Wayanad Landslides : బీమా కంపెనీలు ఈ పనిని త్వరగా పూర్తి చేయాలని..ఆర్థిక మంత్రిత్వ శాఖ అల్టిమేటం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wayanad Landslides : కేరళలోని వాయనాడ్లో కొండచరియలు విరిగిపడటంతో భారీ విధ్వంసం సంభవించింది. ఇప్పటి వరకు 323 మంది ప్రాణాలు కోల్పోగా, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా బాధితులను ఆదుకునేందుకు ఆర్థిక శాఖ ముందుకు వచ్చింది. బాధితులకు వీలైనంత త్వరగా సహాయం అందించాలని కోరుతూ ఎల్ఐసీ సహా అన్ని ప్రభుత్వ రంగ బీమా కంపెనీలకు మంత్రిత్వ శాఖ శనివారం అల్టిమేటం ఇచ్చింది. కేరళలోని వాయనాడ్, ఇతర జిల్లాల్లో కొండచరియలు విరిగిపడిన బాధితులు, వారి కుటుంబాల క్లెయిమ్లను త్వరితగతిన ప్రాసెస్ చేసి, వారికి డబ్బు డెలివరీ చేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం LIC , ఇతర బీమా కంపెనీలను కోరింది.
Read Also:Bears Hulchul: కళ్యాణదుర్గంలో ఎలుగుబంట్లు హల్చల్.. భయం గుప్పిట్లో ప్రజలు
Also Read
- Supreme Court: సీజేపీకి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ.. ఉద్యమంపై ప్రధాన న్యాయమూర్తి సంచలన వాఖ్యలు..
- Hyderabad: ACBకి చిక్కిన మరో అవినీతి అధికారి.. భారీ మొత్తంలో ఆస్తులు గుర్తింపు.!
- David Warner: డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన స్టార్ క్రికెటర్.. నేరం అంగీకారం.. శిక్షపై ఉత్కంఠ..!
- CJP Protest: ఉద్యమం ఆగదు.. 4 ప్రధాన డిమాండ్లను ప్రకటించిన సీజేపీ!
ఆర్థిక మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో ఈ మేరకు ఓ పోస్ట్ చేసింది. కంపెనీ వెబ్సైట్, SMS మొదలైన వాటి ద్వారా మీ పాలసీదారులకు వీలైనంత త్వరగా చేరువ కావాలని కోరింది. ఈ జిల్లాల నుంచి గరిష్ఠ క్లెయిమ్లు అందుతున్నాయి. దురదృష్టవశాత్తు కొండచరియలు విరిగిపడిన ఘటన, కేరళలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా ఆర్థిక మంత్రిత్వ శాఖ కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఎల్ఐసి, నేషనల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, న్యూ ఇండియా అస్యూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్తో సహా ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీలను విపత్తు బాధితులకు అన్ని విధాలా సహాయం అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రజల బీమా క్లెయిమ్లను త్వరగా పరిష్కరించి చెల్లింపులు చేయాలని ప్రభుత్వం బీమా కంపెనీలను కోరింది.
Read Also:Cinema News : సోషల్ మీడియాలో ట్రోలింగ్ లో ట్రెండింగ్ ఉన్న స్టార్ హీరో..?
పీఎం జీవన్ జ్యోతి ఇన్సూరెన్స్ క్లెయిమ్
మంత్రిత్వ శాఖ ఆదేశాలలో, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద పాలసీ హోల్డర్లకు క్లెయిమ్ మొత్తాన్ని త్వరితగతిన పంపిణీ చేయాలని LICని కోరింది. క్లెయిమ్లను త్వరితగతిన పరిష్కరించేందుకు.. వారి డబ్బు ప్రజలకు చేరేలా చూసేందుకు అన్ని బీమా కంపెనీలతో సమన్వయం చేసుకోవాలని జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ను కోరింది.
తాజావార్తలు
-
Nandamuri Kalyan Ram : పరశురామ్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్.. కానీ?
-
Hero HF Deluxe: హీరో HF డీలక్స్ క్యాన్వాస్ బ్లాక్ బైక్పై ధర భారీగా తగ్గింపు.. రూ. 59,999కే కొనుగోలు చేసే ఛాన్స్!
-
Supreme Court: సీజేపీకి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ.. ఉద్యమంపై ప్రధాన న్యాయమూర్తి సంచలన వాఖ్యలు..
-
Hyderabad: ACBకి చిక్కిన మరో అవినీతి అధికారి.. భారీ మొత్తంలో ఆస్తులు గుర్తింపు.!
-
David Warner: డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన స్టార్ క్రికెటర్.. నేరం అంగీకారం.. శిక్షపై ఉత్కంఠ..!
ట్రెండింగ్
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!