Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Author - NTV WebDesk

NTV WebDesk

Author- NTV Telugu
    • రాష్ర్టానికి కేంద్రం ప్రత్యేకంగా చేసిందేమి లేదు: కేసీఆర్‌
      తెలంగాణ

      రాష్ర్టానికి కేంద్రం ప్రత్యేకంగా చేసిందేమి లేదు: కేసీఆర్‌

      పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం పై టీఆర్‌ఎస్‌ ఎంపీలకు ఆ పార్టీ అధినేత సీఎం కేసీఆర్‌ దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ ఎంపీలో మాట్లాడుతూ.. రాష్ర్టానికి రావాల్సిన అన్ని రకాల ప్రయోజనాలపై కేంద్రం పై ఒత్తిడితీసుకురావాలన్నారు. ధాన్యం కొనుగోళ్ల అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తాలని చెప్పారు. కనీస మద్ధతు ధర చట్టం, విద్యుత్‌ చట్టాల రద్దు కోసం పోరాడాలన్నారు. కృష్ణ జలాల్లో రాష్ర్ట వాటాకోసం పట్టుబట్టాలని సూచించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు అన్నింటిపై […]
    • ఆ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న వ‌ర్షాలు… 200 ఏళ్లలో ఇలా జ‌ర‌గ‌డం నాలుగోసారి…
      Top Story

      ఆ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న వ‌ర్షాలు… 200 ఏళ్లలో ఇలా జ‌ర‌గ‌డం నాలుగోసారి…

      బంగాళాఖాతంలో ఏర్ప‌డిన అల్ప‌పీడ‌నం కార‌ణంగా త‌మిళనాడులో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఈ వ‌ర్షాల ధాటికి లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయి.  ఇప్ప‌టికే 8 జిల్లాల్లో రెడ్ అల‌ర్ట్ ప్ర‌క‌టించిన స‌ర్కార్, ప్ర‌జ‌లను అప్ర‌మ‌త్తం చేస్తూ సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లిస్తున్నారు.  ఇక చెన్నైని వ‌ర్షాలు ముంచెత్తున్నాయి.  చ‌లి, వ‌ర్షాల‌తో ప్ర‌జ‌లు అల్లాడిపోతున్నారు.   Read: దేశంలో చ‌మురుధ‌ర‌లు దిగిరాబోతున్నాయా? ఇన్ని రోజులుగా, ఈ స్థాయిలో వ‌ర్షాలు కుర‌వ‌డం ఇప్ప‌టి వ‌ర‌కు చూడ‌లేద‌ని, భారీ వ‌ర్షాల‌తో అనేక ఇబ్బందులు ప‌డుతున్నామ‌ని […]
    • రైతుల చావులకు కేసీఆర్‌దే బాధ్యత: రేవంత్‌రెడ్డి
      తెలంగాణ

      రైతుల చావులకు కేసీఆర్‌దే బాధ్యత: రేవంత్‌రెడ్డి

      వరి కుప్పల పై రైతుల చావులకు కేసీఆర్‌ బాధ్యత వహించాల్సిదేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. రైతుల కోసం నిర్వహించిన దీక్షలో ఆయన మాట్లాడుతూ… కేసీఆర్‌పై, బీజేపీ పైనా తీవ్ర విమర్శలను గుప్పించారు. వరి ధాన్యం కుప్పలపై రైతులు చనిపోవడంపై స్పందిస్తూ.. ఇవి ముమ్మాటికి ప్రభుత్వ హత్యలన్నారు. కేసీఆర్‌కు దమ్ము, ధైర్యం ఉంటే ప్రధాని అపాయింట్‌మెంట్‌ లెటర్‌ చూపెట్టాలన్నారు. ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను అరిగోస పెడతున్న కేసీఆర్‌కు ప్రజలు తగిన బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే […]
    • దేశంలో చ‌మురు ధ‌ర‌లు దిగిరాబోతున్నాయా?
      Top Story

      దేశంలో చ‌మురు ధ‌ర‌లు దిగిరాబోతున్నాయా?

      దేశంలో పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు ఇప్ప‌టికే వంద దాటిపోయింది.  దీంతో వాహ‌న‌దారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  వాహ‌నాల‌ను ప‌క్క‌న‌పెట్టి ప‌బ్లిక్ వాహ‌నాల్లో ప్ర‌యాణం చేస్తున్నారు.  క‌రోనాకు ముందు రూ.80 వ‌ర‌కు ఉన్న పెట్రోల్ ధ‌ర‌లు ఆ త‌రువాత వంద దాటిపోయింది.  క‌రోనా కాలంలో ప్ర‌భుత్వానికి ఆదాయం లేక‌పోవ‌డంతో చ‌మురు ధ‌ర‌ల‌పై ట్యాక్స్‌ను పెంచాయి.  దీంతో చ‌మురు ధ‌ర‌లు అమాంతం కొండెక్కాయి.   Read: కొత్త వేరియంట్‌కు ఒమిక్రాన్ అని పెట్ట‌డం వెనుక కార‌ణం ఏంటి? ఆ రెండు అక్ష‌రాలు […]
    • ప్రజలు అభిమానించినప్పుడే అధికారంలోకి వస్తాం: జానారెడ్డి
      తెలంగాణ

      ప్రజలు అభిమానించినప్పుడే అధికారంలోకి వస్తాం: జానారెడ్డి

      రైతుల సమస్యలపై పీసీసీ తలపెట్టిన ఆందోళనలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. కేసీఆర్‌పై విమర్శల దాడి చేశారు. ప్రజలు ఎప్పుడు అభిమానిస్తే అప్పుడే అధికారంలోకి వస్తామని జానా రెడ్డి అన్నారు. పీసీసీ చేపట్టిన ఆందోళనకు అభినందలు చెబుతున్నాని ఆయన అన్నారు. రైతుల సమస్యలు పరిష్కారించాలని కేంద్ర, రాష్ర్టా ప్రభుత్వాలను హెచ్చరించారు. పదవుల కోసమే… ప్రభుత్వం వస్తోందనో… స్వాతంత్ర్య ఉద్యమం చేయడం లేదని.. రైతుల కోసం చేస్తున్నామని జానా అన్నారు. […]
    • కొత్త వేరియంట్‌కు ఒమిక్రాన్ అని పెట్ట‌డం వెనుక కార‌ణం ఏంటి?  ఆ రెండు అక్ష‌రాలు ఎందుకు వ‌దిలేశారు?
      Top Story

      కొత్త వేరియంట్‌కు ఒమిక్రాన్ అని పెట్ట‌డం వెనుక కార‌ణం ఏంటి? ఆ రెండు అక్ష‌రాలు ఎందుకు వ‌దిలేశారు?

      ప్ర‌పంచానికి మ‌ళ్లీ క‌రోనా భ‌యం ప‌ట్టుకుంది.  మొన్న‌టి వ‌ర‌కు హమ్మ‌య్యా అని ఊపిరి పీల్చుకున్న దేశాలు ఇప్పుడు కొత్త వేరియంట్ రాక‌తో భ‌యందోళ‌న‌లు నెల‌కొన్నాయి.  32 మ్యూటేష‌న్ల‌తో భ‌య‌పెడుతున్న మ‌హ‌మ్మారి బి.1.1.529 కొత్త వేరియంట్‌కు ఒమిక్రాన్ అని నామ‌క‌ర‌ణం చేసింది.  క‌రోనా 19, దాని నుంచి ఏర్ప‌డిన వేరియంట్ల‌కు గ్రీక్ అక్ష‌ర‌మాల నుంచి పేర్లు పెట్టాలి.  ఆల్ఫా, బీటా, గామా, డెల్టా ఇలా అన్నిటికీ గ్రీక్ అక్ష‌ర‌మాల నుంచి తీసుకొని పేర్లు పెట్టారు.   Read: నేపాలీ […]
    • ఏడున్నరేళ్లలో రూ.4 లక్షల కోట్ల అప్పు: ఈటల రాజేందర్‌
      తెలంగాణ

      ఏడున్నరేళ్లలో రూ.4 లక్షల కోట్ల అప్పు: ఈటల రాజేందర్‌

      సొంత స్థలం ఉన్న వారికి రెండు పడక గదుల ఇళ్లను వెంటనే మంజూరు చేయాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. ఈ సందర్భంగా సూర్యపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ పై విమర్శల వర్షం కురింపించారు. 2014లో రాష్ర్ట అప్పులు రూ.65వేల కోట్లు ఉండగా.. ఏడున్నరేళ్లలో ఆ అప్పును రూ.4 లక్షలకు కోట్లకు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్‌దేనని ఆయన ఆరోపించారు. ప్రతి నెల రూ.65 వేల కోట్లు వడ్డీ చెల్లించాల్సిన దుస్థితికి […]
    • బెంగాల్‌లో దారుణం… అంత్య‌క్రియ‌ల‌కు వెళ్తుండ‌గా ప్రమాదం… 18 మంది మృతి…
      Top Story

      బెంగాల్‌లో దారుణం… అంత్య‌క్రియ‌ల‌కు వెళ్తుండ‌గా ప్రమాదం… 18 మంది మృతి…

      ప‌శ్చిమ బెంగాల్‌లో ఓ దారుణం చోటు చేసుకుంది.  చ‌నిపోయిన వ్య‌క్తి అంత్య‌క్రియలకు హాజ‌ర‌య్యేందుకు 35 మంది బంధువులు ట్ర‌క్కులో బ‌య‌లుదేరారు.  అయితే, ఆదివారం తెల్ల‌వారుజామున 3 గంట‌ల స‌మ‌యంలో ట్ర‌క్కు ఆగిఉన్న లారీని ఢీకొట్టింది.  ఈ ప్ర‌మాదంలో 12 మంది అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు.  మ‌రో ఆరుగురు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.   Read: ఒమిక్రాన్‌పై ప్ర‌పంచ‌దేశాలు అప్ర‌మ‌త్తం… మొద‌లైన ఆంక్ష‌లు… ఇక మృతి చెందిన వారిలో ఆరుగురు మ‌హిళ‌లు, ఒక చిన్నారి ఉన్నారు. […]
    • ఎత్తేసిన ధర్నాచౌక్‌లోనే కేసీఆర్‌ ధర్నా చేశారు: శ్రీధర్ బాబు
      తెలంగాణ

      ఎత్తేసిన ధర్నాచౌక్‌లోనే కేసీఆర్‌ ధర్నా చేశారు: శ్రీధర్ బాబు

      ఎత్తేసిన ధర్నా చౌక్‌లోనే కేసీఆర్‌ ధర్నా చేశారని మాజీ మంత్రి శ్రీధర్‌ బాబు అన్నారు. ఈ సందర్భంగా వరి కొనుగోలు అంశం పై కాంగ్రెస్‌ నిర్వహిస్తున్న ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేసీఆర్‌ పై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్‌ అన్ని తప్పుడు మాటలు చెబుతున్నారన్నారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో పూటకో మాట మారుస్తున్నాడని ఆయన ఆరోపించారు. గన్ని బ్యాగులు లేవు. హామాలీల సమస్యలు పరిష్కారం కాలేదు. ఇవేవి పట్టకుండా కేసీఆర్‌ తన స్వంత పనులు […]
    • ఒమిక్రాన్ వైరస్‌తో అప్రమత్తంగా ఉండాలి
      తెలంగాణ

      ఒమిక్రాన్ వైరస్‌తో అప్రమత్తంగా ఉండాలి

      దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్తరకం వేరియంట్ ‘ఒమిక్రాన్‌’ ఇప్పటికే ప్రపంచాన్ని చుట్టేస్తోంది. ఆఫ్రికాలోని పలు దేశాలకు ఇప్పటికే విస్తరించిన ఈ వేరియంట్.. క్రమంగా మిగతా చోట్లకు విస్తరిస్తోంది. తాజాగా జర్మనీలో ఒకరు ఒమిక్రాన్‌ బారిన పడగా.. బ్రిటన్‌లో రెండు కేసులు నిర్ధారణ అయ్యాయి. B.1.1529 వేరియంట్‌ బోట్స్‌వానా, బెల్జియం, ఇజ్రాయెల్‌, హాంకాంగ్‌లకు వ్యాపించింది. ఒమిక్రాన్‌ వైరస్‌ కొన్ని దేశాల్లో మాత్రమే వ్యాపిస్తుందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఈమేరకు ప్రజలకు కొన్ని సూచనలు చేసింది. ఒమిక్రాన్‌ వైరస్‌తో అప్రమత్తంగా […]
    ←1…2,2972,2982,2992,3002,301…2,666→

తాజావార్తలు

  • Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!

  • వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు

  • Fire Accident : అంబర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..

  • KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!

  • Iranian Attack Indian Crew: ఒమన్‌ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడులు!

ట్రెండింగ్‌

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions