Parliament Monsoon Session : జూలై 22నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు.. ఫస్ట్ బడ్జెట్ ప్రవేశపెట్టే ఛాన్స్
- జూలై 22నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు
- అదే రోజు మోడీ ప్రభుత్వం 3.0 తొలి బడ్జెట్
- జూన్ 24 నుంచి 18వ లోక్సభ తొలి సెషన్ ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parliament Monsoon Session : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 22 నుంచి ప్రారంభమై ఆగస్టు 9 వరకు కొనసాగే అవకాశం ఉంది. మోడీ ప్రభుత్వం 3.0 తొలి బడ్జెట్ను జూలై 22న లోక్సభలో ప్రవేశపెట్టవచ్చు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మోడీ ప్రభుత్వం 3.0 బడ్జెట్ను సమర్పించవచ్చు. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మోడీ ప్రభుత్వంలో నిర్మలా సీతారామన్ వరుసగా మూడోసారి ఆర్థిక మంత్రి అయ్యారు.
Read Also: Litchi Fruit Benefits : లీచి పండ్లను ఇలా తీసుకుంటే ఆ సమస్యలు దూరం..!
Also Read
- Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
- Shubman Gill: 36 పరుగులతో చరిత్ర స్పష్టించిన శుభ్మన్ గిల్.. కెరీర్లోనే అరుదైన రికార్డు..
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
జూలై 22న ఆమె వరుసగా 7వ బడ్జెట్ను.. ఆరవ పూర్తి బడ్జెట్ను సమర్పించవచ్చు. దీనికి ముందు జూన్ 24 నుంచి 18వ లోక్సభ తొలి సెషన్ ప్రారంభం కానుంది. ఈ సెషన్లో మొదటి మూడు రోజుల పాటు కొత్తగా ఎన్నికైన ఎంపీలు లోక్సభ స్పీకర్ను ఎన్నుకుంటారు. ఆ తర్వాత వర్షాకాల సమావేశాలు వచ్చి పూర్తి బడ్జెట్ను అందులోనే సమర్పించవచ్చు. స్పీకర్ విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. స్పీకర్ పదవిపై టీడీపీ, జేడీయూ కన్నేసింది. దగ్గుబాటి పురందేశ్వరి పేరు ముందుంది. రాజమండ్రి లోక్సభ ఎన్నికల్లో పురంధేశ్వరి విజయం సాధించారు.
Read Also:Kangana Ranaut: ఈ రాజకీయం కంటే ఆ పని చేయటమే నయం.. నటి సంచలనం
జూన్ 26న స్పీకర్ ఎన్నిక
జూన్ 26న మూడో రోజు స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఈ సెషన్ జూలై 3తో ముగుస్తుంది. తొలి సెషన్లో మొత్తం 8 సమావేశాలు జరగనున్నాయి. జూన్ 27న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లోక్సభ, రాజ్యసభ సంయుక్త సమావేశంలో ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా కొత్త ప్రభుత్వం రానున్న ఐదేళ్ల కార్యాచరణ రూపురేఖలను ఆమె ప్రదర్శించనున్నారు. జూలై 3న ఆర్థిక సర్వే సమర్పించే అవకాశం ఉంది. ఆ తర్వాత జులై 22న పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. అదే సమయంలో జూన్ 27 నుంచి రాజ్యసభ 264వ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జూన్ 27న రాష్ట్రపతి ప్రసంగం తర్వాత ప్రధాని మోడీ తన మంత్రి మండలి సభ్యులను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!