నిబంధనల కు విరుద్ధంగా నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్ హాలియా సభను అడ్డుకోవాలని పిటిషన్ లను విచారించడాని హైకోర్టు నిరాకరించింది. ఈ సభ పై వేర్వేరు పెటిషన్ లు దాఖలు చేసారు నాగార్జునసాగర్ స్వతంత్ర అభ్యర్ధి సైదయ్య, సభ నిర్వహించే భూముల రైతులు. కానీ ఆ రెండు పిటిషన్ లను విచారిండానికి హైకోర్టు నిరాకరించింది.రోస్టర్ ఉన్న బెంచ్ కు ఈ కేసులు బదిలీ చేయాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది. రేపు, ఎల్లుండి హైకోర్టుకు సెలవులు. కానీ కేసీఆర్ సభ 14న కావడంతో దానికి దాదాపు అడ్డంకులు అని తొలిగినట్లే అయ్యింది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.