Parliament Monsoon Session : జూలై 22నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు.. ఫస్ట్ బడ్జెట్ ప్రవేశపెట్టే ఛాన్స్
- జూలై 22నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు
- అదే రోజు మోడీ ప్రభుత్వం 3.0 తొలి బడ్జెట్
- జూన్ 24 నుంచి 18వ లోక్సభ తొలి సెషన్ ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parliament Monsoon Session : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 22 నుంచి ప్రారంభమై ఆగస్టు 9 వరకు కొనసాగే అవకాశం ఉంది. మోడీ ప్రభుత్వం 3.0 తొలి బడ్జెట్ను జూలై 22న లోక్సభలో ప్రవేశపెట్టవచ్చు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మోడీ ప్రభుత్వం 3.0 బడ్జెట్ను సమర్పించవచ్చు. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మోడీ ప్రభుత్వంలో నిర్మలా సీతారామన్ వరుసగా మూడోసారి ఆర్థిక మంత్రి అయ్యారు.
Read Also: Litchi Fruit Benefits : లీచి పండ్లను ఇలా తీసుకుంటే ఆ సమస్యలు దూరం..!
Also Read
- Rajasthan: పదవీ విరమణకు ఒకరోజు ముందు షాక్.. ఉద్యోగాన్ని కోల్పోయిన టీచర్.. కారణం తెలిస్తే..!
- ICC T20 Rankings: వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించినా తగ్గేదేలే.. అగ్రస్థానంలో తెలుగు బిడ్డ..
- Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్ మిస్సింగ్.. పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లారంటూ అభిమానులు ఆందోళనలు.!
- Kris Srikanth: తిలక్ వర్మది పెద్ద స్వార్థం.. అతడి కోసం మాత్రమే మ్యాచ్ ఆడాడు.. సంచలన వ్యాఖ్యలు..
జూలై 22న ఆమె వరుసగా 7వ బడ్జెట్ను.. ఆరవ పూర్తి బడ్జెట్ను సమర్పించవచ్చు. దీనికి ముందు జూన్ 24 నుంచి 18వ లోక్సభ తొలి సెషన్ ప్రారంభం కానుంది. ఈ సెషన్లో మొదటి మూడు రోజుల పాటు కొత్తగా ఎన్నికైన ఎంపీలు లోక్సభ స్పీకర్ను ఎన్నుకుంటారు. ఆ తర్వాత వర్షాకాల సమావేశాలు వచ్చి పూర్తి బడ్జెట్ను అందులోనే సమర్పించవచ్చు. స్పీకర్ విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. స్పీకర్ పదవిపై టీడీపీ, జేడీయూ కన్నేసింది. దగ్గుబాటి పురందేశ్వరి పేరు ముందుంది. రాజమండ్రి లోక్సభ ఎన్నికల్లో పురంధేశ్వరి విజయం సాధించారు.
Read Also:Kangana Ranaut: ఈ రాజకీయం కంటే ఆ పని చేయటమే నయం.. నటి సంచలనం
జూన్ 26న స్పీకర్ ఎన్నిక
జూన్ 26న మూడో రోజు స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఈ సెషన్ జూలై 3తో ముగుస్తుంది. తొలి సెషన్లో మొత్తం 8 సమావేశాలు జరగనున్నాయి. జూన్ 27న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లోక్సభ, రాజ్యసభ సంయుక్త సమావేశంలో ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా కొత్త ప్రభుత్వం రానున్న ఐదేళ్ల కార్యాచరణ రూపురేఖలను ఆమె ప్రదర్శించనున్నారు. జూలై 3న ఆర్థిక సర్వే సమర్పించే అవకాశం ఉంది. ఆ తర్వాత జులై 22న పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. అదే సమయంలో జూన్ 27 నుంచి రాజ్యసభ 264వ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జూన్ 27న రాష్ట్రపతి ప్రసంగం తర్వాత ప్రధాని మోడీ తన మంత్రి మండలి సభ్యులను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు.
తాజావార్తలు
-
Rajasthan: పదవీ విరమణకు ఒకరోజు ముందు షాక్.. ఉద్యోగాన్ని కోల్పోయిన టీచర్.. కారణం తెలిస్తే..!
-
ICC T20 Rankings: వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించినా తగ్గేదేలే.. అగ్రస్థానంలో తెలుగు బిడ్డ..
-
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ
-
Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్ మిస్సింగ్.. పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లారంటూ అభిమానులు ఆందోళనలు.!
-
Kris Srikanth: తిలక్ వర్మది పెద్ద స్వార్థం.. అతడి కోసం మాత్రమే మ్యాచ్ ఆడాడు.. సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Black Jamun: నేరేడు పండు.. చిన్న పండులో బోలెడు ఆరోగ్య రహస్యాలు.. పోషకాలు మెండు కూడా.!
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!