Parliament Monsoon Session : జూలై 22నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు.. ఫస్ట్ బడ్జెట్ ప్రవేశపెట్టే ఛాన్స్
- జూలై 22నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు
- అదే రోజు మోడీ ప్రభుత్వం 3.0 తొలి బడ్జెట్
- జూన్ 24 నుంచి 18వ లోక్సభ తొలి సెషన్ ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parliament Monsoon Session : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 22 నుంచి ప్రారంభమై ఆగస్టు 9 వరకు కొనసాగే అవకాశం ఉంది. మోడీ ప్రభుత్వం 3.0 తొలి బడ్జెట్ను జూలై 22న లోక్సభలో ప్రవేశపెట్టవచ్చు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మోడీ ప్రభుత్వం 3.0 బడ్జెట్ను సమర్పించవచ్చు. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మోడీ ప్రభుత్వంలో నిర్మలా సీతారామన్ వరుసగా మూడోసారి ఆర్థిక మంత్రి అయ్యారు.
Read Also: Litchi Fruit Benefits : లీచి పండ్లను ఇలా తీసుకుంటే ఆ సమస్యలు దూరం..!
Also Read
- Arms Theft: మద్రాస్ రెజిమెంట్లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
- PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
- Thummidihatti Barrage: తెలంగాణ, మహారాష్ట్ర మధ్య తుమ్మిడిహట్టి పంచాయితీ.. నేడు కేంద్రం సమక్షంలో చర్చలు..!
- YS Jagan: పులివెందులలో వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటన!
జూలై 22న ఆమె వరుసగా 7వ బడ్జెట్ను.. ఆరవ పూర్తి బడ్జెట్ను సమర్పించవచ్చు. దీనికి ముందు జూన్ 24 నుంచి 18వ లోక్సభ తొలి సెషన్ ప్రారంభం కానుంది. ఈ సెషన్లో మొదటి మూడు రోజుల పాటు కొత్తగా ఎన్నికైన ఎంపీలు లోక్సభ స్పీకర్ను ఎన్నుకుంటారు. ఆ తర్వాత వర్షాకాల సమావేశాలు వచ్చి పూర్తి బడ్జెట్ను అందులోనే సమర్పించవచ్చు. స్పీకర్ విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. స్పీకర్ పదవిపై టీడీపీ, జేడీయూ కన్నేసింది. దగ్గుబాటి పురందేశ్వరి పేరు ముందుంది. రాజమండ్రి లోక్సభ ఎన్నికల్లో పురంధేశ్వరి విజయం సాధించారు.
Read Also:Kangana Ranaut: ఈ రాజకీయం కంటే ఆ పని చేయటమే నయం.. నటి సంచలనం
జూన్ 26న స్పీకర్ ఎన్నిక
జూన్ 26న మూడో రోజు స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఈ సెషన్ జూలై 3తో ముగుస్తుంది. తొలి సెషన్లో మొత్తం 8 సమావేశాలు జరగనున్నాయి. జూన్ 27న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లోక్సభ, రాజ్యసభ సంయుక్త సమావేశంలో ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా కొత్త ప్రభుత్వం రానున్న ఐదేళ్ల కార్యాచరణ రూపురేఖలను ఆమె ప్రదర్శించనున్నారు. జూలై 3న ఆర్థిక సర్వే సమర్పించే అవకాశం ఉంది. ఆ తర్వాత జులై 22న పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. అదే సమయంలో జూన్ 27 నుంచి రాజ్యసభ 264వ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జూన్ 27న రాష్ట్రపతి ప్రసంగం తర్వాత ప్రధాని మోడీ తన మంత్రి మండలి సభ్యులను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు.
తాజావార్తలు
-
Arms Theft: మద్రాస్ రెజిమెంట్లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
-
Babar Azam: బాబర్ అజామ్.. నీవల్ల జట్టుకు ఏం ఉపయోగం.. బాసిత్ అలీ ఫైర్!
-
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10లోకి ఎంట్రీ ఇచ్చే 10 మంది వీళ్లే ?.. లిస్ట్ ఇదిగో!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Explainer: ‘2012’ సినిమా.. నేపాల్ విపత్తును ముందే ఊహించిందా?
ట్రెండింగ్
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!