిసి బెంగళూరు వెళ్లిన సీఎం ఫడ్నవిస్
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!