Rakesh Reddy
Author- NTV Telugu-
Iran : ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్న ఇరాన్..ఇజ్రాయెల్ పై రాకెట్ల వర్షం
Iran : ఉత్తర ఇజ్రాయెల్లోని బీట్ హిల్లెల్ నగరంపై ఆదివారం హిజ్బుల్లా కత్యుషా రాకెట్లను ప్రయోగించారు. ఇరాన్ నుంచి నిరంతర మద్దతు పొందుతున్న ఈ ఉగ్రవాద సంస్థ.. పాలస్తీనా ప్రజలకు సంఘీభావం తెలిపే ఉద్దేశంతో ఈ దాడులు జరిగాయని పేర్కొంది. -
Friendship Day 2024: ఫ్రెండ్ షిప్ డే.. ఎప్పుడు.. ఎలా మొదలైందో తెలుసా..?
Friendship Day 2024: ప్రతేడాది ఆగస్టు మొదటి ఆదివారం ఫ్రెండ్ షిప్ డే జరుపుకుంటారు. ఫ్రెండ్ షిప్ డే అనేది ప్రతి ఒక్కరూ స్నేహితులతో వారి బంధాన్ని ఆస్వాదించడానికి ఒక సందర్భం. -
Road Accident : కారు-బస్సు ఢీకొని ఆరుగురు మృతి.. 30 మందికి గాయాలు
Road Accident : ఉత్తరప్రదేశ్లోని లక్నో ఆగ్రా ఎక్స్ప్రెస్వేపై మరోసారి ఘోర ప్రమాదం జరిగింది. లక్నో నుంచి ఆగ్రా వైపు వస్తున్న హైస్పీడ్ డబుల్ డెక్కర్ బస్సు సైఫాయ్ సమీపంలోని ఉస్రాహర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముందు వెళ్తున్న కారును ఢీకొట్టింది. -
Somalia Blast : సోమాలియాలో హోటల్పై ఉగ్రవాదుల దాడి, 32 మంది మృతి
Somalia Blast : సోమాలియా రాజధాని మొగదిషులోని ఓ హోటల్పై భారీ ఉగ్రదాడి జరిగింది. శుక్రవారం సాయంత్రం మొగదిషులోని బీచ్లో ఉన్న హోటల్పై జరిగిన దాడిలో 32 మంది మరణించగా, -
Himachalpradesh : హిమాచల్ ప్రదేశ్లో క్లౌడ్ బరస్ట్… ఇప్పటి వరకు 50 మంది మృతి
Himachalpradesh : హిమాచల్ ప్రదేశ్లోని మూడు జిల్లాల్లో మేఘాలు విధ్వంసం సృష్టించాయి. చాలా భవనాలు దెబ్బతిన్నాయి. చాలా మంది గల్లంతైనట్లు సమాచారం. వీరి ఆచూకీ కోసం సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. -
Madhyapradesh : స్కూల్ నుంచి తిరిగి వస్తుండగా చిన్నారులపై పడిన గోడ నలుగురు మృతి
Madhyapradesh : మధ్యప్రదేశ్లో హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. రేవాలోని గర్హ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో శిథిలావస్థలో ఉన్న ఇంటి గోడ పిల్లలపై పడిపోయింది. -
Market Value : ప్రపంచంలోని బిలియనీర్ల పాలిట ‘బ్లాక్ ఫ్రైడే’.. రూ. 56 లక్షల కోట్ల నష్టం
Market Value : శుక్రవారం నాడు ప్రపంచ టెక్ కంపెనీల యజమానుల సంపదలో 68 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో 56 లక్షల కోట్ల రూపాయల క్షీణత నమోదైంది. -
Wayanad Landslides : ధైర్యానికి పేరు.. అన్నిటినీ దాటుకుని అమాయక గిరిజనులను కాపాడిన సైనికులు
Wayanad Landslides : కేరళలోని వాయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో ఎంతటి నష్టం జరిగిందో తెలిసిందే. గిరిజన సామాజిక వర్గానికి చెందిన నలుగురు చిన్నారులు, వారి తల్లిదండ్రులను రక్షించేందుకు అటవీశాఖ అధికారులు 8 గంటలపాటు సాహసోపేతమైన రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించింది. -
Wayanad Landslides : మృతుల సంఖ్య 340.. 217 మృతదేహాలు, 143 శరీర భాగాలకు పోస్టుమార్టం పూర్తి
Wayanad Landslides : కేరళలోని వాయనాడ్లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 344కు చేరుకోగా, మరో 206 మంది గల్లంతయ్యారు. శనివారం ఐదో రోజు కూడా రెస్క్యూ టీం ఆపరేషన్ కొనసాగుతోంది. -
Indian Organ Donation Day : అవయవ దానం గురించి అపోహలు.. నిపుణులు ఏమన్నారంటే ?
Indian Organ Donation Day : భారతీయ అవయవ దాన దినోత్సవా(Indian Organ Donation Day)న్ని ఈరోజు ఆగస్టు 3న దేశంలో జరుపుకుంటారు. అవయవదానంపై ప్రజలకు అవగాహన కల్పించడమే దీని ఉద్దేశం.
తాజావార్తలు
-
NTA Exam Schedule: పరీక్షల క్యాలెండర్ విడుదల చేసిన NTA.. యూజీసీ నెట్ తేదీలివే..
-
Pakistan: పాక్ ఆర్మీకి అమెరికా డ్రోన్లు.. ట్రంప్ కుమారులతో లింక్.!
-
Trump-Houthi: సౌదీకి ట్రంప్ షాక్! హౌతీలతో రహస్య భేటీ.. అమెరికా సైడ్ అయినట్టేనా?
-
Warangal Cyber Crime : రూ.8 వేల కోసం ఖాతాలు అమ్మేశారు.. 185 సైబర్ కేసుల్లో లింకులు
-
Sanatana Row: తమిళనాడులో ‘‘సనాతన ధర్మం’’పై వివాదం.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!