స్పూత్నిక్ లైట్ కరోనా టీకాను వచ్చే నెలలో అందుబాటులో కి తీసుకొస్తామని RDIF సీఈఓ కిరిల్ డిమిత్రివ్ తెలిపారు. ప్రస్తుతం తుది దశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నట్టు పేర్కొన్నారు. అయితే ఈ సింగిల్ వ్యాక్సిన్ దేశంలో సరఫరా చేసేందుకు డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్తో ఆర్డీఐఎఫ్ ఒప్పందం కుదుర్చుకుంది. స్పూత్నిక్-వీ టీకా తయారీ దారైన రష్యా పరిశోధన సంస్థ గమెలేయా ఇన్స్టిట్యూట్ స్పుత్నిక్ లైట్ను కూడా రూపొందించిన విషయం తెలిసిందే. ఇతర కరోనా టీకాలను రెండు డోసులుగా ఇస్తుండగా […]
కరోనా మహమ్మారి నేపథ్యంలో స్థంభించిన అంతర్జాతీయ విమాన కార్యకలాపాలు ఈ ఏడాది చివరి నాటికి సాధారణ స్థితికి వస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ విషయాన్ని బుధవారం విమానయాన శాఖ కార్యదర్శి రాజీవ్ బన్సాల్ వెల్లడించారు. కరోనా మహమ్మారి కారణంగా విధించిన లాక్డౌన్తో అంతర్జాతీయ విమానప్రయాణాలకు తీవ్ర అంతరాయం ఏర్పడిన సంగతి తెల్సిందే.. అయితే ప్రస్తుతం కేసులు తగ్గుముఖం పట్టడం, వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో వివిధ దేశాలు నిబంధనలు, ఆంక్షలను సడలిస్తున్నాయి. ఇప్పటికే అన్ని రూట్లలో 33 శాతం […]
మామూలు పాములను చూస్తేనే ఆమడదూరం పరుగులు తీస్తాం. అలాంటిది కోబ్రా జాతికి చెందిన పాము కనిపిస్తే అక్కడ ఉంటామా చెప్పండి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా పరుగో పరుగు తీస్తాం. ఎక్కడా ఒక్కక్షణం కూడా వెయిట్ చేయం. ఆఫ్రికా జాతికి చెందిన వన్యమృగాలే కాదు, కోబ్రాలు కూడా చాలా భయంకరంగా ఉంటాయి. అవి వచ్చే సమయంలో ఓ విధమైన శబ్ధం చేసుకుంటూ వస్తాయి. వాటికి ఏదైనా ప్రమాదం సంభవిస్తుందని తెలుసుకున్నప్పుడు విషం శతృవుపై చిమ్ముతాయి. ఇలానే ఓ కోబ్రా […]
వరదలను ఎదుర్కొవడంలో రాష్ర్టం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. అసలు రాష్ర్టంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉందా అంటూ ప్రశ్నించారు. వర్షాలపై ప్రభుత్వం ఏ మాత్రం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదని, మానవ తప్పిదం వల్లే ప్రకృతి విలయం సృష్టించిందన్నారు. వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపినప్పుడు ప్రభుత్వం ఎందుకు ముందు జాగ్రత్తలు తీసుకోవడం లేదని ఆయన మండి పడ్డారు. జలాశయాల నిర్వహణను గాలికి వదిలేశారన్నారు. […]
ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో తిరిగి తన పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ కృషిచేస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నేతలు పర్యటిస్తూనే భారీ హామీలు గుప్పిస్తున్నారు. ఇక రైతుల చట్టాలు, లఖీంపూర్ ఖేరీ ఘటన తరువాత కాంగ్రెస్ పార్టీ కొంత దూకుడు ప్రదర్శించింది. రైతు సంఘాల తరుపున కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుండటం ఆ పార్టీకి కలిసివచ్చే అంశంగా చెప్పవచ్చు. అయితే, కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న రాయ్బరేలీ ఎమ్మెల్యే […]
శాసనమండలి రద్దుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వివాదాస్పదం చేయొద్దని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ విధాన నిర్ణయానికి తామంతా కట్టుబడి ఉన్నామని ఆయన తెలిపారు. వికేంద్రీకరణ బిల్లు విషయంలో అప్పటి ఛైర్మన్ నిబంధనల ప్రకారం నడుచు కోలేదని, ఆ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపిస్తున్నట్లు ముందుగా సమాచారం ఇవ్వలేదని ఆయన అన్నారు. నిబంధనలు ఉన్నప్పటికీ అప్పటి మండలి చైర్మన్ వివాదస్పద నిర్ణయాలు తీసుకున్నారన్నారు. బీసీల హక్కుల కోసం […]
పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మరోవైపు కాలుష్యం కారణంగా చాలామంది చమురు బైక్లను పక్కన పెట్టేశారు. వీలైనంత వరకు పబ్లిక్ వాహనాల్లో ప్రయాణం చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక మరికొంత మంది ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పెరుగుతున్నది. పలు స్టార్టప్ సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్న సంగతి తెలిసిందే. సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా మామూలు ఎలక్ట్రిక్ వాహనాలతో పాటుగా యువతను […]
నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన రైతులు ఆందోళనలు ఆపేలా లేరు. తమ డిమండ్లనున నేరవేర్చే వరకు ఇంటికి వెళ్లబోమని కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. రైతు చట్టాలను రద్దు చేసింనదుకు హర్షం వ్యక్తం చేసినా… తమ డిమాండ్లు పరిష్కరించాల్సిందేనని వారు అంటున్నారు. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటానికి నవంబర్ 26తో ఏడాది పూర్తి కానున్న తరుణంలో నవంబర్ 29న 300మంది రైతులతో కలిసి 30 ట్రాక్టర్లలో ర్యాలీగా ఢిల్లీకి చేరుకుంటారని బీకేయూ […]
వరద బాధితులకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం జగన్ మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు. పూర్తిగా దెబ్బ తిన్నవారికి కొత్త ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు సీఎం జగన్. పూర్తిగా దెబ్బతిన్న, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు సంబంధించి పరిహారాన్ని వేగంగా అందించాలని… వచ్చే 3,4 రోజుల్లో ఇళ్లకు సంబంధించి పరిహారం వారికి అందేలా అధికారులను ఆదేశించారు. పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు సంబంధించి కొత్త ఇళ్లను మంజూరు చేయాలని… వారికి రూ.95వేల చొప్పున పరిహారంతోపాటు కొత్త ఇంటికి రూ.1.8లక్షలు […]