Vande Bharat Fares: తగ్గుతున్న వందే భారత్ ఛార్జీలు.. కారణమేంటీ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వందే భారత్ ఎక్స్ప్రెస్లో కొన్ని రైళ్ల ఛార్జీలను తగ్గిస్తున్నట్లు ఇటీవల రైల్వేశాఖ ప్రకటించింది. దీంతో చాలా మంది ప్రయాణికులు లబ్ధి పొందుతారని రైల్వే భావిస్తుంది. అయితే ఛార్జీలు తక్కువగా ఉంటే ప్రతి ఒక్కరూ వందేభారత్ లో ప్రయాణించవచ్చని తెలుపుతుంది. మరోవైపు ఇప్పుడున్న పరిస్థితుల్లో వందేభారత్ రైలును నడపడం వల్ల రైల్వేకు పెద్దగా ప్రయోజనం లేదని తెలుస్తోంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో రైల్వేశాఖ నిజంగా ప్రజల ప్రయోజనాల కోసం వందేభారత్ ఛార్జీలను తగ్గిస్తున్నదా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పుడు నడిచే వందే భారత్ రైళ్లలో ఛార్జీలు అన్ని వర్గాల ప్రజలకు అనుకూలంగా లేవు. దీంతో అందరికి అందుబాటులో ఉండేవిధంగా ఛార్జీలను తగ్గించాలని రైల్వే ఆలోచిస్తోంది. అయితే ఛార్జీలు తగ్గించే దాని వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి. అవెంటో తెలుసుకుందాం..
Preview vs Prevue: జవాన్ ప్రెవ్యూ రిలీజ్.. ఇంతకీ ప్రెవ్యూ అంటే ఏంటో తెలుసా?
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
రైల్వే శాఖ ప్రకారం.. ప్రస్తుతం షార్ట్ రూట్ రైళ్లు మినహా మిగిలిన రైళ్లు పూర్తి సామర్థ్యంతో నడుస్తున్నాయి. అయితే చిన్న రూట్ రైళ్లలో తక్కువ మంది ప్రయాణిస్తున్నారు. అటువంటి పరిస్థితిల్లో.. ఈ మార్గాల రైళ్ల ఛార్జీలను పరిగణనలోకి తీసుకుని, మార్పులు చేయవచ్చు. వందే భారత్లో అతి తక్కువ దూరం ప్రయాణించే రైలు 3 గంటలు. ఎక్కువ దూరం ప్రయాణించే రైలు 10 గంటలు. అయితే 3 గంటల సమయం పట్టే రైళ్లలో ప్రయాణించేందుకు జనం మొగ్గు చూపడం లేదు.
Pushpa 2 : పుష్ప 2 లో నటించబోతున్న ఆ బాలీవుడ్ హీరో..?
వందే భారత్ రైలు ప్రారంభించినప్పటి నుండి కొన్ని రూట్లలో దాని చాలా కోచ్లు ఖాళీగా ఉండటాన్ని రైల్వేశాఖ గుర్తించింది. తక్కువ దూర మార్గాల్లోని వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. రైళ్లలో సీట్లు పూర్తిగా నిండకపోవడంతో రైల్వేశాఖ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ రైళ్ల ఛార్జీలను తగ్గించే ఆలోచనలో రైల్వేశాఖ ఉంది. ఆక్యుపెన్సీ తక్కువగా ఉండి ప్రయాణికులు వెళ్లని రైళ్లను అద్దెకు తీసుకోవచ్చు. ఈ జాబితాలో ఇండోర్-భోపాల్, భోపాల్-జబల్పూర్ మరియు నాగ్పూర్-బిలాస్పూర్ రూట్ రైళ్లు ఉన్నాయి.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!