ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది, ఈ సంవత్సరం ఇప్పటివరకు ప్యాంగ్యాంగ్ నిర్వహించిన నిషేధిత ఆయుధ పరీక్షల్లో తాజాది అని దక్షిణ కొరియా సైన్యం గురువారం తెలిపింది.
కోడి ముందా.. లేక.. గుడ్డు ముందా? ఈ ప్రశ్న యువ మనస్సులను మాత్రమే కాకుండా, అనుభవజ్ఞులైన పండితులను కూడా అబ్బురపరిచింది. చివరగా, ఉభయచరాలు, బల్లుల చుట్టూ చేసిన అధ్యయనం ఆధారంగా సమాధానాన్ని వెల్లడించడంలో శాస్త్రవేత్తలు మరింత నమ్మకంగా ఉన్నారు.
సైంటిస్టులు వైద్యశాస్త్రంలో మరో మైలురాయిని కనుగొన్నారు. వృద్ధాప్యాన్ని నెమ్మదింపజేయడంలో సహాయపడే ఏకైక అమైనో ఆమ్లాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సెమీ ఎసెన్షియల్ అమైనో యాసిడ్ టౌరిన్ వృద్ధాప్యాన్ని నెమ్మదిస్తుందని ఒక కొత్త అధ్యయనం పేర్కొంది.
రెండుసార్లు ఒలింపిక్ విజేత పివి సింధు గురువారం ఇండోనేషియా ఓపెన్ 2023 నుంచి చైనీస్ తైపీకి చెందిన తాయ్ జు-యింగ్తో వరుస గేమ్లలో ఓడిపోయి నిష్క్రమించింది. రౌండ్ ఆఫ్ 16లో తాయ్ జు యింగ్పై సింధు 18-21, 16-21 తేడాతో పరాజయం పాలైంది.
ఆసియా కప్ షెడ్యూల్ వచ్చేసింది. ఆగస్టు 31న ప్రారంభం కానున్న ఆసియా కప్ 2023 టోర్నీని సెప్టెంబర్ 17 వరకు నిర్వహించనున్నట్లు ఏషియన్ క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) పేర్కొంది.
ఢిల్లీలోని ముఖర్జీ నగర్లోని కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కోచింగ్ సెంటర్ మంటలు చెలరేగడంతో ప్రాణాలు రక్షించుకునేందుకు విద్యార్థులు తాడు సాయంతో కిందికి దూకారు. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులు గాయపడ్డారు.
వేరే మతం అమ్మాయిని ప్రేమించడమే అతడు చేసుకున్న పాపంగా మారింది. ఫలితంగా ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. మతాంతరం సంబంధం కారణంగా ఓ వ్యక్తి హత్యతో పాటు మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికిన దారుణ ఘటన హిమాచల్ ప్రదేశ్లోని చంబాలో చోటుచేసుకుంది.
కాలిఫోర్నియాలో జరిగిన ప్రైడ్ ఇన్ లాంగ్ బీచ్ 2023 ఈవెంట్లో అమెరికాకు చెందిన స్పీడ్ క్యూబింగ్ లెజెండ్, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ హాల్ ఆఫ్ ఫేమర్, మాక్స్ పార్క్ అనే 21 ఏళ్ల యువకుడు 3x3x3 రూబిక్స్ క్యూబ్ను అత్యంత వేగంగా పరిష్కరించిన రికార్డును బద్దలు కొట్టారు.
న్యూజిలాండ్ ఆర్థిక వ్యవస్థ ఘోరంగా పతనమైంది. మొదటి త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ కుంచించుకుపోవడంతో న్యూజిలాండ్ మాంద్యంలోకి జారిపోయింది. గురువారం విడుదల చేసిన డేటా ప్రకారం.. న్యూజిలాండ్ వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారిపోయింది.
నెల్లూరు జిల్లాలోకి యువగళం పాదయాత్ర ప్రవేశించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. సోషల్ మీడియాలో ఎంతో హైప్ క్రీయేట్ చేసి ఈ యాత్ర.. నెల్లూరులో అడుగుపెట్టేసరికి యువగళం అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు.