హుజురాబాద్ ఉప ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఈ రోజు ప్రచారంలో భాగంగా బీజేపీ,టీఆర్ఎస్ శ్రేణుల మధ్య పరస్పరం దాడులు చేసుకున్నారు. జమ్మికుంటలో ప్రచారం నిర్వహిస్తున్న టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు ఒకరినొకరు దూషించుకున్నారు. దీంతో అక్కడ కాస్త ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రచారానికి ఇంకా కొన్ని రోజులే ఉండటంతో ఆయా పార్టీలు దూకుడు పెంచుతున్నాయి. ఒకరినొకరు మాటలతో పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పాటే పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ మినీ యుద్ధాన్ని తలపిస్తున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ […]
వైఎస్ షర్మిల రేపటి నుంచి తెలంగాణలో ప్రజా ప్రస్థానం యాత్రను చేపట్టబోతున్నారు. చేవెళ్ల నియోజక వర్గం నుంచి ఈ యాత్ర ప్రారంభం కాబోతున్నది. చేవెళ్ల నుంచి ప్రారంభించిన యాత్ర తెలంగాణలోని అన్ని జిల్లాల మీదుగా సాగి చేవెళ్లలో ముగుస్తుంది. ఈ యాత్రకు సంబందించిన మ్యాప్ను పార్టీ సిబ్బంది ఇప్పటికే రెడీ చేశారు. రాష్ట్రంలో రాజన్న రాజ్యం తిరిగి తీసుకురావాలని, సంక్షేమ పథకాలు అందరికీ అందాలని, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలని వైఎస్ షర్మిల పోరాటం చేస్తున్నారు. నిరుద్యోగ […]
లక్నో విమానాశ్రయంలో కోటి రూపాయల విలువైన విదేశీ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్, జెడ్డా నుంచి వస్తున్న ప్రయాణికుల నుంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. అరబ్ దేశాల నుంచి కొత్త పద్దతుల ద్వారా భారత్ కు బంగారాన్ని తరలించి సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు కేటుగాళ్లు. కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పి బంగారాన్ని అక్రమ మార్గంలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కలను హెయిర్ రిమూవల్ క్రీమ్లో దాచి తరలించేందుకు ప్రయత్నించగా […]
ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్నది. చమురుతో నడిచే వాహానాల వలన కర్భన ఉద్గారాలు వెలువడుతున్నాయి. పర్యావరణానికి ఇది హానికలిగించే అంశం కావడంతో ప్రత్యామ్మాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగింది. ఇక ఇదిలా ఉంటే, ఇప్పటి వరకు మోబైల్ ఫోన్ తయారీ సంస్థలగా ఉన్న ఫాక్స్కాన్ సంస్థ ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల తయారీరంగంలోకి అడుగుపెట్టింది. విద్యుత్తో నడిచే కార్లను తయారు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇందులో భాగంగా వివిధ సంస్థలతో ఒప్పందాలు […]
ప్రతి ఏటా దసరా సందర్భంగా బండారు దత్తాత్రాయే నిర్వహించే కార్యకమంలో ఒకే వేదికపై మా అధినేత, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై కనిపించారు. రెండు వర్గాల మధ్య పోటాపోటీ గా జరిగిన మా ఎన్నికల అనంతరం వీరు ఇలా కనిపించడంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు అలయ్-బలయ్ కార్యక్రమానికి భారత ఉపరాష్ట్రపతి, వెంకయ్యనాయడు, బీజేపీ అధినేత బండి సంజయ్, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. […]
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ అణ్వాయుధ క్షిపణుల ప్రయోగాల విషయంలో వెనక్కి తగ్గడం లేదు. ఇటీవలే హైపర్ సోనిక్ క్షిపణిని ప్రయోగాత్మకంగా పరీక్షించిన ఉత్తర కొరియా తాజాగా మరో బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. మంగళవారం ఉదయం ఉత్తర కొరియా తూర్పుతీరంలో ఈ క్షిపణిని ప్రయోగించింది జపాన్కు షాక్ ఇచ్చింది. జపాన్ లక్ష్యంగా చేసుకొని ఈ క్షిపణిని ప్రయోగించినట్టు సమాచారం. అంతర్జాతీయ ఆంక్షలను ఏ మాత్రం ఖాతరు చేయకుండా కిమ్ అణ్వస్త్ర ఆయుధాలను సమకూర్చుకుంటున్నారు. దక్షిణ కొరియా రాజధాని […]
కరోనా కారణంగా విమానయాన రంగం తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. విమానాలను నడపడం ఇబ్బందిగా మారడంతో కొన్ని సంస్థలు ఇప్పటికే మూసేశాయి. ఇంధనం ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఇలాంటి కష్టతర సమయంలో భారతీయ శాస్త్రవేత్త పునీత్ ద్వివేది ఓ శుభవార్తను చెప్పారు. బ్రాసికా కెరినాటా అనే ఓ రకమైన ఆవాల మొక్క నుంచి తీసిన నూనె నుంచి విమానాల్లో వినియోగించే ఇంధనాన్ని తయారు చేయవచ్చని పునీత్ బృందం తెలియజేసింది. ఇలా తయారు చేసిన ఇంధనం ద్వారా వెలువడే కర్భన ఉద్గారాలు […]
ట్వీట్టర్ వేదికగా సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావుపై అనసూయ పరోక్షంగా స్పందించింది. తన వేషధారణ గురించి కొందరూ కామెంట్ చేస్తున్నారని, సినిమాల్లో ఇంతకన్నా దారుణంగా ఉన్న వారి వస్త్రధారణ గురించి మాట్లాడకుండా తననే టార్గెట్ చేయడమేంటని ప్రశ్నించారు. ఎంతో అనుభవమున్న వ్యక్తి ఇలా నీచంగా తనను కించపరుస్తూ మాట్లాడటం సబబు కాదన్నారు. అంతటి అనుభవమున్న వ్యక్తి మహిళలను కించపరుస్తూ, తాగుతూ నటించిన సోషల్ మీడియా, ప్రజలు పట్టించుకోకపోవటం దారుణమని ట్విట్టర్ వేదికగా ఆగ్రహాం వ్యక్తం చేస్తూ షాకింగ్ […]
లద్దాఖ్లోని గల్వాన్ ఘటన తరువాత భారత ప్రభుత్వం సైనికుల కోసం అధునాతనమైన ఆయుధాలను సమకూర్చడం మొదలు పెట్టింది. ఇండియా చైనా బోర్డర్లో ఇరు దేశాల సైనికులు ఆయుధాలతో పహరా నిర్వహించకూడదు అనే ఒప్పందం ఉన్నది. అయితే, ఆ ఒప్పందానికి చైనా తూట్లు పొడిచి ఈటెలు, ముళ్ల వంటి ఆయుధాలతో గల్వాన్లో భారత్ సైనికులపై దాడి చేసింది. అయితే, ఆ దాడిని భారత సైనికులు ఒంటిచేత్తో తిప్పికొట్టారు. ఆ దాడిలో భారత్ 20 మంది సైనికులను కోల్పోగా, చైనా […]
బీజాపూర్ ఎన్ కౌంటర్ తర్వాత ప్రముఖంగా వినిపించిన పేరుమాద్వి హిద్మా.. ఇప్పటికే మావోయిస్టు పార్టీలు గతంలో లాగా పట్టు బిగించలేకపోతుంది. మొన్న ఆర్కే మరణం మావోయిస్టు పార్టీని కలవరపెడితే.. తాజాగా హిద్మా ఆరోగ్యం సైతం దెబ్బతిన్నదనే వార్తలు వస్తున్నాయి. దీంతో ఆయనను తెలంగాణకు తరలించారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఏజెన్సీ ఏరియాలో వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు. ఛత్తీస్ ఘడ్, ఒడిశా రాష్ట్రాలు హిడ్మాను మోస్ట్ వాటెండ్ గా ప్రకటించి రూ.50లక్షల రివార్డును సైతం ప్రకటించారు. […]