Rakesh Reddy
Author- NTV Telugu-
Stock Market : రికార్డ్ సృష్టించిన స్టాక్ మార్కెట్.. ఫస్ట్ టైం 23,500 దాటిన నిఫ్టీ
Stock Market : వరుసగా మూడు రోజుల పాటు స్టాక్ మార్కెట్ మూతపడిన సంగతి తెలిసిందే. మంగళవారం అద్భుతంగా ప్రారంభమైంది. సెన్సెక్స్ ఆల్-టైమ్ హై వద్ద మొదలైంది. -
Sudan : సూడాన్ లో తాండవిస్తున్న కరువు.. ఆకలితో అలమటిస్తున్న జనాలు
Sudan : సూడాన్ అంతర్యుద్ధంలో మునిగిపోయింది. దాని రాజధాని ఖార్టూమ్లో విధ్వంసం ఉంది. ఈ దేశం ఇప్పుడు ఆకలి, పేదరికం, కరువు వంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సిన పరిస్థితికి వచ్చింది. -
Jharkhand : నోటిలో దంతాలతో పుట్టిన శిశువు.. అవాక్కైన డాక్టర్లు
Jharkhand : జార్ఖండ్లోని జంషెడ్పూర్లో ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ ఓ మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. చిన్నారి ఏడుపు ప్రారంభించిన వెంటనే ఆస్పత్రి సిబ్బంది అతడిని చూసి షాకయ్యారు. -
Train Accident : బెంగాల్ రైలు ప్రమాదంలో ‘కవాచ్’ వ్యవస్థ పని చేయలేదా.. రైల్వే శాఖ ఏం చెప్పిందంటే ?
Train Accident : పశ్చిమ బెంగాల్లోని న్యూ జల్పాయ్గురి సమీపంలో సోమవారం ఉదయం 8.55 గంటలకు కాంచనజంగా ఎక్స్ప్రెస్ను గూడ్స్ రైలు ఢీకొట్టింది. -
Priyanka Gandhi : వయనాడ్ నుంచి ప్రియాంక రెడీ.. పోటీపై సీపీఐ నేత అన్నీ రాజా ఏమన్నారంటే?
Priyanka Gandhi : కేరళలోని వాయనాడ్ సీటు మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటీవల, కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వాయనాడ్ సీటును వదిలి రాయ్ బరేలీ ఎంపీగా కొనసాగాలని నిర్ణయించుకున్నారు. -
Fire Accident : ఇంట్లో అగ్ని ప్రమాదం.. ముగ్గురు చిన్నారులు సహా ఆరుగురు మృతి
Fire Accident : జార్జియాలో సోమవారం ఓ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సహా ఆరుగురు చనిపోయారు. పిల్లలు 6, 12, 13 సంవత్సరాల వయస్సు గలవారని కోవెటా కౌంటీ కరోనర్ కార్యాలయం తెలిపింది. -
PM Kisan: నేడు పీఎం-కిసాన్ యోజన 17వ విడత డబ్బులు రిలీజ్ చేయనున్న మోడీ
PM Kisan: నేడు 17వ విడత పీఎం కిసాన్ తొమ్మిది కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి చేరబోతోంది. పీఎం కిసాన్ పోర్టల్లో మొత్తం 12 కోట్ల మంది రైతులు ఈ పథకం కోసం నమోదు చేసుకున్నారు. -
Two Ships Sink : ఘోర ప్రమాదం.. రెండు నౌకలు మునిగి 11 మంది మృతి, 64 మంది గల్లంతు
Two Ships Sink : ఇటలీలోని దక్షిణ తీరంలో సోమవారం రెండు నౌకలు మునిగిపోవడంతో 64 మంది సముద్రంలో గల్లంతయ్యారు.. 11 మంది మరణించారు. సహాయక చర్యలు కొనసాగతున్నాయి. -
TCS : దేశంలోని అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్కు కోర్టు రూ.1620 కోట్ల జరిమానా
TCS : దేశంలోని ప్రముఖ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీకి కోట్ల రూపాయల దెబ్బ తగిలింది. టాటా గ్రూపునకు చెందిన ఐటీ కంపెనీకి అమెరికా కోర్టు కోట్ల రూపాయల మేర భారీ జరిమానా విధించింది. -
Sanjay Raut : ఎంపీగా ప్రమాణం చేయకుండా రవీంద్ర వైకర్ను ఆపాలని సంజయ్ రౌత్ డిమాండ్
Sanjay Raut : ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్(ఈవీఎం)పై ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంపై ఎన్డీయే, మహారాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
తాజావార్తలు
-
PM Vishwakarma Yojana: సొంతంగా వ్యాపారం పెట్టుకోవాలా? గ్యారెంటీ లేకుండానే రూ.3 లక్షల లోన్.. పథకం పూర్తి వివరాలు ఇవే..
-
Zombie Reddy 2: తేజ సజ్జ ‘జాంబీ రెడ్డి 2’లో మైండ్ బ్లాక్ చేస్తున్న ఉపేంద్ర ఫస్ట్ లుక్ పోస్టర్!
-
Rahul Gandhi: ‘ఓటు చోరీ’ తర్వాత ఇప్పుడు ‘పార్టీ చోరీ’.. ఈసీపై రాహుల్ గాంధీ ఫైర్
-
CM Chandrababu: పేదల సొంతింటి కల సాకారం.. 28,445 కుటుంబాలకు సీఎం గుడ్న్యూస్
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
ట్రెండింగ్
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!
-
Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!