తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ప్రభుత్వం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 4,976 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,97,361 కి చేరింది. ఇందులో 4,28,865 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 65,757 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక రాష్ట్రంలో కరోనాతో 35 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో నమోదైన […]
కర్నూలు జిల్లాలో పోటాపోటీగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు నమోదవుతున్నాయి. మంత్రి సీదర అప్పలరాజుపై వన్ టౌన్ పీఎస్ లో ఫిర్యాదు నమోదయ్యింది. N 440 K వైరస్ కర్నూలు లో ఉన్నట్టు నిర్ధారణ అయిందని, ప్రమాదకరమైందని మంత్రి డిబేట్ లో చెప్పారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రవికుమార్ ఫిర్యాదు చేసారు. ఇప్పటికే వన్ టౌన్ లో టీడీపీ అధినేత చంద్రబాబు పై కేసు నమోదు అయ్యింది. కర్నూలులో ఎన్-440కే వైరస్ ఉందన్న చంద్రబాబు వ్యాఖ్యలపై న్యాయవాది […]
విశాఖ నగరంలో మెడికల్ షాపులు కిటకిటలాడుతోన్నాయి. మెడికల్ షాపుల ముందు బారులు తీరుతోన్నారు విశాఖ వాసులు. కొద్దిపాటి లక్షణాలు.. హోం ఐసోలేషనులో ఉన్న వారి కోసం మందులు కొనుగోళ్లకు రోడ్లపైకి వస్తున్నారు విశాఖ ప్రజలు. ఫాబి ఫ్లూ వంటి టాబ్లెట్లకు కొన్ని రకాల బ్రాండ్లల్లో కొరత ఉంటుంది అని మెడికల్ షాప్ ఓనర్లు. అయితే విశాఖలో ఆక్సీ మీటర్లకు పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది. అయితే ఏపీలో ఈ కరోనా సెకండ్ వేవ్ లో రోజుకు 20 […]
నేడు అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు మాతృమూర్తులకు శుభాకాంక్షలు తెలిపారు. సృష్టిలో తల్లి ప్రేమ ఎంతో గొప్పదని, ఎంతో స్వచ్ఛమైనదని సిఎం అన్నారు. ఓర్పు, సహనం, ప్రేమ, త్యాగం వంటి ఎన్నోసుగుణాలను మనం తల్లినుంచే నేర్చుకుంటామని, ఒక మనిషి ఎదుగుదలకు మాతృమూర్తి పాత్ర ఎంతో కీలకమని సిఎం తెలిపారు. మహిళలు, మాతృమూర్తుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు పరుస్తున్న పలు పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు.
ఐపీఎల్ 2021 లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆగంగేట్రం చేసిన యువ పేసర్ చేతన్ సకారియా ఇంట్లో విషాదం నెలకొంది. కరోనా వైరస్ బారిన పడిన అతని తండ్రి ఈరోజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. అయితే ఈ ఏడాది జనవరిలో సకారియా తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విషాదం నుంచి కుటుంబం కోలుకోకముందే కరోనా అతని తండ్రిని బలి తీసుకుంది. అయితే ఐపీఎల్ 2021 సీజన్ కోసం జరిగిన వేలంలో రాజస్థాన్ రాయల్స్ […]
ఉత్తర దక్షిణ ద్రోణి ఇప్పుడు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో నైరుతి మధ్యప్రదేశ్ మరియు పొరుగు ప్రాంతాల మీదుగా ఉన్న తుఫాను ప్రసరణ నుండి మరాట్వాడా, దక్షిణ మధ్య మహారాష్ట్ర మరియు దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక మీదుగా కర్ణాటక తీరం వరకు నడుస్తుంది. ఆంధ్ర ప్రదేశ్ లో ప్రధానంగా తక్కువ ఎత్తులో దక్షిణ / ఆగ్నేయ గాలులు వీస్తూన్నాయి. ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం : ఈ రోజు ఉరుములు , మెరుపులు […]
ట్రాన్స్ పోర్టు, ఆర్టీసీ అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సమావేశం నిర్వహించారు. ఇతర రాష్ట్రాలకు ఆక్సిజన్ ట్యాంకర్లను పంపి , తిరిగి తెప్పించుటలో వేగాన్ని పెంచుటకై చేపట్టాల్సిన చర్యల గురించి చర్చించారు. మన రాష్ట్రమునకు ఒడిశాలోని అంగూర్ నుండి , కర్టాటక లోని బళ్లారి నుండి మెడికల్ ఆక్సిజన్ ను ట్యాంకర్ల ద్వారా తెప్పిస్తున్నామని ప్రధాన కార్యదర్శి తెలిపారు. రవాణా లో జాప్యాన్ని నివారించుటకు పోలీస్ ఎస్కార్ట్ వాహనాలతో పాటు, మేకానిక్ లు,ఇతర నిపుణుల […]
రాష్ట్రంలో, దేశంలో ఆక్సిజన్ కొరత భయంకరంగా ఉంది అని మంత్రి కొడాలి నాని అన్నారు. కావాలంటే రాష్ట్రంలో 2 లక్షల బెడ్లు ఏర్పాటు చేయగలం? వీటికి ఆక్సిజన్ ఎవరు ఇస్తారు? కేంద్రం నుంచి తగిన కావాల్సిన స్థాయిలో ఆక్సిజన్ రావటం లేదు అని తెలిపారు. 380 టన్నుల ఆక్సిజన్ కావాలని కేంద్రాన్ని అడిగితే 250, 225 టన్నులు మాత్రమే ఇచ్చే పరిస్థితి ఉంది ప్రజలను భయాందోళనకు గురి చేసి చంపాలనే పగ చంద్రబాబు, లోకేష్ లది. చంద్రబాబు […]
ఏపీలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలమే సృష్టిస్తోంది. అయితే ఈరోజు 20 వేలకు దిగువగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కోవిడ్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రంలో 1,00,424 శాంపిల్స్ పరీక్షించగా 17,188 మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. 24 గంటల్లోనే కోవిడ్తో 73 మంది మృతి చెందడం కలకలం రేపుతోంది. ఇదే సమయంలో 12,749 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ […]
తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు నియామకం వివాదం మలుపులు తిరుగుతుంది. రిటైర్మెంట్ అయిన ప్రధాన అర్చకులు రమణధీక్షితులు, నరశింహధీక్షితులును తిరిగి నియమిస్తూ ఏఫ్రిల్ 2వ తేదిన ఉత్తర్వులు జారి చేసింది టీటీడీ. అలాగే ప్రస్తుతం ప్రధాన అర్చకులుగా కోనసాగుతున్న వేణుగోపాల్ దీక్షితులు, గోవిందరాజ ధీక్షితులు ను ఆ పదవి నుంచి ఎందుకు తోలగించకూడదు అంటు నోటిసులు జారి చేసింది టీటీడీ. అయితే ఆ నోటిసులు పై హైకోర్టుని ఆశ్రయించారు గోల్లపల్లి వంశస్థుడు వేణుగోపాల్ దీక్షితులు, తిరుపతమ్మ […]