Rakesh Reddy
Author- NTV Telugu-
Gujarat : 500 అడుగుల బోరుబావిలో పడిన చిన్నారి.. 17 గంటల తర్వాత మృతి
Gujarat : గుజరాత్లోని అమ్రేలి జిల్లా సూరజ్పురా గ్రామంలో 50 అడుగుల లోతున్న బోరుబావిలో ఏడాదిన్నర చిన్నారి పడిపోయింది. ఆమె 17 గంటల పాటు బోరుబావిలో మృత్యువుతో పోరాడింది. -
Nitish Kumar : ఆస్పత్రిలో చేరిన సీఎం నితీశ్కుమార్.. ఆందోళనలో అభిమానులు
Bihar News : ముఖ్యమంత్రి నితీష్ కుమార్ శనివారం ఉదయం అకస్మాత్తుగా పాట్నాలోని అతిపెద్ద ప్రైవేట్ ఆసుపత్రికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆర్థో విభాగంలో చికిత్స పొందుతున్నాడు. -
Mallikarjun Kharge : ఎన్డీయే ప్రభుత్వం పొరపాటున ఏర్పాటైంది.. ఎప్పుడైనా పడిపోతది.. ఖర్గే సంచలన వ్యాఖ్యలు
Mallikarjun Kharge :కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం పొరపాటున ఏర్పడిందని అది ఎప్పుడైనా పడిపోవచ్చని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. -
G-7 Summit: ప్రధాని మోడీతో సెల్పీ దిగిన జార్జియా మెలోని
Melodi : జీ-7 సదస్సు నుంచి ప్రధాని నరేంద్ర మోడీ భారత్కు తిరిగొచ్చారు. ఇటలీ ప్రజలు, ప్రభుత్వం వారి ఆత్మీయ ఆతిథ్యానికి కృతజ్ఞతలు తెలిపాడు. -
West Bengal : 11 అడుగుల పొడవు మొసలి.. భయంతో వణికిపోయిన గ్రామస్థులు
West Bengal : పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో చెరువులోకి ప్రవేశించిన 11 అడుగుల ఆడ మొసలిని చూసి ప్రజల్లో భయం నెలకొంది. మొసలిని చూసిన గ్రామ ప్రజలు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. -
G7 Summit : ప్రపంచంలోని ఏడు అత్యంత శక్తివంతమైన దేశాలు ఇరాన్ కు వార్నింగ్
G7 Summit : ప్రపంచంలోని ఏడు శక్తివంతమైన దేశాల (జి7) సదస్సు ఇటలీలో జరిగింది. ఈ సమ్మిట్లో ప్రపంచంలోని అనేక ముఖ్యమైన అంశాలు చర్చకు వచ్చాయి. -
India Forex Reserve : రెండు వారాల్లో దేశ ఖజానాలోకి రూ.76 వేల కోట్లు.. ఇదో నయా రికార్డు
India Forex Reserve : గత రెండు వారాల్లో దేశ విదేశీ మారక నిల్వలు తొమ్మిది బిలియన్ డాలర్లకు పైగా అంటే 76 వేల కోట్ల రూపాయలకు పైగా పెరిగాయి. -
Congress : పలు రాష్ట్రాల్లో అధ్యక్షులను మార్చేందుకు కాంగ్రెస్ ప్లాన్
Congress : లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి పనితీరు సంతృప్తికరంగా ఉందని భావించిన కాంగ్రెస్, భవిష్యత్తు వ్యూహాలు రచించడం మొదలుపెట్టింది.. ఇందుకోసం పార్టీలో మార్పుకు శ్రీకారం చుట్టి.. -
Prashanth Kishore : నితీష్ కుమార్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రశాంత్ కిషోర్
Prashanth Kishore : బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అధికారంలో కొనసాగేందుకు ప్రధాని నరేంద్ర మోడీ పాదాలను తాకుతున్నారని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆరోపించారు. -
NEET : నీట్-యుజి పరీక్ష కేసు.. గుజరాత్లోని గోద్రాలో ఐదుగురు అరెస్టు
NEET : గుజరాత్లోని పంచమహల్ జిల్లా గోద్రాలో ఓ స్కూల్ ప్రిన్సిపాల్, టీచర్ సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు
తాజావార్తలు
-
Diljit Dosanjh: రూ.1 రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో.. షాకింగ్ నిజం బయటపెట్టిన దర్శకుడు
-
Hyderabad: డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో సహా ముగ్గురు అదుపులో, నలుగురు పరారీ..!
-
PM Modi: ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
Allu Arjun : అల్లు అర్జున్ తెలుగు డైరెక్టర్స్ను పట్టించుకోడా?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!