Vande Bharat Fares: తగ్గుతున్న వందే భారత్ ఛార్జీలు.. కారణమేంటీ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వందే భారత్ ఎక్స్ప్రెస్లో కొన్ని రైళ్ల ఛార్జీలను తగ్గిస్తున్నట్లు ఇటీవల రైల్వేశాఖ ప్రకటించింది. దీంతో చాలా మంది ప్రయాణికులు లబ్ధి పొందుతారని రైల్వే భావిస్తుంది. అయితే ఛార్జీలు తక్కువగా ఉంటే ప్రతి ఒక్కరూ వందేభారత్ లో ప్రయాణించవచ్చని తెలుపుతుంది. మరోవైపు ఇప్పుడున్న పరిస్థితుల్లో వందేభారత్ రైలును నడపడం వల్ల రైల్వేకు పెద్దగా ప్రయోజనం లేదని తెలుస్తోంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో రైల్వేశాఖ నిజంగా ప్రజల ప్రయోజనాల కోసం వందేభారత్ ఛార్జీలను తగ్గిస్తున్నదా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పుడు నడిచే వందే భారత్ రైళ్లలో ఛార్జీలు అన్ని వర్గాల ప్రజలకు అనుకూలంగా లేవు. దీంతో అందరికి అందుబాటులో ఉండేవిధంగా ఛార్జీలను తగ్గించాలని రైల్వే ఆలోచిస్తోంది. అయితే ఛార్జీలు తగ్గించే దాని వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి. అవెంటో తెలుసుకుందాం..
Preview vs Prevue: జవాన్ ప్రెవ్యూ రిలీజ్.. ఇంతకీ ప్రెవ్యూ అంటే ఏంటో తెలుసా?
Also Read
- RR Vs LSG: మార్ష్ వీర విహారం.. రాజస్థాన్ రాయల్స్ ముందు భారీ టార్గెట్..
- Chairmans Desk : ప్రపంచమంతా మాంద్యం గుప్పిట్లో ఉంటే.. దక్షిణాది మాత్రం సేఫ్ జోన్లోనే ఉందా..? |
- Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
- PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
రైల్వే శాఖ ప్రకారం.. ప్రస్తుతం షార్ట్ రూట్ రైళ్లు మినహా మిగిలిన రైళ్లు పూర్తి సామర్థ్యంతో నడుస్తున్నాయి. అయితే చిన్న రూట్ రైళ్లలో తక్కువ మంది ప్రయాణిస్తున్నారు. అటువంటి పరిస్థితిల్లో.. ఈ మార్గాల రైళ్ల ఛార్జీలను పరిగణనలోకి తీసుకుని, మార్పులు చేయవచ్చు. వందే భారత్లో అతి తక్కువ దూరం ప్రయాణించే రైలు 3 గంటలు. ఎక్కువ దూరం ప్రయాణించే రైలు 10 గంటలు. అయితే 3 గంటల సమయం పట్టే రైళ్లలో ప్రయాణించేందుకు జనం మొగ్గు చూపడం లేదు.
Pushpa 2 : పుష్ప 2 లో నటించబోతున్న ఆ బాలీవుడ్ హీరో..?
వందే భారత్ రైలు ప్రారంభించినప్పటి నుండి కొన్ని రూట్లలో దాని చాలా కోచ్లు ఖాళీగా ఉండటాన్ని రైల్వేశాఖ గుర్తించింది. తక్కువ దూర మార్గాల్లోని వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. రైళ్లలో సీట్లు పూర్తిగా నిండకపోవడంతో రైల్వేశాఖ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ రైళ్ల ఛార్జీలను తగ్గించే ఆలోచనలో రైల్వేశాఖ ఉంది. ఆక్యుపెన్సీ తక్కువగా ఉండి ప్రయాణికులు వెళ్లని రైళ్లను అద్దెకు తీసుకోవచ్చు. ఈ జాబితాలో ఇండోర్-భోపాల్, భోపాల్-జబల్పూర్ మరియు నాగ్పూర్-బిలాస్పూర్ రూట్ రైళ్లు ఉన్నాయి.
తాజావార్తలు
-
RR Vs LSG: మార్ష్ వీర విహారం.. రాజస్థాన్ రాయల్స్ ముందు భారీ టార్గెట్..
-
Chairmans Desk : ప్రపంచమంతా మాంద్యం గుప్పిట్లో ఉంటే.. దక్షిణాది మాత్రం సేఫ్ జోన్లోనే ఉందా..? |
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Telangana Jobs : మెడికల్ జాబ్స్ అలర్ట్.. 433 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల మెరిట్ లిస్ట్ విడుదల.!
-
PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!