Rakesh Reddy
Author- NTV Telugu-
Odisha : ఒడిశాలో బక్రీద్ రోజు చెలరేగిన హింస.. 144సెక్షన్ విధింపు
Odisha : బక్రీద్ సందర్భంగా ఒడిశాలోని బాలాసోర్ పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఇంటర్నెట్ను నిలిపివేసి భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించాల్సి వచ్చింది. -
Stock Market : రికార్డ్ సృష్టించిన స్టాక్ మార్కెట్.. ఫస్ట్ టైం 23,500 దాటిన నిఫ్టీ
Stock Market : వరుసగా మూడు రోజుల పాటు స్టాక్ మార్కెట్ మూతపడిన సంగతి తెలిసిందే. మంగళవారం అద్భుతంగా ప్రారంభమైంది. సెన్సెక్స్ ఆల్-టైమ్ హై వద్ద మొదలైంది. -
Sudan : సూడాన్ లో తాండవిస్తున్న కరువు.. ఆకలితో అలమటిస్తున్న జనాలు
Sudan : సూడాన్ అంతర్యుద్ధంలో మునిగిపోయింది. దాని రాజధాని ఖార్టూమ్లో విధ్వంసం ఉంది. ఈ దేశం ఇప్పుడు ఆకలి, పేదరికం, కరువు వంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సిన పరిస్థితికి వచ్చింది. -
Jharkhand : నోటిలో దంతాలతో పుట్టిన శిశువు.. అవాక్కైన డాక్టర్లు
Jharkhand : జార్ఖండ్లోని జంషెడ్పూర్లో ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ ఓ మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. చిన్నారి ఏడుపు ప్రారంభించిన వెంటనే ఆస్పత్రి సిబ్బంది అతడిని చూసి షాకయ్యారు. -
Train Accident : బెంగాల్ రైలు ప్రమాదంలో ‘కవాచ్’ వ్యవస్థ పని చేయలేదా.. రైల్వే శాఖ ఏం చెప్పిందంటే ?
Train Accident : పశ్చిమ బెంగాల్లోని న్యూ జల్పాయ్గురి సమీపంలో సోమవారం ఉదయం 8.55 గంటలకు కాంచనజంగా ఎక్స్ప్రెస్ను గూడ్స్ రైలు ఢీకొట్టింది. -
Priyanka Gandhi : వయనాడ్ నుంచి ప్రియాంక రెడీ.. పోటీపై సీపీఐ నేత అన్నీ రాజా ఏమన్నారంటే?
Priyanka Gandhi : కేరళలోని వాయనాడ్ సీటు మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటీవల, కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వాయనాడ్ సీటును వదిలి రాయ్ బరేలీ ఎంపీగా కొనసాగాలని నిర్ణయించుకున్నారు. -
Fire Accident : ఇంట్లో అగ్ని ప్రమాదం.. ముగ్గురు చిన్నారులు సహా ఆరుగురు మృతి
Fire Accident : జార్జియాలో సోమవారం ఓ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సహా ఆరుగురు చనిపోయారు. పిల్లలు 6, 12, 13 సంవత్సరాల వయస్సు గలవారని కోవెటా కౌంటీ కరోనర్ కార్యాలయం తెలిపింది. -
PM Kisan: నేడు పీఎం-కిసాన్ యోజన 17వ విడత డబ్బులు రిలీజ్ చేయనున్న మోడీ
PM Kisan: నేడు 17వ విడత పీఎం కిసాన్ తొమ్మిది కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి చేరబోతోంది. పీఎం కిసాన్ పోర్టల్లో మొత్తం 12 కోట్ల మంది రైతులు ఈ పథకం కోసం నమోదు చేసుకున్నారు. -
Two Ships Sink : ఘోర ప్రమాదం.. రెండు నౌకలు మునిగి 11 మంది మృతి, 64 మంది గల్లంతు
Two Ships Sink : ఇటలీలోని దక్షిణ తీరంలో సోమవారం రెండు నౌకలు మునిగిపోవడంతో 64 మంది సముద్రంలో గల్లంతయ్యారు.. 11 మంది మరణించారు. సహాయక చర్యలు కొనసాగతున్నాయి. -
TCS : దేశంలోని అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్కు కోర్టు రూ.1620 కోట్ల జరిమానా
TCS : దేశంలోని ప్రముఖ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీకి కోట్ల రూపాయల దెబ్బ తగిలింది. టాటా గ్రూపునకు చెందిన ఐటీ కంపెనీకి అమెరికా కోర్టు కోట్ల రూపాయల మేర భారీ జరిమానా విధించింది.
తాజావార్తలు
-
Dhanush – Anirudh : ధనుష్ – అనిరుధ్ మధ్య ఫ్రెండ్షిప్ చెడిందా..?
-
Kia Syros EV: 526KM రేంజ్, లెవెల్-2 ADAS భద్రతా ఫీచర్లతో.. కియా సైరోస్ EV భారత్ లో విడుదల
-
IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
-
Thursday Horoscope: ఆ రాశివారు అనుకున్న పనుల అంచనాలు తారుమారతాయి.. జాగ్రత్త సుమీ..!
-
AP Movie Ticket Prices: టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నిర్మాతలకే పూర్తి స్వేచ్ఛ ?
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!