NTV WebDesk
Author- NTV Telugu-
లైవ్: దేశంలో బొగ్గు కొరత ఉన్నట్టా? లేనట్టా? విద్యుత్ సంక్షోభం తప్పదా?
-
పాక్పై మళ్లీ సర్జికల్ స్ట్రైక్స్…షా క్లారిటీ…
పాక్ ప్రేరిపత ఉగ్రవాదులు జమ్ముకాశ్మీర్లో మళ్లీ రెచ్చిపోతున్నారు. గత కొన్ని రోజులుగా ఉగ్రవాదులు జమ్ముకాశ్మీర్లో సాధారణ పౌరులను టార్గెట్ చేసుకొని విధ్వంసాలకు పాల్పడుతున్నారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల తీరుపై, పాక్ వైఖరిపై భారత ప్రభుత్వం మండిపడుతున్నది. పాక్ ప్రవర్తన, తీరు మార్చుకోకుంటే మరోసారి సర్జికల్ స్ట్రైక్స్ తప్పవనే దిశగా హెచ్చరికలు చేసింది. కశ్మీరీలను పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు హత్య చేయడం వెంటనే ఆపాలి. అతిక్రమణలనూ మానుకోవాలి. దాడులను మన దేశం సహించేది లేదని, సరిహద్దులను అస్థిరత పరచాలని […] -
నేటితో ముగియనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు…
తిరుమలలో నేటితో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఈరోజు ఉదయం చక్రస్నానం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఆలయంలోని అయ్యన్న మహల్లో ఈ చక్రస్నాన కార్యక్రమం నిర్వహణ ఉంటుంది. ఇక ఈరోజు జరిగే చక్రస్నానం కార్యక్రమంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్ ఎన్వీరమణ పాల్గొననున్నారు. రాత్రి ధ్వజారోహణం కార్యక్రమంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. కరోనా ఆంక్షలు అమలులో ఉండటంతో బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. Read: అక్టోబర్ 15, శుక్రవారం […] -
అక్టోబర్ 15, శుక్రవారం దినఫలాలు
మేషం : ఈ రోజు ఈ రాశిలోని చిన్నతరహా పరిశ్రమల్లో వారికి విద్యుత్ లోపం వల్ల దుబారా పెరగడంతో అశాంతి అధికం అవుతుంది. వైద్యులకు ఆపరేషన్లు చేయునపుడు జాగ్రత్త అవసరం. ఇతరుల ఆంతరంగిక విషయాల్లో తలదూర్చకండి. వృషభం : ఈ రోజు ఈ రాశిలోని రాజకీయ నాయకులకు విరోధులు వేసే పథకాలు ఎంతో ఆందోళన కలిగిస్తాయి. లీజు, ఏజెన్సీలు, నూతన టెండర్లు అనుకూలిస్తాయి. స్కీంలు, వాయిదాల పద్ధతిలో విలువైన వస్తువులు అమర్చుకుంటారు. స్త్రీలపై పొరుగువారి ప్రభావం అధికంగా […] -
విజయదశమి ప్రత్యేకతలు ఇవే…
విజయదశమిని దసరా అని పిలుస్తుంటారు. శరన్నవరాత్రుల్లో చివరి రోజును దసరా పండుగగా జరుపుకుంటాం. దసరా రోజున బొమ్మల కొలువును పెడుతుంటారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తుంటారు. ఇక భాద్రపద అమావాస్య రోజున ప్రారంభమైన బతుకమ్మ వేడుకలు దసరా రోజున ముగుస్తాయి. దశకంఠుడిని హరించిన రోజు కూడా కావడంతో ఆ రోజును విజయదశమిగా జరుపుకుంటారు. ప్రతి ఏడాదీ ఆశ్వీయుజ శుద్ధ దశమినాడు దసరా పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఆశ్వీయుజ మాసం శక్తిపూజకు ఎంతో ముఖ్యమని తంత్రశాస్త్రం ఉపదేశిస్తోంది. పూర్వం […] -
తాలిబన్ల దెబ్బ… పాక్ విమానాలు నిలిపివేత…
ఆఫ్ఘనిస్తాన్ను తాలిబన్లు ఆక్రమించుకున్నాక పాకిస్తాన్ దేశం ఒక్కటే కాబూల్కు విమానాలు నడుపుతున్నది. కాబూల్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ విమానాలు కొన్ని పాక్కు నడుస్తున్నాయి. అయితే, కాబూల్ ఎయిర్ పోర్ట్ తిరిగి ఒపెన్ అయ్యాక విమాన సర్వీసులపై తాలిబన్ల జోక్యం అధికం అయింది. ఈ జోక్యం కారణంగా విమాన టికెట్ల ధరలను విపరీతంగా పెంచారు. కాబూల్ నుంచి ఇస్లామాబాద్కు టికెట్ ధరను ఏకంగా 2500 డాలర్లకు పెంచారు. గతంలో టికెట్ ధర 120 నుంచి 150 డాలర్ల మధ్యలో ఉండేది. […] -
అక్కడ కప్పు టీ రూ.40… ఇండియాకు నో చెప్పడమే కారణం…
పాకిస్తాన్లో నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ద్రవ్యోల్భణం అంతకంతకు పెరిగిపోతుండటంతో ధరలు చుక్కలను తాకుతున్నాయి. పాలు, చక్కర, పాలపొడి వంటివి కూడా భారీగా పెరిగిపోతున్నాయి. పాక్లో టీని సేల్స్ అధికంగా ఉంటుంది. ఎక్కడ చూసినా ఛాయ్ దుకాణాలు కనిపిస్తుంటాయి. పాక్లో ఇప్పుడు రోడ్డు పక్కన ఉండే ఛాయ్ దుకాణాల్లో సింగిల్ కప్పు టీ ఖరీదు రూ.40కి చేరింది. దీంతో వినియోగదారులు టీ తాగాలంటే భయపడుతున్నారు. ఒకప్పుడు ఇండియా నుంచి చక్కెర దిగుమతి అవుతుంది. కానీ, రెండు […] -
మంగళగిరిలో బాలయ్య అల్లుడికి వ్యతిరేకంగా ప్రచారం చేశా- మోహన్ బాబు
మా ఎన్నికల్లో మంచు విష్ణు విజయం సాధించిన సంగతి తెలిసిందే. మా విజయం తరువాత విష్ణు తనకు మద్ధతు తెలిపిన వారిని కలుస్తున్నారు. ఇందులో భాగంగా కొద్దిసేపటి క్రితమే మా అధ్యక్షుడు మంచు విష్ణు, మోహన్ బాబులు హీరో బాలకృష్ణ ఇంటికి వెళ్లి పలకరించారు. మద్ధతు తెలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మోహన్బాబు మీడియాతో మాట్లాడారు. గత ఎన్నికల్లో బాలయ్యబాబు అల్లుడిని ఓడించడానికి తాను మంగళగిరిలో ప్రచారం చేశానని, మంగళగిరిలో టీడీపీ ఓటమిపాలైందని అన్నారు. అయితే, మా […] -
యువ పారిశ్రామికవేత్తలో సీఎం చాయ్పే చర్చ…
ప్రధాని మోడి 2014లో ఛాయ్పే చర్చ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఈ కార్యక్రమం విజయవంతం అయింది. ఇండియాకు వచ్చే ఇతర దేశాల ప్రతినిధులు, మంత్రులు, అద్యక్షులతో ఛాయ్పే చర్చ కార్యక్రమం ద్వారా చర్చలు జరుపుతుంటారు. ప్రధాని తీసుకొచ్చిన ఈ కార్యక్రమాన్ని స్పూర్తిగా తీసుకొని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై చాయ్పే చర్చాగోష్టి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఉడిపి జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి అక్కడి యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో మాట్లాడారు. వారి బిజినెస్ ఐడియాల గురించి చర్చించారు. త్వరలోనే అన్ని […] -
లైవ్: బాలకృష్ణతో మోహన్ బాబు, మంచు విష్ణు భేటీ
తాజావార్తలు
-
Used Smartphone Buying Guide: సెకండ్ హ్యాండ్ స్మార్ట్ఫోన్ కొంటున్నారా? ఇవి తప్పనిసరిగా చెక్ చేయండి.. లేదంటే అంతే..!
-
New Smartphones: స్మూత్ డిస్ప్లే.. 8000mAh బ్యాటరీ.. రేపు లాంచ్ కాబోతున్న ఫోన్లు ఇవే..
-
Nick Jonas: హాలీవుడ్ రేంజ్కి ఎదిగిన బాలీవుడ్ హీరోయిన్తో తన ప్రేమ ఎలా మొదలైందో చెప్పిన ప్రియాంక చోప్రా భర్త!
-
Ambati Rayudu: ‘విరాట్ కోహ్లీ ఊహించని తప్పు చేశాడు.. అందుకే ఫామ్ కోల్పోయాడు’..
-
Uttar Pradesh: అజాంఖాన్ డ్రీమ్ ప్రాజెక్ట్పై యోగి బుల్డోజర్ యాక్షన్..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!