Rakesh Reddy
Author- NTV Telugu-
Nitish Kumar : ఆస్పత్రిలో చేరిన సీఎం నితీశ్కుమార్.. ఆందోళనలో అభిమానులు
Bihar News : ముఖ్యమంత్రి నితీష్ కుమార్ శనివారం ఉదయం అకస్మాత్తుగా పాట్నాలోని అతిపెద్ద ప్రైవేట్ ఆసుపత్రికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆర్థో విభాగంలో చికిత్స పొందుతున్నాడు. -
Mallikarjun Kharge : ఎన్డీయే ప్రభుత్వం పొరపాటున ఏర్పాటైంది.. ఎప్పుడైనా పడిపోతది.. ఖర్గే సంచలన వ్యాఖ్యలు
Mallikarjun Kharge :కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం పొరపాటున ఏర్పడిందని అది ఎప్పుడైనా పడిపోవచ్చని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. -
G-7 Summit: ప్రధాని మోడీతో సెల్పీ దిగిన జార్జియా మెలోని
Melodi : జీ-7 సదస్సు నుంచి ప్రధాని నరేంద్ర మోడీ భారత్కు తిరిగొచ్చారు. ఇటలీ ప్రజలు, ప్రభుత్వం వారి ఆత్మీయ ఆతిథ్యానికి కృతజ్ఞతలు తెలిపాడు. -
West Bengal : 11 అడుగుల పొడవు మొసలి.. భయంతో వణికిపోయిన గ్రామస్థులు
West Bengal : పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో చెరువులోకి ప్రవేశించిన 11 అడుగుల ఆడ మొసలిని చూసి ప్రజల్లో భయం నెలకొంది. మొసలిని చూసిన గ్రామ ప్రజలు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. -
G7 Summit : ప్రపంచంలోని ఏడు అత్యంత శక్తివంతమైన దేశాలు ఇరాన్ కు వార్నింగ్
G7 Summit : ప్రపంచంలోని ఏడు శక్తివంతమైన దేశాల (జి7) సదస్సు ఇటలీలో జరిగింది. ఈ సమ్మిట్లో ప్రపంచంలోని అనేక ముఖ్యమైన అంశాలు చర్చకు వచ్చాయి. -
India Forex Reserve : రెండు వారాల్లో దేశ ఖజానాలోకి రూ.76 వేల కోట్లు.. ఇదో నయా రికార్డు
India Forex Reserve : గత రెండు వారాల్లో దేశ విదేశీ మారక నిల్వలు తొమ్మిది బిలియన్ డాలర్లకు పైగా అంటే 76 వేల కోట్ల రూపాయలకు పైగా పెరిగాయి. -
Congress : పలు రాష్ట్రాల్లో అధ్యక్షులను మార్చేందుకు కాంగ్రెస్ ప్లాన్
Congress : లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి పనితీరు సంతృప్తికరంగా ఉందని భావించిన కాంగ్రెస్, భవిష్యత్తు వ్యూహాలు రచించడం మొదలుపెట్టింది.. ఇందుకోసం పార్టీలో మార్పుకు శ్రీకారం చుట్టి.. -
Prashanth Kishore : నితీష్ కుమార్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రశాంత్ కిషోర్
Prashanth Kishore : బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అధికారంలో కొనసాగేందుకు ప్రధాని నరేంద్ర మోడీ పాదాలను తాకుతున్నారని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆరోపించారు. -
NEET : నీట్-యుజి పరీక్ష కేసు.. గుజరాత్లోని గోద్రాలో ఐదుగురు అరెస్టు
NEET : గుజరాత్లోని పంచమహల్ జిల్లా గోద్రాలో ఓ స్కూల్ ప్రిన్సిపాల్, టీచర్ సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు -
ED Raids : కేరళలో పోంజీ కంపెనీపై ఈడీ దాడులు.. రూ.1500కోట్ల మోసానికి పాల్పడినట్లు ఆరోపణ
ED Raids : కేరళకు చెందిన ఓ కంపెనీపై మనీలాండరింగ్ ఆరోపణలు రావడంతో దర్యాప్తులో భాగంగా వివిధ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం వెల్లడించింది.
తాజావార్తలు
-
SIPB: విశాఖపట్నంలో ఉపాధి అవకాశాలు.. దిగ్గజ సంస్థల ఏర్పాటుకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్..
-
MLA Danam Nagender : అసెంబ్లీ జీరో అవర్ దానం నాగేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Gurugram: వామ్మో ఇదేం జాడ్యం.. హిట్ అండ్ రన్ కేసులో నిందితుడికి మద్దతుగా కార్ల ర్యాలీ
-
Suhas Colour Row: నేను తెలుగు ప్రేక్షకులను అనలేదు మహాప్రభో! వివరణ ఇచ్చుకున్న ‘మండాడి’ డైరెక్టర్!
-
iPhone 18 Pro అడిగిన భార్య.. బంగారం అమ్మి మరీ కొనిచ్చిన భర్త..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..