Parliament Monsoon Session : జూలై 22నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు.. ఫస్ట్ బడ్జెట్ ప్రవేశపెట్టే ఛాన్స్
- జూలై 22నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు
- అదే రోజు మోడీ ప్రభుత్వం 3.0 తొలి బడ్జెట్
- జూన్ 24 నుంచి 18వ లోక్సభ తొలి సెషన్ ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parliament Monsoon Session : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 22 నుంచి ప్రారంభమై ఆగస్టు 9 వరకు కొనసాగే అవకాశం ఉంది. మోడీ ప్రభుత్వం 3.0 తొలి బడ్జెట్ను జూలై 22న లోక్సభలో ప్రవేశపెట్టవచ్చు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మోడీ ప్రభుత్వం 3.0 బడ్జెట్ను సమర్పించవచ్చు. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మోడీ ప్రభుత్వంలో నిర్మలా సీతారామన్ వరుసగా మూడోసారి ఆర్థిక మంత్రి అయ్యారు.
Read Also: Litchi Fruit Benefits : లీచి పండ్లను ఇలా తీసుకుంటే ఆ సమస్యలు దూరం..!
Also Read
- Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- AI Job Fears: 'నా ఉద్యోగం సేఫ్నా?'.. ఏఐ వల్ల సగానికి పైగా ఐటీ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన! షాకింగ్ రిపోర్ట్..
- Vaibhav's Friend: 35 ఫోర్లు, 9 సిక్సర్లు, 210 పరుగుల ఇన్నింగ్స్.. వెలుగులోకి మరో వైభవ్ సూర్యవంశీ..
జూలై 22న ఆమె వరుసగా 7వ బడ్జెట్ను.. ఆరవ పూర్తి బడ్జెట్ను సమర్పించవచ్చు. దీనికి ముందు జూన్ 24 నుంచి 18వ లోక్సభ తొలి సెషన్ ప్రారంభం కానుంది. ఈ సెషన్లో మొదటి మూడు రోజుల పాటు కొత్తగా ఎన్నికైన ఎంపీలు లోక్సభ స్పీకర్ను ఎన్నుకుంటారు. ఆ తర్వాత వర్షాకాల సమావేశాలు వచ్చి పూర్తి బడ్జెట్ను అందులోనే సమర్పించవచ్చు. స్పీకర్ విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. స్పీకర్ పదవిపై టీడీపీ, జేడీయూ కన్నేసింది. దగ్గుబాటి పురందేశ్వరి పేరు ముందుంది. రాజమండ్రి లోక్సభ ఎన్నికల్లో పురంధేశ్వరి విజయం సాధించారు.
Read Also:Kangana Ranaut: ఈ రాజకీయం కంటే ఆ పని చేయటమే నయం.. నటి సంచలనం
జూన్ 26న స్పీకర్ ఎన్నిక
జూన్ 26న మూడో రోజు స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఈ సెషన్ జూలై 3తో ముగుస్తుంది. తొలి సెషన్లో మొత్తం 8 సమావేశాలు జరగనున్నాయి. జూన్ 27న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లోక్సభ, రాజ్యసభ సంయుక్త సమావేశంలో ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా కొత్త ప్రభుత్వం రానున్న ఐదేళ్ల కార్యాచరణ రూపురేఖలను ఆమె ప్రదర్శించనున్నారు. జూలై 3న ఆర్థిక సర్వే సమర్పించే అవకాశం ఉంది. ఆ తర్వాత జులై 22న పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. అదే సమయంలో జూన్ 27 నుంచి రాజ్యసభ 264వ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జూన్ 27న రాష్ట్రపతి ప్రసంగం తర్వాత ప్రధాని మోడీ తన మంత్రి మండలి సభ్యులను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు.
తాజావార్తలు
-
LGBT – A Legal Battle: ‘ఎల్జీబీటీ’ల ఆక్రందనలపై సినిమా.. జూన్ 19న విడుదల!
-
Varalaxmi Sarathkumar : వరలక్ష్మి శరత్కుమార్ను ప్రమోషన్స్’కి రమ్మని అడుక్కున్నా..అడుగడుగునా ఇబ్బంది పెట్టింది.. దర్శకుడు సంచలనం!
-
Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
-
NBK-Vivek Athreya: బాలకృష్ణ బర్త్ డే వేడుకల్లో వివేక్ ఆత్రేయ – మైత్రీ రవిశంకర్.. వైరల్ ఫోటో వెనుక అసలు కథ ఇదేనా!
-
Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!