Karnataka Accident : కర్ణాటకలోని బెంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక్కడ నేలమంగళ ప్రాంతంలో వేగంగా వచ్చిన లారీ ఎనిమిది నెలల గర్భిణిని ఢీకొట్టింది.
Bangladesh Crisis : రిజర్వేషన్ల విషయంలో ఇటీవల బంగ్లాదేశ్లో మొదలైన హింస ఆగిపోయే సూచనలు కనిపించడం లేదు. షేక్ హసీనా ప్రభుత్వం పతనం తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల్లో 232 మంది చనిపోయారు.
Uttarpradesh : ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఆశ్చర్యకర ఉదంతం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ ప్రాంతమంతా చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిని కోడి కొట్టింది.
Delhi : దేశ రాజధానిలో స్వాతంత్య్ర దినోత్సవ సన్నాహాల మధ్య ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ భయంకరమైన ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ISIS) మాడ్యూల్ను ఛేదించింది. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ను అరెస్టు చేసింది.
Manish Sisodia Bail: మనీష్ సిసోడియా బెయిల్పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Uttarpradesh : ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్లో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ 7వ తరగతి విద్యార్థినిపై 10వ తరగతి విద్యార్థిని అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ సమయంలో ఎవరికీ చెప్పవద్దని విద్యార్థిని బెదిరించాడు.
Bangladesh Crisis : బంగ్లాదేశ్ జాతీయ గీతం బెంగాలీ, సంస్కృతం భాషల మిశ్రమంగా రూపొంచించబడింది. ఇది 1972 నుండి ‘అమర్ సోనార్ బంగ్లా...’ దేశ గీతంగా అమల్లోకి వచ్చింది.
Potato Farming : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హాపూర్లో ఉన్న టిష్యూ ల్యాబ్లో బంగాళాదుంపలు గాలిలో ఉత్పత్తి అవుతున్నాయి. ఇందుకోసం రూ.2 కోట్ల 81 లక్షలతో టిష్యూ ల్యాబ్, ఏరోపోనిక్స్, నెట్ హౌస్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
Earthquake : భారతదేశంలో ఈరోజు అంటే శుక్రవారం తెల్లవారుజామున భూమి కంపిస్తోంది. భారతదేశంలోని సిక్కింలో ఈరోజు భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం..