Rakesh Reddy
Author- NTV Telugu-
Bihar : డీజే ట్రాలీకి తాకిన విద్యుత్ వైర్.. తొమ్మిది మంది మృతి
Bihar : బీహార్లోని హాజీపూర్లో విద్యుదాఘాతం కారణంగా తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇండస్ట్రియల్ పోలీస్ స్టేషన్ పరిధిలో డీజేకు 11 వేల వోల్టుల వైర్ తగిలి విద్యుదాఘాతానికి గురై 9 మంది మృతి చెందారు. -
Viral Video : కోర్టులో జుట్టు జుట్టు పట్టుకుని బీభత్సంగా కొట్టుకున్న జడ్జి, లాయర్
Viral Video : న్యాయవాదులు, పోలీసులతో కిక్కిరిసిన కోర్టు ఆవరణలో నల్లకోటు ధరించిన ఇద్దరు మహిళలు జుట్టు జుట్టు పట్టుకుని కొట్టుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. -
Nigeria Economic Crisis : నైజీరియాలో నిరసన తెలుపుతున్న వారిపై పోలీసులు కాల్పులు..13 మంది మృతి
Nigeria Economic Crisis : నైజీరియా ప్రస్తుతం తన చరిత్రలో అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. గత ఐదు రోజులుగా పాలనలో విఫలం, అవినీతికి వ్యతిరేకంగా వేలాది మంది నిరసనకారులు లాగోస్ వీధుల్లోకి వచ్చారు. -
Bangladesh Violence : బంగ్లాదేశ్ హింసాకాండ.. పౌరులను హెచ్చరించిన భారత్
Bangladesh Violence : పొరుగు దేశంలో జరుగుతున్న తాజా హింసాత్మక సంఘటనల దృష్ట్యా బంగ్లాదేశ్లో నివసిస్తున్న భారత పౌరులు జాగ్రత్తగా ఉండాలని, వీలైనంత వరకు బయటకు రావొద్దని భారతదేశం ఆదివారం రాత్రి సూచించింది. -
Delhi : తీహార్ జైల్లో ఇన్ స్టా ఉపయోగిస్తూ ఫోటోలను షేర్ చేస్తున్న గ్యాంగ్ స్టర్
Delhi : ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్న పేరుమోసిన గ్యాంగ్స్టర్ నవీన్ బాలి తన మొబైల్ ఫోన్లో ఇన్స్టాగ్రామ్ను ఉపయోగిస్తున్నాడు. ఇన్స్టాగ్రామ్లో పలుమార్లు జైలు నుంచి ఫోటోలు కూడా అప్లోడ్ చేశాడు. -
Madhyapradesh : పెను ప్రమాదం.. ఆడుకుంటున్న చిన్నారులపై గోడ పడి 9 మంది మృతి
Madhyapradesh : మధ్యప్రదేశ్లోని సాగర్లో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. ఇక్కడ షాపూర్లోని హర్దౌల్ ఆలయ సముదాయం పక్కనే ఉన్న గోడ ఒక్కసారిగా కూలిపోయింది. -
Ratan Tata : రూ.27వేల కోట్లు ఖర్చు చేసి..27వేల ఉద్యోగాలు కల్పిస్తున్న రతన్ టాటా
Ratan Tata : కొన్నేళ్ల క్రితం దేశంలోని అతిపెద్ద పారిశ్రామికవేత్తలలో ఒకరైన రతన్ టాటాకు ఒక కల వచ్చింది. ఆ కల స్వదేశీ సెమీకండక్టర్ చిప్. తద్వారా భారత్తో సహా చైనాపై ప్రపంచం ఆధారపడటం తగ్గుతుంది. -
Wayanad Landslides : బీమా కంపెనీలు ఈ పనిని త్వరగా పూర్తి చేయాలని..ఆర్థిక మంత్రిత్వ శాఖ అల్టిమేటం
Wayanad Landslides : కేరళలోని వాయనాడ్లో కొండచరియలు విరిగిపడటంతో భారీ విధ్వంసం సంభవించింది. ఇప్పటి వరకు 323 మంది ప్రాణాలు కోల్పోగా, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. -
Akhilesh Yadav : ఆడపిల్లల విషయంలో కోర్టును ఆశ్రయించిన అఖిలేష్ యాదవ్
Akhilesh Yadav : అయోధ్యలో 12 ఏళ్ల మైనర్పై జరిగిన అత్యాచారం కేసు రాజకీయ రూపం దాల్చింది. ఈ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత, అయోధ్యలోని పూరకలందర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్పై అత్యాచారం చేసిన ఆరోపణలపై సమాజ్వాదీ పార్టీ భదర్స నగర్ అధ్యక్షుడు మోయిద్ ఖాన్, సర్వెంట్ రాజు ఖాన్లను పోలీసులు అరెస్టు చేశారు. -
Wayanad Landslides : చిద్రమైన ముఖాలు.. పాదాలను చూసి అంచనా వేయాల్సిన దుస్థితి.. వయనాడ్ విషాదం
Wayanad Landslides : వాయనాడ్లో కొండచరియలు విరిగిపడిన దుర్ఘటన తర్వాత అత్యంత విషాదకరమైన, భయానక కథనాలు తెరపైకి వస్తున్నాయి. ఈ విషాదం 300 మందికి పైగా ప్రాణాలను బలిగొంది.
తాజావార్తలు
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
-
Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!