Rakesh Reddy
Author- NTV Telugu-
Aravind Kejriwal : మరో సారి కేజ్రీవాల్ కు షాక్.. హైకోర్టు ఆర్డర్ వచ్చేంత వరకు ఆగాల్సిందేనన్న సుప్రీం కోర్టు
Aravind Kejriwal : తక్షణమే బెయిల్ ఇవ్వాలంటూ సుప్రీంకోర్టుకు చేరిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆశలకు గండి పడింది. హైకోర్టు తీర్పు కోసం వేచిచూడాలని ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ ను సుప్రీంకోర్టు కోరింది. -
Madhya Pradesh : భూవివాదంలో ముగ్గురి హత్య.. ఇంటికి పిలిచి నరికి చంపారు
Madhya Pradesh : మధ్యప్రదేశ్లోని దామోహ్లో భూ వివాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో 50 ఏళ్ల వ్యక్తి, అతని కుమారుడు, మేనల్లుడు మృతి చెందారు. -
Rahul Gandhi : రాహుల్ గాంధీ రాజీనామాను ఆమోదించిన ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్
Rahul Gandhi : కేరళలోని వాయనాడ్ లోక్సభ స్థానానికి రాహుల్ గాంధీ చేసిన రాజీనామా ఆమోదం పొందింది. సోమవారం 18వ లోక్సభ మొదటి సెషన్ ప్రారంభంలో ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ఈ సమాచారాన్ని అందించారు. -
Jamun Tree Leaves : నల్లరేగడి పండ్లే కాదు..దాని ఆకులు కూడా ఆరోగ్యానికి ప్రయోజకరం
Jamun Tree Leaves : వేసవి కాలంలో లభించే బ్లాక్బెర్రీస్(నల్లరేగడి) రుచి గురించి అందరికీ తెలిసిందే. నల్లరేగడి పండ్లలో రుచి నుండి పోషకాల వరకు అన్నీ అందులో ఉంటాయి. -
Jammu : జమ్మూ చేరుకున్న పాకిస్థాన్ ప్రతినిధి బృందం.. జలవిద్యుత్ ప్రాజెక్టులపై సమీక్ష
Jammu : సింధు జలాల ఒప్పందం ప్రకారం రెండు జలవిద్యుత్ ప్రాజెక్టులను పరిశీలించేందుకు పాకిస్థాన్ ప్రతినిధి బృందం ఆదివారం సాయంత్రం జమ్మూ చేరుకుంది. -
Stock Market Opening: నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 400, నిఫ్టీ 120పాయింట్లు లాస్
Stock Market Opening: భారత స్టాక్ మార్కెట్ ఈరోజు నష్టాలతో ప్రారంభమైంది. గ్లోబల్ సిగ్నల్స్ నుండి ఎటువంటి మద్దతు లేకపోవడంతో దేశీయ స్టాక్ మార్కెట్ వారం మొదటి ట్రేడింగ్ రోజున నష్టాల్లో ప్రారంభమైంది. -
Hajj 2024 : 1300లకు చేరిన మృతి చెందిన హజ్ యాత్రికుల సంఖ్య
Hajj 2024 : ఈ ఏడాది సౌదీ అరేబియాలో ఎండ వేడిమికి హజ్ యాత్రలో 1300 మందికి పైగా మరణించారు. హజ్ సమయంలో మరణాలు సంభవించడం అసాధారణం కాదని సౌదీ అరేబియా ఆరోగ్య మంత్రి తెలిపారు. -
Tamilnadu : తమిళనాడుకు చెందిన 22మంది మత్స్యకారులను అరెస్ట్ చేసిన శ్రీలంక నేవీ
Tamilnadu : శ్రీలంక నేవీ కొంతమంది భారతీయ జాలర్లను అరెస్టు చేసింది. శ్రీలంక సముద్ర జలాల్లో నేడుంతీవు సమీపంలో చేపలు పట్టినందుకు తమిళనాడుకు చెందిన 22 మంది మత్స్యకారులపై శ్రీలంక నేవీ ఈ చర్య తీసుకుంది. -
Lok Sabha First Session Live: 18వ లోక్ సభ సమావేశాలు లైవ్ అప్ డేట్స్
Lok Sabha First Session Live: 18వ లోక్సభ తొలి సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. నేటి సమావేశంలో కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీని తర్వాత జూన్ 26న లోక్సభ స్పీకర్ ఎన్నిక జరగనుండగా, జూన్ 27న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభల సంయుక్త సమావేశంలో ప్రసంగిస్తారు. బిజెపి నాయకుడు ఏడుసార్లు ఎంపి భర్తృహరి మహతాబ్ను లోక్ సభ ప్రొటెం స్పీకర్ గా నియమించడం వల్ల సెషన్లో లోక్సభలో సందడి […] -
Kamal Hasan : కల్తీ మద్యం బాధితులను పరామర్శించిన ఎంఎన్ఎన్ అధినేత కమల్ హాసన్
Kamal Hasan : మక్కల్ నీది మయ్యమ్ (ఎంఎన్ఎన్) పార్టీ అధినేత, విశ్వనటుడు కమల్ హాసన్ ఆదివారం కళ్లకురిచ్చి దుర్ఘటన బాధితులను పరామర్శించారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!