Raj Tarun Case : లావణ్య-రాజ్ తరుణ్ ల వివాదం రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
Raj Tarun Case : గత కొద్దిరోజులుగా ఎలక్ట్రానిక్ మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం ఏదైనా ఉందంటే అది హీరో రాజ్ తరుణ్, లావణ్యల ప్రేమాయణం గురించే.
Lucknow News: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో, లక్నో-ఆగ్రా ఎక్స్ప్రెస్వేలో 11 కిలోల బంగారంతో స్మగ్లర్ను డిఆర్ఐ అరెస్టు చేసింది. పట్టుబడిన బంగారం విలువ మార్కెట్లో రూ.8 కోట్లకు పైగా ఉంటుందని తెలిపారు.
Puri Ratna Bhandar: ఒడిశాలోని పూరీలో ఆదివారం, జూలై 14న చాలా కార్యక్రమాలు జరగనున్నాయి. ఆదివారం పూరీలోని ప్రముఖ జగన్నాథ దేవాలయంలోని రత్న భాండాగారాన్ని తెరవనున్నారు.
Uttarpradesh : ఉత్తరప్రదేశ్లో డిజిటల్ హాజరుపై ఉపాధ్యాయులు చాలా రోజులుగా నిరసనలు చేస్తున్నారు. ఆ తర్వాత ఇప్పుడు యూపీ ప్రభుత్వం ఉపాధ్యాయుల ముందు తలవంచవలసి వచ్చింది.
Jammu and Kashmir: జమ్మూకశ్మీర్ విషయంలో మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అధికారాలను పెంచింది.
Bihar : బీహార్లోని దర్భంగాలో మొహర్రం ఊరేగింపు సందర్భంగా ఓ యువకుడు పాలస్తీనా జెండాను ఎగురవేశాడు. అయితే ఊరేగింపు ఏర్పాటు కమిటీ జెండాను చూడగానే యువకుడి నుంచి స్వాధీనం చేసుకుంది.
New Delhi : పొగాకు వ్యసనం నుంచి బయటపడేందుకు దేశంలోని అన్ని వైద్య కళాశాలల్లో ప్రత్యేక క్లినిక్లను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం, న్యూఢిల్లీ కేంద్రంగా ఉన్న నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసి) కూడా తన ఉత్తర్వును జారీ చేసింది,