NTV WebDesk
Author- NTV Telugu-
నైజీరియాలో వింత గొర్రె…ఐదు కొమ్ములతో ప్రత్యక్షం…
ఈ భూప్రపంచంలో అనేక వింతలు విశేషాలు ఉన్నాయి. కొన్ని వింతలు వినోదాన్ని కలిగిస్తే మరికొన్నిమాత్రం ఆలోచనలను, భయాన్ని కలిగిస్తాయి. ముస్లింలు ఎక్కువగా జరుపుకునే పండుగ బక్రీద్. ఆ పండుగ రోజున గొర్రెను బలి ఇస్తుంటారు. ప్రపంచంలో ఆ రోజుల గొర్రెల కొనుగోలు ఆమ్మాకాలు అధికంగా జరుగుతుంటాయి. అయితే, నైజీరియాలోని లాగోస్ మార్కెట్కు ఓ వ్యక్తి గొర్రెను అమ్మేందుకు తసుకొచ్చారు. సాధారణంగా గొర్రెలకు రెండు కొమ్ములు ఉంటాయి. కానీ, ఈ గొర్రెకు రెండు కాకుండా ఐదు కొమ్ములు ఉన్నాయి. […] -
వరదలతో ప్రజలు జరా భద్రం…
గత మూడు రోజులుగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా పలు కాలనీలు జలమయం కావడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాలు కురిసే ప్రాంతంలోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ప్రజలు వీలైనంత వరకు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలని అన్నారు. అధికారులు, టీఆర్ఎస్ శ్రేణులు, మంత్రులు ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్నారు. Read: గోపీచంద్ తో ఇస్మార్ట్ బ్యూటీ రొమాన్స్ ? ఎస్సారెస్సీకి వరద ఉదృతి […] -
అమెజాన్ అధిపతి కీలక వ్యాఖ్యలు: ఆ సంస్థలను అంతరిక్షానికి తరలించాలి…
అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ తన బ్లూఆరిజిన్ సంస్థకు చెందిన న్యూషెపర్డ్ వ్యోమనౌకలో అంతరిక్షంలోకి వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే. అంతరిక్షంలోకి వెళ్లొచ్చిన తరువాత ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మనం అద్భుతమైక గ్రహంలో నివశిస్తున్నామని, వాతావరణంలో వస్తున్న పెను మార్పుల కారణంగా భూమిపై మనుగడ ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందని, ఈ పరిస్థితుల నుంచి భూమిని రక్షించుకోవాలంటే తప్పని సరిగా కాలుష్యాన్ని తగ్గించుకోవాలని, కాలుష్యానికి కారణమౌతున్న ఫ్యాక్టరీలను అంతరిక్షానికి తరలించాలని అన్నారు. Read: వెంకీ […] -
పాక్ ట్రోలర్లకు ఆఫ్ఘన్ ధీటైనా జవాబు…భారత్ విజయాన్ని గుర్తు చేస్తూ…
ఆఫ్ఘనిస్తాన్ నుంచి నాటో, అమెరికా దళాలు తప్పుకోవడంతో తాలిబన్లు రెచ్చిపోతున్నారు. అమాయక ప్రజలపై దాడులు చేస్తున్నారు. ఆఫ్ఘన్ ఆర్మిని చెదరగోడుతూ అనేక ప్రాంతాలను స్వాదీనంలోకి తీసుకుంటున్నారు. ఇక పాక్ ఇప్పటికే తాలీబన్లకు మద్దతు ఇస్తున్నది. దీంతో వారు మరింతగా రెచ్చిపోతున్నారు. మరోవైపు పాక్ ట్రోలర్లు ట్వట్టర్లో ఆఫ్ఘనిస్తాన్ను ట్రోల్ చేస్తున్నారు. మంగళవారం రోజున బక్రీద్ సందర్భంగా అధ్యక్షభవనంలో సామూహిక ప్రార్ధనలు నిర్వహించారు. ఈ ప్రార్ధనల్లో అధ్యక్షుడితో పాటు ఉపాద్యక్షుడు అమ్రుల్లా సలే కూడా పాల్గోన్నారు. ప్రార్ధనలు జరిగే […] -
ఇందిరాపార్క్ వద్ద ఉద్రిక్తత…ర్యాలీ జరుగుతుందా?
దేశంలోని అన్నిరాష్ట్రాల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ చలో రాజ్భవన్కు పిలుపునిచ్చింది. కాంగ్రెస్ నేతల ఫోన్ ట్యాపింగ్కి నిరసనగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇందిరాపార్క్ నుంచి రాజ్భవన్ వరకు ర్యాలీని నిర్వహించి రాజ్భవన్ ముందు ఆందోళన నిర్వహించి గవర్నర్కు వినతి పత్రం అందజేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఇందిరాపార్క్ వద్దకు చేరుకున్నారు. వర్షాన్నిసైతం లేక్కచేయకుండా ఈ కార్యక్రమాన్ని […] -
బంపర్ ఆఫర్: ఐదు పైసలకే బిర్యానీ… చివరకు…
దేశంలో అత్యధికంగా అమ్ముడుపోయో, ఎక్కువ మంది ఇష్టపడే ఆహారం బిర్యానీ. ఎన్ని బిర్యానీ రెస్టారెంట్లు వచ్చినా డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. నోరూరించే బిర్యానీ తక్కువ ధరకు అందిస్తే ఇంకెందుకు ఊరుకుంటారు చెప్పండి. అమాంతం లాగించేస్తారు. సాధారణంగా బిర్యానీ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా తక్కువ ఆఫర్లు పెడుతుంటారు. ఇలానే తమిళనాడులోని మధురైకి చెందిన ఓ వ్యాపారి బిర్యానీ సెంటర్ను ప్రారంభించారు. ప్రారంభం రోజున వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఐదు పైసలకే బిర్యానీ అని ప్రకటించాడు. పాతకాలం నాటి పైసలు, పైగా […] -
ఉభయ సభల్లో వైసీపీ ఆందోళన…విశాఖ స్టీల్పై చర్చకు పట్టు…
పార్లమెంట్ సమావేశాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఒకవైపు కరోనా, మరోవైపు రైతుల సమస్యలు పార్లమెంట్ను కుదిపేస్తున్న తరుణంలో పెగాసస్ స్పైవేర్ తో గత రెండు రోజుల నుంచి ఉభయ సభలు అట్టుడికిపోతున్నాయి. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించేందుకు కేంద్రం అడుగులు వేస్తున్న తరుణంలో విశాఖ స్టీల్ వ్యవహారంపై వైసీపీ ఎంపీలు ఆందోళనలు చేస్తున్నారు. దీనిపై సభలో వెంటనే చర్చించాలని కోరుతూ రాజ్యసభలో 267 కింద నోటీసులు ఇచ్చారు ఎంపీ విజయసాయిరెడ్డి. ప్రత్యేక హోదా, పోలవరం […] -
తాజా సర్వే…మనిషి జీవనంపై కోవిడ్ ప్రభావం…
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వదిలిపెట్టలేదు. వ్యాక్సిన్ను వేగంగా అమలు చేస్తున్నప్పటికీ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కేసులు తగ్గినట్టుగానే తగ్గి మరలా అధిక సంఖ్యలో నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, బ్రెజిల్, జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారిపై కరోనా విజృభిస్తున్నది. వీరికి కరోనా సోకితే ముప్పు తీవ్రత అధికంగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. మధుమేహం బాధితులకు కరోనా సోకితే ముప్పు […] -
స్టేడియంలలో ఈ స్టేడియం వేరయా… ఎందుకో తెలుసా?
ఇప్పుడు ప్రతి ఒక్కటీ కూడా యూజ్ అండ్ త్రోగా మారిపోయింది. ప్రతిదీకూడా ఇన్స్టెంట్గా మార్కెట్లో దొరుకుతున్నాయి. అవసరానికి అనుగుణంగా మార్పులు చేసుకొని వినియోగించుకొని తరువాత పక్కన పెట్టేస్తారు. వాడిన తరువాత వాటిని తిరిగి మరో అవసరం కోసం దానికనుగుణంగా మార్చుకొవడం పరిపాటి. అయితే, ఇప్పుడు ఈ యూజ్ అండ్ యూజ్ విధానాన్ని ఖతర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యూజ్ అండ్ యూజ్ విధానంలో ఖతర్లో ఓ స్టేడియాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ప్రపంచ సాకర్ క్రీడలు ఖతర్లో […] -
ఫోన్ నిఘాపై మాజీ ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు…
ప్రస్తుతం దేశాన్ని పెగాసస్ స్పైవేర్ కుదిపేస్తున్నది. దేశంలోని 300 మందికి సంబందించిన ఫోన్లపై నిఘాను ఉంచారని, ఫోన్లను ట్యాపింగ్ చేశారని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సర్కార్ కూలిపోవడానికి కూడా స్పైవేర్ కారణమని మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ విషయంపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి స్పందించారు. గత 10-15 ఏళ్లుగా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయని, ఇలాంటి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. గతంలో ప్రభుత్వాలు, ఆదాయపన్ను శాఖ ప్రజల ఫోన్లను […]
తాజావార్తలు
-
Varun Chakravarthy: వైభవ్ వికెట్తో చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి.. టీ20లలో నయా హిస్టరీ
-
Chanakya Niti : ఆఫీస్ పాలిటిక్స్ను తెలివిగా ఎదుర్కోవడం ఎలా.? చాణక్య నీతి సూత్రాలు..!
-
Car Insurance: మీ కారుకు ఇన్సూరెన్స్ ఉన్నా క్లెయిమ్ రావడం లేదా..? అయితే వీటిపై ఓ లుక్కేయండి..
-
Ambati Rambabu : అమరావతి అంతులేని కథ.. 100 జన్మలెత్తినా పూర్తి కాదు
-
US-Iran Talks: నిర్మానుష్యంగా పాకిస్తాన్ రాజధాని.. ఇస్లామాబాద్ లాక్డౌన్
ట్రెండింగ్
-
Health Tips : కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు మూత్రంలో రక్తం ఎందుకు వస్తుంది.? నిపుణుల వివరణ
-
Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్గా..!
-
Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!
-
Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!
-
Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?